సింగరాయకొండ SI మహేంద్ర దురుసు ప్రవర్తనతో ఆత్మహత్య యత్నం చేసుకున్న వికలాంగురాలు

మన న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా సింగరాయకొండ పోలీస్ స్టేషన్లో తనపై దాడి చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోమని ఫిర్యాదు చేయడానికి వచ్చిన కలికివాయి గ్రామానికి చెందిన అంకమ్మ అనే వికలాంగురాలి పై ఎస్సై మహేంద్ర దురుసుగా ప్రవర్తించి దుర్భాషలాడడంతో మనస్థాపనతో…

క్షిరసముద్రం లో ఇసుక మాఫియా

పగలు సరిహద్దు ప్రాంతాల్లో డంపింగ్ రాత్రి వేళలో తమిళనాడుకు షిఫ్టింగ్, సుమారు 500 ఇసుక లోడ్లను డంపు చేసిన ఇసుక మాఫియా ఎస్ఆర్ పురం,మన న్యూస్… ఎస్ఆర్ పురం మండలం క్షిరసముద్రం గ్రామ పక్కన ఉన్న పెద్ద వంక లో జెసిబి…

ఇస్రో ప్రయోగం విజయవంతం కావడంతో తిరుపతిలో సంబరాలు..

మన న్యూస్, తిరుపతి:జి ఎస్ ఎల్ వి ఎఫ్ 16 రాకెట్ ద్వారా నిసార్ ఉపగ్రహాన్ని ఇస్రో విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో తిరుపతిలో స్థానికులు మరియు కూటమి నాయకులు జాతీయ జెండాలు చేతబట్టి సంబరాలు నిర్వహించుకున్నారు.…

అత్యవసర వైద్యసేవలపట్ల పీఎంపీలు అవగాహన కలిగిఉండాలికిడ్నీ వైద్య నిపుణులు డాక్టర్ రాఘవేంద్ర

గూడూరు, మన న్యూస్ :- కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (పిఎంపి అసోసియేషన్ ఆఫ్ ఇండియా) గూడూరు-నాయుడుపేట డివిజన్ ఉపాధ్యక్షులు చిరమన సాయిమురళి అధ్యక్షతన బుధవారం, గూడూరు పట్టణంలోని మాయాబజారు రోడ్ లోని కెవి…

బోడిరెడ్డి హనుమంత రెడ్డిని ప్రమర్శించిన తెలుగుదేశం నాయకులు!!

వెదురుకుప్పం, మన న్యూస్ : ఇటీవల అనారోగ్యానికి లోనై ప్రస్తుతం కోలుకుంటున్న బీజేపీ సీనియర్ నాయకులు బోడి రెడ్డి హనుమంత రెడ్డి ని ఆయన నివాసంలో ప్రత్యేకంగా పరామర్శించేందుకు తెలుగు యువత నేతలు చేరుకున్నారు. ఈ సందర్భంగా గంగాధర నెల్లూరు నియోజకవర్గ…

కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి,కృష్ణ ఎస్సై నవీద్.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : కర్ణాటక రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు నారాయణపూర్ డ్యాం 25 గేట్లు ఎత్తినందున పై నుండి నీటి ప్రవాహం ఉదృతంగా ప్రవహిస్తున్నందున మరియు జూరాల డ్యాం నుండి 12 గేట్లు ఎత్తినందున నారాయణపేట…

ప్రజలను గూడ్స్ వాహనాల్లో రవాణా చేయరాదు,మద్దూర్ ఎస్సై విజయ్ కుమార్.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : ఎస్పి యోగేష్ గౌతం అదేశాల మేరకు మద్దూర్ టౌన్ లో ఎస్సై విజయ్ కుమార్ ఆధ్వర్యంలో మద్దూరు పోలీసులు ఆకస్మితంగా వాహనాల తనిఖీలు నిర్వహించి ప్రజలను, కూలీలను, చిన్న పిల్లలను గూడ్స్ వాహనాలలో…

అక్రమ  వడ్డీ రాక్షసులు మరియు గుర్తింపు లేని ఆటో ఫైనాన్స్ కంపెనీల భరతం పట్టండి  చిత్తూరు ఎస్పీ మణికంఠ ఛందోలు కి టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ సప్తగిరి ప్రసాద్ విజ్ఞప్తి…

మన న్యూస్ చిత్తూరు జులై-30 అక్రమ వడ్డీలు వసూలు చేస్తూ, అధిక వడ్డీలతో ప్రజలను, రైతులని, సామాన్య మధ్య తరగతి కుటుంబీకులను వేధిస్తున్నటువంటి వడ్డీ రాక్షసులను ఉక్కు పాదంతో అణిచివేయాలని చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలుకి విజ్ఞప్తి చేయడం జరిగింది.5/- రూపాయల…

సోమరాజు పల్లి గ్రామంలో పొలం పిలుస్తుంది

మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండలం సోమరాజు పల్లి మరియు గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి టి పూర్ణచంద్రరావు మాట్లాడుతూ ఖరీఫ్ పంటకాలలో సాగు చేసిన ప్రతి రైతు ఈ పంట నమోదు…

ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సాంత్వన సేవా సమితి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సింగరాయకొండ లో భారీ ర్యాలీ

మన న్యూస్ సింగరాయకొండ:- “మానవఅక్రమరవాణా అరికట్టాలి : సింగరాయకొండ సి.ఐ హజ రత్తయ్య,ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సాంత్వన సేవా సమితి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సింగరాయకొండ లో భారీ ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా సి.ఐ హజ…

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు
కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.
సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…
విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…
సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..