అంబర్పేట్ ఫ్లైఓవర్ వద్ద అగ్నిప్రమాదం

Mana News , హైదరాబాద్: హైదరాబాద్ అంబర్పేట్లోని ఫ్లైఓవర్ వద్ద భారీ అగ్నిప్రమాదం జరిగింది. చే నంబర్ చౌరస్తా వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణ పనుల కోసం వేసిన షెడ్లలో మంగళవారం ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.దీంతో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. ఆ…

తెలంగాణలో గ్రాడ్యుయేట్ స్థానంలో ఊహించని ఫలితం

Mana News :- తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా.. రెండు చోట్ల ఫలితం తేలిపోయింది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్ల ఎమ్మెల్సీ స్థానంలో పీఆర్‌టీయూ నేత శ్రీపాల్ రెడ్డి గెలవగా.కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీగా బీజేపీ…

చంద్రగిరి క్లాక్ టవర్ వద్ద పులివర్తి సుధారెడ్డి.. చెవిరెడ్డికి కాల్!

Mana News :- చెప్పిన టైం ప్రకారం చంద్రగిరి క్లాక్ టవర్ వద్దకు ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి చేరుకున్నారు. ఆమె వెంట అనుచరులు పెద్దఎత్తున విచ్చేశారు.అనంతరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డికి ఆమె ఫోన్ కాల్ చేశారు. గత…

రేవంత్‌ ను మార్చేందుకే..తెలంగాణకు మీనాక్షి వచ్చారు – ఏలేటి

Mana News :- రేవంత్‌ ను మార్చేందుకే..తెలంగాణకు మీనాక్షి వచ్చారంటూ బాంబ్‌ పేల్చారు బీజేఎల్‌పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. నిత్యం ఏదో ఒక సంచలన అంశంతో… రాజకీయాల్లో యాక్టివ్‌ గా ఉంటారు బీజేఎల్‌పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. అయితే……

ఏపీలోని తణుకు పీఎస్ వద్ద అఘోరీ హల్చల్ 

Mana News :- ఏపీలోని తణుకు పీఎస్ వద్ద అఘోరీ హల్చల్ చేసింది.మహిళలను వేధించిన అఘోర రాజేష్ నాథ్‌పై ఫిర్యాదు చేయడానికి తణుకు పోలీస్‌స్టేషన్‌కు అఘోరీ వెళ్లగా..అక్కడ ఫిర్యాదును స్వీకరించడానికి పోలీసులు నిరాకరించారు. దీంతో పోలీసుల తీరుపై అఘోరీ ఆగ్రహం వ్యక్తం…

మహారాష్ట్ర మంత్రి ధనంజయ్‌ ముండే రాజీనామా !

Mana News :- మహారాష్ట్ర కలకలం చోటు చేసుకుంది. మహారాష్ట్ర మంత్రి ధనంజయ్‌ ముండే రాజీనామా చేశారు. సర్పంచ్‌ హత్య కేసులో మంత్రి ధనంజయ్‌పై ఆరోపణలు వచ్చాయి.. హత్యా ఆరోపణలతో మంత్రి పదవి నుంచి తప్పుకున్నారు ధనంజయ్‌. ఈ మేరకు అధికారిక…

నిన్నేమో రోహిత్ శర్మపై.. ఇప్పుడు కోహ్లీపై కూడా.. షామా మహ్మద్ కాంట్రవర్సీ కామెంట్స్!!

Mana News, Sports :- టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై బాడీ షేమింగ్ కామెంట్స్ చేసి కొత్త వివాదం లేవనెత్తిన కాంగ్రెస్ నేత షామా మహ్మద్ ప్రస్తుతం తీవ్రంగా విమర్శలకు గురౌతుంది.సామాన్య క్రికెట్ అభిమానుల నుంచి రాజకీయ, క్రీడా ప్రముఖుల వరకు…

తిరుపతి: గాలి గోపురం వద్ద చిరుత కదలికలు

Mana News :- తిరుమల మెట్ల మార్గంలో సోమవారం రాత్రి చిరుత పులి కదలికలు కనిపించాయి. అర్ధ రాత్రి దాటాక గాలిగోపురం వద్ద గల ఒక షాపులో చిరుత కదలికలు రికార్డ్ అయ్యాయి. అటుగా వచ్చిన చిరుత కుక్కపిల్లను ఎత్తుకెళ్లింది. ఈ…

తల్లి ఆచూకీ కోసం తల్లడిల్లుతున్న జవాను

Mana News :- తిరుపతి జిల్లా తిరుమలలోని తన తల్లి ఆచూకీ తెలిస్తే చెప్పండి అంటూ ఒక జవాను సెలవు పెట్టి తిరుపతి పరిసర ప్రాంతాల్లో చేతిలో ఫొటో పట్టుకొని వెతుకుతున్నాడు. సెలవులు ముగిసి నేపాల్ సరిహద్దులో ఉద్యోగానికి వెళ్లలేక ఇటు…

ఆదివారంలోగా అక్రమ హోర్డింగులు తీసేయాలి..యాడ్ ఏజెన్సీలకు హైడ్రా డెడ్‌లైన్

Mana News :- హైదరాబాద్ సిటీలో పర్మిషన్ లేని ప్రకటనల హోర్డింగులను తొలగించాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశించారు. యాడ్ ఏజెన్సీలే స్వయంగా తొలగించాలని, హోర్డింగులు తొలగించేందుకు ఆదివారం వరకు గడువు ఇస్తున్నట్లు పేర్కొన్నారు.నిబంధనలు ఉల్లంఘించిన హోర్డింగులను హైడ్రా తొలగిస్తుందని చెప్పారు.…

You Missed Mana News updates

సింగరాయకొండ మండలంలో అధికారులతో సమీక్షా సమావేశం
పాకల జడ్పీహెచ్ఎస్‌లో మహిళాభివృద్ధి శాఖ అవగాహన కార్యక్రమం
మదర్ ల్యాండ్ సొసైటీ స్వచంద సంస్థ ఆధ్వర్యం హెచ్ ఐ వి/ ఎయిడ్స్ , మత్తు పదార్దాల వినియోగం పై అవగాహన కార్యక్రమం
రసాయనక ఎరువుల వాడకాన్ని తగ్గిద్దాం నానో యూరియా ఎరువులను అలవాటు చేసుకుందాం..!
నాయక్ పోడు కులస్థుల రాస్తారోకో…కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న తహసీల్దార్..
కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి  ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ