ప్రభుత్వం వ్యక్తిగత కక్షలకు వెళ్లడం లేదు.. జగన్‌కు జడ్ ప్లస్ సెక్యూరిటీ ఇచ్చాం!

Mana News :- ప్రభుత్వం ఎక్కడా వ్యక్తిగత కక్షలకు వెళ్లడం లేదని మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ రెడ్డికి ఉప ముఖ్యమంత్రి కంటే ఎక్కువగా జడ్ ప్లస్ సెక్యూరిటీ ఇచ్చామన్నారు. స్పీకర్‌పై తప్పుడు రాతలు బాధాకరమన్నారు.…

జగన్ కు ప్రతిపక్ష హోదా పై స్పీకర్ రూలింగ్- క్షమిస్తున్నాం..!!

Mana News , అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సభలో కీలక రూలింగ్ ఇచ్చారు. మాజీ సీఎం జగన్ తనకు సభ లో ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలంటూ చేస్తున్న డిమాండ్ పైన స్పీకర్ స్పందించారు. సభ లో నిబంధనలు వివరించారు.…

సీఎం మార్పు ఊహాగానాలు, ఖర్గేను కలిసిన డీకే

Mana News, న్యూఢిల్లీ: కర్ణాటక లో నాయకత్వ మార్పుపై ఊహాగానాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ న్యూఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే ను మంగళవారంనాడు కలుసుకున్నారు.డీకే శివకుమార్ కర్ణాటక సీఎం కాకుండా…

స్మోక్‌ బాంబులతో.. అట్టుడికిన సెర్బియా పార్లమెంటు!

Mana News, ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రతిపక్షాల నిరసనలతో సెర్బియా పార్లమెంటు (Serbia Parliament) అట్టుడుకింది. స్మోక్‌ బాంబులు, మండే స్వభావం కలిగిన ఇతర వస్తువులు విసరడంతో రణరంగంగా మారింది.వీటితోపాటు కోడిగుడ్లు, వాటర్‌ బాటిళ్లనూ చట్టసభ సభ్యులు విసురుకున్నట్లు సమాచారం. ఈ ఘటనలో…

సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం.. పరిస్థితి విషమం..

Mana News :- హైదరాబాద్, మార్చి 04: ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. స్థానికులు ఆమెను హోలిస్టిక్ ఆస్పత్రిలో చేర్పించారు.ప్రస్తుతం సింగర్ కల్పనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు…

ఎన్డీయే కలిసి కట్టుగా ఉంటే ఏ పార్టీ అధికారంలోకి రాదు : చంద్రబాబు

Mana News :- 2024 ఎన్నికలు ఒక చరిత్ర.. 9 నెలల తర్వాత ఎమ్మెల్సీ విజయం మరో చరిత్ర అని సీఎం చంద్రబాబు అన్నారు. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ లో కూడా రెండు టీచర్ సంఘాలకు ఓట్ వేయమని చెప్పాము .పని…

రెడ్ బుక్ తన పని తాను చేసుకువెళ్తుంది- రెడ్‌ బుక్‌పై లోకేష్‌ కీలక వ్యాఖ్యలు..

Mana News :- ఆంధ్రప్రదేశ్‌లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువగా రెడ్‌బుక్‌పైనే చర్చ సాగుతోంది.. ఏపీలో రెడ్‌ బుక్‌ రాజ్యాంగం నడుస్తోంది అంటూ వైసీపీ విమర్శిస్తోంది..అయితే, రెడ్‌బుక్‌పై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి నారా లోకేష్‌.. టీడీపీ కేంద్ర…

చాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్: ఆస్ట్రేలియా 264 పరుగులకు ఆలౌట్, టీమిండియా టార్గెట్ 265

Mana News, Mana Sports :- ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబయి వేదికగా జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు భారత్‌కు 265 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆసీస్ 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌటైంది. టాస్ గెలిచి…

జిల్లా ఎస్పీ కార్యాలయ సిబ్బందికి హెల్మెట్లు అందజేసిన ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు ఐపీఎస్

Mana News, తిరుపతి:- తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు ఐపీఎస్. జిల్లా ప్రధాన కార్యాలయం నందు పనిచేస్తున్న సిబ్బందికి క్యాంపు కార్యాలయం నందు హెల్మెట్లు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ ద్విచక్ర వాహనం…

గూడూరు రైల్వే స్టేషన్ లో సమస్యలు పరిష్కరించండి – యం పి గురుమూర్తి కి గూడూరు వైస్సార్సీపీ నాయకులు వినతి

Mana News :- తిరుపతి జిల్లా గూడూరురైల్వే స్టేషన్లో సమస్యలను పార్లమెంట్ లో మాట్లాడి సమస్యలు పరిష్కారం అయ్యేలా చూడాలని తిరుపతి ఎంపీ గురుమూర్తి కి గూడూరు వైసీపీ నాయకులు వినతి పత్రం ఇచ్చారు. గూడూరు రైల్వే కేంద్రం గా రోజూ…

You Missed Mana News updates

ఉగ్రవాదుల దాడి హేయం – వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు
జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి నాయకులకు అందరికీ విజ్ఞప్తి
మాఫియాలకు అడ్డాగా మారుతున్న రహదారులు,ఎన్‌హెచ్‌-16పై బరి తెగించిన ఆయిల్‌ మాఫియా,అవాక్కై ఆరా తీస్తే గుట్టు రట్టయిన వ్యాపారం -ప్రత్తిపాడు నుంచి తుని వరకు దుకాణాలన్నింటినీ తొలగించిన ఖాకీలు
భూమికి రైతుకు ఉన్న బంధమే భూభారతి – ధరణితో సాధ్యం కాని భూ సమస్యలను భూ భారతి ద్వారా పరిష్కరించుకోవచ్చు – జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి.
జమ్మూకాశ్మీర్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కావలికి చెందిన మధుసూదన్ పార్థివ దేహాన్ని మోసి , నివాళులు అర్పించిన కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి
కాశ్మీర్ ఉగ్రవాదుల కాలుపులో ప్రాణాలు వదిలిన మధుసూదన్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన కావలి ఎమ్మెల్యే దగు మాటి కృష్ణారెడ్డి, కలెక్టర్ ఆనంద్