సింగరాయకొండ సివిల్ జడ్జి కోర్టులో జాతీయ లోక్ ఆధాలత్. రాజీ విధానం రాజ మార్గం

మన న్యూస్ సింగరాయకొండ:- దేశవ్యాప్తంగా అన్ని కోర్టు పరిధిలో నిర్వహిస్తున్న జాతీయ లోక్ ఆధాలాత్ కార్యక్రమంలో బాగాంగ నిన్న శనివారం సింగరాయకొండ సివిల్ కోర్ట్ నందు లోక్ ఆధాలాత్ నిర్వహించిన అనంతరం న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది.కార్యక్రమానికి ముఖ్య…

విద్యార్థులలో దేశభక్తిని పెంపొందించాలి.

మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండలం, పాత సింగరాయకొండ పంచాయితీ,గవదగట్ల వారి పాలెం ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రుల ఆవేశంలో డాక్టర్ బి. వి.రమణ(ఆత్మానంద స్వామీజీ) ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ విద్యార్థులకు చిన్నతనం నుండి దేశభక్తి, తల్లిదండ్రులు, గురువుల ఎడల ప్రేమ,గౌరవభావం…

కలెక్టర్ ఏ శ్యాం ప్రసాద్ ఆదేశాలతో పురుగులు మందు కంపెనీ పై దర్యాప్తు ముమ్మరం

మన న్యూస్ పార్వతీపురం జులై 5:- పార్వతిపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలో ఇప్పటికైనా పురుగులు మందు ఫ్యాక్టరీ పై ఉన్న అభియోగాలు పైన పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టి పంచాయితీ ప్రజలకు నిజ నిజాలు తెలియజేసి పంచాయతీ ప్రజలకు భరోసా కల్పించాలి…

అదానీ, సెకీ తో జరిగిన విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలీ – సిపిఐ జిల్లా కార్యదర్శి కూరంగి మన్మధరావు

మన న్యూస్ పార్వతీపురం జూలై 5:- పెంచిన విద్యుత్ సర్దుబాటు చార్జీలను రద్దు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కూరంగి మన్మధరావు డిమాండ్ చేశారు, పార్వతీపురం లో ఉన్న విద్యుత్ కార్యాలయం వద్ద సిపిఐ మన్యం జిల్లా సమితి ఆధ్వర్యన రాష్ట్ర…

మామిడి రైతులపై మాట్లాడే హక్కు వైసీపీకి లేదు – టిడిపి జిల్లా నాయకులు

రైతులు ఆదుకోవడంలో ముందంజలో కూటమి ప్రభుత్వం ఉంది జిల్లా టిడిపి నాయకులు ఎస్ఆర్ పురం, మన న్యూస్…మామిడి రైతుల గురించి మాట్లాడే అర్హత వైసిపి పార్టీకి లేదని జిల్లా టిడిపి కార్యదర్శి కృష్ణమ నాయుడు, మాజీ మార్కెటింగ్ కమిటీ వైస్ చైర్మన్…

అంధుడి వారసత్వ భూమి కబ్జా – అధికారుల ఎదుటే బెదిరింపులు కలకలం

విడపనకల్, మన న్యూస్ :- అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం విడపనకల్ మండలం కొట్టాలపల్లికి చెందిన కురువ ఎరిస్వామి అనే అంధుడి వారసత్వ భూమిని అక్రమంగా కబ్జా చేశారంటూ అతను న్యాయం కోసం పోరాటం చేస్తున్నాడు. వెల్పుమడుగు గ్రామ పరిధిలోని 3.75…

ఏబీసీ జ్యూస్ ఫ్యాక్టరీ కి చెందిన నకిలీ టోకెన్లు విక్రయించిన వారిపై చర్యలు తీసుకోండి… రైతులు డిమాండ్

వెదురుకుప్పం మన న్యూస్: కార్వేటినగరం మండలంలోని అన్నూరు వద్ద ఉన్న ఏబీసీ గుజ్జు పరిశ్రమ కి సంబంధించిన టోకెన్ లను కొంతమంది దళారులు ఏకంగా నకిలీ టోకెన్లను సృష్టించి రైతులకు సుమారు 3000 నుంచి 5000 వరకు అమ్మి సొమ్ము చేసుకున్నారు.…

అమర రాజా గ్రూప్ వార్షిక వైద్య పరీక్షల కార్యక్రమాన్ని ప్రారంభించింది

తిరుపతి,మన న్యూస్ , జూలై 3, 2025 :– ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణలో భాగంగా, అమర రాజా గ్రూప్ మరోసారి తమ నిబద్ధతను చాటుకుంది. సంస్థ ప్రధాన కార్యాలయం కరకంబాడిలో “మీ నంబర్లు తెలుసుకోండి, మీ ఆరోగ్యాన్ని తెలుసుకోండి” అనే థీమ్‌తో…

సంకల్పం తోనే సైబర్ నేరాలుకు అడ్డుకట్ట – విశాఖపట్నం రేంజ్ డి ఐ జి గోపినాధ్ జట్టి

మన న్యూస్, పాచిపెంట, జూలై 3:- మాదకద్రవ్యాల వలన జీవితాలు నాశనం తో పాటు దుష్ర్పభావలు, సైబర్ నేరాలు వల్ల కలిగే అనర్దాలు, మహిళల రక్షణ పై ప్రజలకు, విద్యార్థులకి, యువతకు అవగాహన తప్పనిసరని విశాఖపట్నం రేంజ్ డిఐజి గోపీనాథ్ జట్టీ.ఐపిఎస్…

టిడిపి తోనే అభివృద్ధి సాధ్యం – ఎమ్మెల్యే సునీల్ కుమార్

గూడూరు,మన న్యూస్ :- సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో చిల్లకూరు మండలం బల్లవోలు గ్రామం నందు ప్రారంభించిన…. శాసన సభ్యులు, డాక్టర్ పాశిం సునీల్ కుమార్ – గూడూరు నియోజకవర్గం. కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో అమలు చేసిన…

You Missed Mana News updates

జుమా మసీదు నూతన కమిటీ ఏన్నీక
అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్  చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…
అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు……..  షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి