గత కొన్నిరోజుల నుండి కన్పించకుండా పోయిన గద్వాల కు చెందిన నివాసి, సర్వేయర్ తేజశ్వర్ దారుణ హత్య

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 22: ఆంద్రప్రదేశ్ లోని పాణ్యం దగ్గర మృతదేహం లభ్యం అయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.కట్టుకున్న అలె కడ తెర్చిందా అనే కోణంలో దర్యాప్తు,మృతుడు ఆచూకీ లభ్యంతో అనేక అనుమానాలు…ఈ మధ్యకాలంలో అక్రమ సంబంధలతో కట్టుకున్న…

ఐజ మునిసిపల్ ఇంజనీర్ రాజశేఖర్‌కు విధుల్లో పునర్నియామకం.నిర్లక్ష్య ఆరోపణలపై నిజానిజాలు నిరూపణతో సస్పెన్స్ రద్దు

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 22: జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మునిసిపాలిటీలో మునిసిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ (MAE)గా పని చేస్తున్న శ్రీ రాజశేఖర్‌ను విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న కారణంతో మే 20న సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.…

జాగృతిని అన్ని జిల్లాలో విస్తరింపజేయాలి ఎమ్మెల్సీ కవిత – హైద్రాబాద్ లో వారి సగృహంలో మర్యాద పూర్వకంగా కలిసిన ఉద్యమకారులు

మన న్యూస్ మక్తల్ ఉ మ్మడి పాలమూరు జిల్లాలో జాగృతిని బలోపేతం చేయాలని ఎమ్మెల్సీ కవితమ్మ అన్నారు బిఆర్ఎస్ పార్టీ కెసిఆర్ గారిపై తప్పుడు ఆరోపణలు చేస్తే తెలంగాణలో ఎక్కడ కూడా సహించేది లేదని ఆమె అన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు కట్టి…

పరిశ్రమల ఏర్పాటుకు స్థల పరిశీలన చేసిన ఎమ్మెల్యే డాక్టర్ థామస్

గంగాధర్ నెల్లూరు ఎస్ఆర్ పురం మండలాల్లో సుడిగాలి పర్యటన చేసిన ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ఎస్ఆర్ పురం, మన న్యూస్…గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో పరిశ్రమల ఏర్పాటుకు స్థల పరిశీలనకు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ సుడిగాలి పర్యటన చేశారు ఆదివారం సాయంత్రంచిత్తూరు తర్చూరు…

మక్తల్ బస్టాండ్ లో ఫింగర్ ప్రింట్ డివైస్ తో తనిఖీలు,మక్తల్ ఎస్ ఐ భాగ్యలక్ష్మి రెడ్డి.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా: పరిధిలోని మక్తల్ బస్టాండ్ లో దొంగతనాలు నిర్మూలించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పూర్తి స్థాయిలో నిఘా ఉంచి, ఫింగర్ ప్రింట్ డివైస్ తో ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని మక్తల్ ఎస్ ఐ భాగ్యలక్ష్మి…

చంద్రకాంత్ గౌడ్ ను పరామర్శించిన మంత్రి వాకిటి శ్రీహరి.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా:హైద్రాబాద్ పంజాగుట్ట వివేకానంద హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న మక్తల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ఎంపిపి బి. చంద్రకాంత్ గౌడ్ ను తెలంగాణ రాష్ట్ర ప్రజాసంబర్దక పాడి పరిశ్రమ అభివృద్ధి మత్స్య క్రీడలు యువజన…

ఎస్ఆర్ పురం మండలంలో బాబు యాదవ్ జన్మదిన వేడుకలు

ఎస్ఆర్ పురం, మన న్యూస్… తెలుగుదేశం పార్టీ గంగాధర నెల్లూరు నియోజకవర్గ మీడియా కోఆర్డినేటర్ బాబు యాదవ్ జన్మదిన వేడుకలను టిడిపి యువ నాయకుడు ఎన్ఎస్ రాజు ఆధ్వర్యంలో ఎస్ఆర్ పురం మండలంలో ఘనంగా నిర్వహించారు పుల్లూరు క్రాస్ రోడ్ లో…

శరీరం, మనస్సు, ఆత్మ…ఈ మూడింటిని కలిపే విధానమే యోగా గురూజీ ఎల్ మాధవరెడ్డి

ఎల్బి నగర్. మన న్యూస్ : ఎల్బీనగర్ నియోజకవర్గం డివిజన్ లోని చంపాపేట్ డివిజన్ గౌర్నమెంట్ ప్రెస్ కాలనీ పార్క్ సెంటర్ ఆధ్వర్యంలో సాయిరాం నగర్ కాలనీ పార్కులో సీనియర్ యోగా గురూజీ లక్ష్మణ జోన్ చీఫ్ ఎల్ మాధవరెడ్డి, గవర్నమెంట్‌…

డిగ్రీ కళాశాలకు మిని ట్యాంక్ బహుకరణ,మన్సాని రాగమ్మ నారాయణ గార్ల జ్ఞాపకార్థం

మన న్యూస్, నారాయణ పేట జిల్లా: మక్తల్ మున్సిపాలిటీ లో క్రీడా మైదానంలో గల స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు విద్యార్థుల సౌకర్యం కోసం త్రాగు మంచినీటి కొరకు దాతలు మన్సాని రాగమ్మ నారాయణ గార్ల జ్ఞాపకార్థంగా మన్సాని రుక్మిణి…

శ్రీ కావేరి రాజపురం పంచాయతీ సర్పంచ్ గాలి మహేష్ కు డాక్టరేట్ అవార్డు, ఉత్తమ పంచాయతీ సర్పంచ్ అవార్డు ప్రధానం!

పాలసముద్రం మండలం, మన న్యూస్ : శ్రీ కావేరి రాజపురం పంచాయతీ గ్రామ సర్పంచ్ గాలి మహేష్ బాబుకు సామాజిక సేవా కార్యక్రమంలో విశేష కృషి చేసినందుకు డాక్టరేట్ అవార్డు, గ్రామ పంచాయితీ అభివృద్ధిలో అనేక సేవా కార్యక్రమాలతో పాటు విశేష…

You Missed Mana News updates

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్
ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు
భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!
ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!
రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం
ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?