కన్ఫర్మ్ టికెట్ ఉంటేనే రైల్వే స్టేషన్లోకి ఎంట్రీ!
Mana News :- దేశంలోని ప్రధాన రైల్వే స్టేషన్లలో రద్దీని నియంత్రించేందుకు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. న్యూఢిల్లీ, అయోధ్య, వారణాసి, బెంగళూరు, పట్నాతో సహా మొత్తం 60 రైల్వే స్టేషన్లలో కన్ఫర్మ్ టికెట్ ఉంటేనే లోనికి…
కార్వేటి నగరం దుకాణదారులకు జరిమానా విధించిన ఎస్సై
Mana News :- జీడి నెల్లూరు నియోజకవర్గం, కార్వేటినగరం ఎస్సై రాజ్ కుమార్ తన సిబ్బందితో కలిసి స్థానిక పట్టణంలోని పలు దుకాణాలను శుక్రవారం రాత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా వాహనాదారులకు ఇబ్బంది కలిగించే విధంగా దుకాణాల బోర్డులను రోడ్డుపై ఏర్పాటు…
ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్
Mana News :- చిత్తూరు జిల్లా, నగిరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ శనివారం నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన ప్రజల నుంచి తన కార్యాలయంలో వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజా సమస్యలను సవివరంగా తెలుసుకొని ఆ సమస్యలకు…
విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు – అసిస్టెంట్ సిటీ ప్లానర్ నాగేంద్ర
మన న్యూస్, చిత్తూరు :- శుక్రవారం చిత్తూరు నగరపాలక కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ సెక్రటరీలు,లైసెన్స్ ఇంజనీర్లతో సమావేశాన్ని నిర్వహించారు.ఆయన మాట్లాడుతూ టౌన్ ప్లానింగ్ సంబంధించి లక్ష్యాలను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని ఆదేశించారు.నగరంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించే అక్రమ కట్టడాలను టౌన్ ప్లానింగ్…
స్టాలిన్పై అమిత్ షా విసుర్లు.. ఎల్కేజీ విద్యార్థి.. స్కాలర్కు బోధించినట్టుంది
Mana News :- హిందీపై తమిళనాడు-కేంద్ర ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తమిళనాడుపై కేంద్రం బలవంతంగా హిందీ రుద్దుతోందని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ధ్వజమెత్తారు. దక్షిణాది రాష్ట్రాలపై బలవంతంగా హిందీ రుద్దీ.. బీజేపీ గెలవాలని చూస్తోందని ఇటీవల డీఎంకే నేతృత్వంలో…
వివాదంలో పటాన్ చెరు ఎమ్మెల్యే.. మీనాక్షి నటరాజన్కి కాంగ్రెస్ క్యాడర్ ఫిర్యాదు
Mana News :- సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వ్యవహారం కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది. దీంతో అతడిపై పార్టీ హైకమాండ్ కి ఫిర్యాదు చేసేందుకు క్యాడర్ రెడీ అవుతుంది. నిన్న కాంగ్రెస్ పార్టీని తిట్టినట్లు…
రాంగోపాల్ వర్మకు మరో షాక్- నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ..!
Mana News :- టాలీవుడ్ దర్శక నిర్మాత రాంగోపాల్ వర్మ కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు. ఏపీలో ఆయనపై నమోదైన కేసులపై నిన్న హైకోర్టు ఆరు వారాల పాటు తదుపరి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇచ్చింది. అంతలోనే ముంబై కోర్టు ఇవాళ…
పుత్తూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అన్నదమ్ములు మృతి
Mana News,పుత్తూరు:- ఇద్దరు కుమారుల ఎదుగుదలతో(రవితేజ, మునికుమార్) ఆ తల్లిదండ్రులు ఎంతో మురిసిపోయారు. పెద్దవారై కాలేజీకి వెళుతుంటే సంబరపడ్డారు. మంచి ఉద్యోగాలు సాధించి తోడుగా ఉంటారని ఎన్నో కలలు కన్నారు. కానీ విధికి ఆ తల్లిదండ్రులు సంతోషంగా ఉండటం నచ్చలేదోమే. రోడ్డు…
ఇందుకూరుపేట 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష కిట్లు పంపిణీ
Mana News :- ఇందుకురుపేట మండలంలోని జిల్లా ప్రజా పరిషత్ హైస్కూల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు గురువారం పరీక్ష కిట్లను పంపిణీ చేశారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి స్పూర్తితో అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కిట్లు అందజేశారు.…
వెంకటాచలం: రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు
Mana News :- వెంకటాచలం మండలం సర్వేపల్లి ప్రాంతంలోని అంజనేయ స్వామి గుడి వద్ద గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును నేరుగా వస్తున్న బైక్ ఢీకొనడంతో ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలు కాగా, మరో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి.…