డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం, యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డిఎస్పి ఎన్ బుచ్చయ్య.
మన న్యూస్, నారాయణ పేట జిల్లా: డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించేందుకు యువత మాధకద్రవ్యాలకు దూరంగా ఉండి, ఉజ్వల భవిష్యత్ కోసం బాటలు వేసుకోవాలని డిఎస్పీ బుచ్చయ్య పిలుపునిచ్చారు. శనివారం జిల్లా పరిధిలోని మరికల్ మండల కేంద్రంలోని ప్రతిభ హై స్కూల్,…
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి,మక్తల్ ఎస్సై భాగ్యలక్ష్మి రెడ్డి.
మన న్యూస్, నారాయణ పేట జిల్లా:మక్తల్ మండల కేంద్రంలోని స్కాలర్స్ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని విద్యార్థులకు అవగాహన కార్యక్రమన్ని మక్తల్ ఎస్సై భాగ్యలక్ష్మి రెడ్డి నిర్వహించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ,తెలంగాణ…
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
మన న్యూస్, నారాయణ పేట జిల్లా: యోగాతో సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని మక్తల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ నారాయణ గౌడ్ తెలిపారు. మక్తల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్…
ఇంటర్ పేద విద్యార్థినికి గాను 1,20,000 ఆర్థిక సాయం.గొప్ప మానవత్వం చాటుకున్న హారో మోటర్ సైకిల్ అధినేత, మాజీ మున్సిపల్ చైర్మన్ జి. వేణుగోపాల్
గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 21 :- జోగులాంబ గద్వాల జిల్లాగద్వాల ప్రభుత్వ గర్ల్స్ జూనియర్ కళాశాల విద్యార్థిని, ఉన్నత చదువులు కోసం, ఆర్థిక సాయం అందజేత…..ప్రతి సంవత్సరం 30 వేల రూపాయలు ఆర్థిక సాయం ఇవ్వనునట్లు మాజీ మున్సిపల్…
యోగ తోనే సంపూర్ణ ఆరోగ్యంయోగా ద్వారా పని బత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది
గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 21:- జోగుళాంబ గద్వాల జిల్లా గద్వాల జిల్లా పోలీస్, యోగ తోనే సంపూర్ణ ఆరోగ్యం, ఒత్తిడి నుండి ప్రశాంతత, ఆనందమాయమైన జీవనం కొనసాగించడానికి యోగానే ఔషదం. ప్రతి ఒక్కరు యోగాను నిజ జీవితంలో అలవాటుగా…
అక్రమ సంబంధం,ఆపై అనుమానే హత్యకు దారి, నిందితుడు రంగస్వామిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలింపు…విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన..డీఎస్పీ మొగులయ్య
గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 21:- జోగులాంబ గద్వాల జిల్లా,కేటీ దొడ్డి మండలం,పాతపాలెం గ్రామంలో ఈనెల 16న జరిగిన బోయ అనిత అనే మహిళ అనుమానస్పద మృతిలో అదే గ్రామానికి చెందిన రంగస్వామి అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.కేసుకు…
కర్ణాటక రాష్ట్ర మైనర్ ఇరిగేషన్ మంత్రివర్యులు బోస్ రాజు క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 21:- కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కర్ణాటక రాష్ట్ర మైనర్ ఇరిగేషన్ మంత్రివర్యులు బోస్ రాజు డెబ్బై తొమ్మిదవ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆ రాష్ట్ర విధాన…
తిరుపతి చిన్నారి జి. కీర్తిక వర్మకు ప్రతిష్టాత్మక నటరాజ నంది అవార్డు – సంగీత నృత్య నిరాజనంలో ప్రతిభను నిరూపించుకున్న జి. కీర్తిక వర్మ
తిరుపతి ,{ హైదరాబాద్ }, జూన్ 21:– సాంస్కృతిక రంగంలో విశిష్ట సేవలందిస్తున్న నాట్య కళా వెల్ఫేర్ సొసైటీ మరియు సిరి ఆర్ట్స్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహించిన సంగీత నృత్య నిరాజనం –…
ఘనంగా యోగా దినోత్సవం
మన న్యూస్, నారాయణ పేట జిల్లా: పరిధిలోని వనయికుంట గ్రామంలో అంతర్జాతీయ యోగా దినోత్సవన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ యువనాయకులు సోను,శ్రీను,పంచాయతీ కార్యదర్శి మౌనిక ,పాఠశాల ప్రదనోపద్యురాలు పవని, అంగన్వాడి టీచర్ సుజాత,ఆశావర్కర్ గోవిందమ్మ,పద్మమ్మ తదితరులు…
ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించాలి,జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్.
మన న్యూస్, నారాయణ పేట జిల్లా:శుక్రవారం రోజు జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ ఐపీఎస్ మద్దూర్ పోలీస్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ల పరిసరాలను, పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదు అవుతున్న, నమోదైన కేసుల…

















