పేదలకు వరం సీఎం సహాయనిధిమంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి

మన న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా,తూర్పు నాయుడు పాలెం మంత్రి గారి క్యాంపు కార్యాలయం నందు మంత్రి శ్రీ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి గారు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్బంగా సింగరాయకొండ మండలం నర్రావారిపాలెంకు చెందిన కొల్లూరి…

గ్రామీణ ప్రాధమిక వైద్యశాల అంటే ఇంత నిర్లక్ష్యమా?విద్యుత్ అంతరాయంతో సెల్ ఫోన్ లైట్లతో అత్యవసర చికిత్స.

వనరులు ఉన్నా అవి నిరుపయోగం. తప్పని పరిస్థితిలో ఉత్తమ వైద్య సేవలకు రిమ్స్ కి కాలిన గాయాల బాధితుడి తరలింపు. ఉన్నత శ్రేణి 30 పడకల ఆసుపత్రి లేక చికిత్స పొందలేక బాధపడుచున్న తీర ప్రాంత ప్రజలు. వసతి గృహాం లో…

వరి తెగులుపై రైతులకు అవగాహన.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా :వరి పంటలో కలుపు నివారణ ముందుగా గుర్తించి చర్యలు చేపడితే మంచి దిగుబడి సాధ్యమని ఏరియా జనరల్ మేనేజర్ అనిల్ కుమార్ సూచించారు. మక్తల్ మండలంలోని పస్పుల గ్రామ రైతు వేదికలో నాగార్జున కంపెనీ…

వరి తెగులుపై రైతులకు అవగాహన.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : వరి పంటలో కలుపు నివారణ ముందుగా గుర్తించి చర్యలు చేపడితే మంచి దిగుబడి సాధ్యమని ఏరియా జనరల్ మేనేజర్ అనిల్ కుమార్ సూచించారు. మక్తల్ మండలంలోని పస్పుల గ్రామ రైతు వేదికలో నాగార్జున…

ఆటపాటలతో పిల్లల అభివృద్ధి.-పిల్లల అభివృద్ధిపై తల్లిదండ్రులతో సమీక్ష.

ఉరవకొండ మన న్యూస్: విడపనకల్లు మండల పరిధిలోని పాల్తూరు అంగన్వాడీ కేంద్రంలో శనివారం పిల్లల అభివృద్ధి పై తల్లిదండ్రులతో పెద్ద ఎత్తున సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. సిడిపిఓ ఆదేశాల మేరకు సూపర్వైజర్ పుష్పావతి నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ పిల్లల అభివృద్ధి…

సింగరాయకొండ ఎస్సి హాస్టల్‌లో గాయపడిన విద్యార్థిని పరామర్శించిన మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి

మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ ఎస్సి హాస్టల్‌లో గాయపడిన 8వ తరగతి విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి గురించి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి గారు శుక్రవారం రోజు ఒంగోలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి…

ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని బాలుర ఎస్సీ హాస్టల్ లో ప్రమాదం..

మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ ఎస్సీ హాస్టల్ 8వ తరగతి చదువుతున్న అంజి అనే బాలుడు మంటల్లో పడి గాయాలు వెంటనే బాలుడిని సింగరాయకొండ హాస్పిటల్ తరలించి ప్రధమ చికిత్స అందించి వెంటనే ఒంగోలు లోని జి జి హెచ్ కు…

బంగారుపాళ్యం మార్కెట్ యార్డ్ అభివృద్ధికి సహాయ సహకారం అందించండి : జిల్లా కలెక్టర్ తో పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..

మన న్యూస్ బంగారుపాళ్యం జులై-25:- చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్‌ని పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ కలిసారు. శుక్రవారం ఉదయం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ సుమిత్ కుమార్ని *పూతలపట్టు శాసనసభ్యులు డా. కలికిరి మురళీమోహన్*, బంగారుపాళ్యం ఏఎంసీ ఛైర్మన్ భాస్కర్ నాయుడు,…

డిసిప్లిన్ మరియు డెడికేషన్‌తో ఎటువంటి విజయమైనా సాధ్యం : IPS ఉదయ కృష్ణా రెడ్డి

శ్రీ విద్యానికేతన్ హై స్కూల్‌లో “My Role Model” కార్యక్రమం లో పాల్గొని విద్యార్థులతో ముచ్చటించిన IPS మన న్యూస్ సింగరాయకొండ:- శ్రీ విద్యానికేతన్ హై స్కూల్‌లో జరిగిన “My Role Model” కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐపీఎస్ అధికారి శ్రీ…

విశ్రాంత హెడ్‌మాస్టర్ గుంజి చిన్న వెంకటేశ్వర్లు కన్నుమూత

మన న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం కలికివాయ గ్రామానికి చెందిన విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు, ప్రముఖ నాటక నటుడు మరియు సినీ నటుడు గుంజి చిన్న వెంకటేశ్వర్లు శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.…

You Missed Mana News updates

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..
ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…
చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు
కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.
సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…