ఉల్లపాలెం వ్యాయామ ఉపాధ్యాయుడి అక్రమ పదోన్నతి పై విచారణ చేపట్టిన త్రీ సభ్య కమిటీ

త్రీ సభ్య కమిటీ లో ఒంగోలు ఉప విద్యాశాఖాధికారి, సింగరాయకొండ మండల విద్యాశాఖ అధికారి, సమగ్ర శిక్ష అభియాన్ జి సి డి వో తెలుగు ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తూ పొరుగు రాష్ట్రం లో రెగ్యులర్ కోర్సు చేశాడు?అక్రమ పదోన్నతి పై…

అతిధి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తు కొరకు ఆహ్వానము

మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండలం కేంద్రంగా స్థానిక ఏఆర్సి అండ్ జివిఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న ఒకేషనల్ కోర్స్ నందు పార్ట్ టైం లెక్చరర్ ఖాళీలో అతిధి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తును ఆహ్వానిస్తున్నట్లుగా ప్రిన్సిపాల్ ఎం సౌజన్య…

శ్రీ విద్యానికేతన్ హై స్కూల్‌లో గుడ్ టచ్ – బ్యాడ్ టచ్‌పై అవగాహన కార్యక్రమం

మన న్యూస్ సింగరాయకొండ:- పిల్లల భద్రత, మహిళల రక్షణ మరియు సైబర్ మోసాలపై అవగాహన కల్పించే దిశగా శ్రీ విద్యానికేతన్ హై స్కూల్‌లో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ IPS గారి…

తిరస్కరణ ఉత్తర్వు చట్టబద్ధం కాదు: హైకోర్టు రిజిస్ట్రార్

ఉరవకొండ,మన న్యూస్:సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద దాఖలైన దరఖాస్తు తిరస్కరణ ఉత్తర్వు చట్టబద్ధమైనది కాదంటూ, హైకోర్టు రిజిస్ట్రార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉరవకొండ పౌర సమాచార అధికారి ఇచ్చిన తిరస్కరణ ఉత్తర్వులను కొట్టి పారేస్తూ, అభ్యర్థించిన సమాచారాన్ని ఆలస్యం లేకుండా…

రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులు కోల్పోయిన చిన్నపిల్లల్ని ఆదుకున్న  సీఎం చంద్రబాబు నాయుడు గారు మరియు చిత్తూరు జిల్లా కలెక్టర్

మన న్యూస్ ఐరాల జులై-28:- జూన్ 11వ తేదీన చిత్తూరు జిల్లాలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో, చిత్తూరు జిల్లా ఐరాల మండలం మామిడికుంటపల్లికి చెందినటువంటి రాజేష్ పూర్ణిమలు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వీరికి 4 సంవత్సరాల ఒక బాబు మరియు…

ఉద్యోగుల సంక్షేమం ప్రభుత్వ బాధ్యత

మన న్యూస్ చిత్తూర్ జులై-27 ఉద్యోగ ఉపాధ్యాయ సంక్షేమం ప్రభుత్వం బాధ్యతగా భావించి, తక్షణం ఉపశమన చర్యలు చేపట్టాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం ( ఎస్.టి.యు) రాష్ట్ర అసోసియట్ అధ్యక్షులు గంటా మోహన్ డిమాండ్ చేశారు ఆదివారం ఉదయం చిత్తూరు లోని ఎస్.టి…

రైతులకు అందని బోనస్ – ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి BRS పార్టీకొత్తపల్లి రాజారెడ్డి, మాజీ ఉపసర్పంచ్ డిమాండ్

నర్వ మండలం మన న్యూస్ :- తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వానికి ధాన్యం ఇచ్చిన రైతులకు ఇప్పటివరకు బోనస్‌ డబ్బులు అందకపోవడం ఎంతో బాధాకరమైన అంశం. పంటను సేకరించాక ఎంతో ఆశతో ప్రభుత్వం ప్రకటించిన బోనస్‌ కోసం ఎదురుచూస్తున్న రైతులకు నిరాశే మిగిలింది.ప్రస్తుతం…

గడ్డి అన్నారం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు ఉచితముగా నోటు పుస్తకములు పంపిణీ

గడ్డి అన్నారం. మన న్యూస్ :- గడ్డి అన్నారం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు నోటు పుస్తకములు ఉచితముగా పంపిణీ చేయడం జరిగినది ఈ సందర్భంగా అధ్యక్షులు ఓరుగంటి వేణుమాధవ్ మాట్లాడుతూ ఈ సంవత్సరము పేద విద్యార్థులకు ఉచితముగా నోట్…

బీసీలకు 42% రిజర్వేషన్లకు కేంద్రం ఆమోదం తెలపాలి: బీసీ కుల ఐక్యవేదిక డిమాండ్

నర్వ జులై 27 మన న్యూస్:- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో 42 శాతం బీసీ రిజర్వేషన్లకు తీర్మానం చేసి కేంద్రానికి పంపిన వెంటనే, కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఆమోదం తెలపాలని నర్వ మండల బీసీ కుల ఐక్యవేదిక నాయకులు డిమాండ్…

విద్యార్థులను పరామర్శించిన ఎమ్మెల్యే సునీల్ కుమార్

గూడూరు, మన న్యూస్ :- కోట మండలం జిల్లా ప్రజా పరిషద్ బాలికల పాఠశాల నందు నిన్న PET మాస్టర్ చేసిన ఘటన వలన ఇబ్బంది పడిన పిల్లలలను హాస్టల్ నందు కలసి పరామర్శించిన గూడూరు ఎమ్మెల్యేడాక్టర్ పాశిం సునీల్ కుమార్…

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు
కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.
సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…
విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…
సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..