మామిడి పండ్ల క్రయ విక్రయాలను పరిశీలించిన మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి పాలకవర్గం.
బాటసింగారం. మన న్యూస్ :- మామిడి సీజన్ నేపథ్యంలో బాటసింగారం పండ్ల మార్కెట్ లో జరుగుతున్న మామిడి పండ్ల క్రయ విక్రయాలను పరిశీలించిన గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి పాలకవర్గం..అధికారులు. మార్కెట్ కి వచ్చే…
పించను కోసం ఎదురు చూసి .. వితంతువు మృత్యువాత
మన న్యూస్ సాలూరు ఏప్రిల్ 10 :- పించను కోసం ఎదురుచూసి చూసి ఆశ్రయం లేక వితంతువు అనారోగ్యంతో బుధవారం మృతి చెందింది. సాలూరు మండలం కూర్మరాజుపేట గ్రామస్తుల సమాచారం మేరకు ఆ గ్రామంలో నివసిస్తున్న వంజరపు అన్నపూర్ణ (62) వితంతువుకు…
“మొదటి 1000 రోజుల్లో పోషకాహారం కీలకం” — ఎంపీడీవో జయమణి
సింగరాయకొండ మన న్యూస్ 10-04-2025 :- శానంపూడి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో ఈ రోజు ఏడవ పౌష్టికార వారోత్సవం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని మండల అభివృద్ధి అధికారి శ్రీమతి జయమణి అధ్యక్షతన, మహిళా శిశు సంక్షేమ శాఖ సూపర్వైజర్ ఎస్.కె.…
ఆధార్ క్యాంపు,స్పెషల్ డ్రైవ్ -0-6 సంవత్సరాల వయసుగల వయసు చిన్నారులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోగలరు -న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు
సింగరాయకొండ మన న్యూస్ 10-04-2025 :- ఈరోజు మరియు రేపు పాత సింగరాయకొండ పంచాయితీ పరిధిలో అయ్యప్ప నగర్ సచివాలయ కార్యాలయం నందు ఆధార్ క్యాంపు స్పెషల్ డ్రైవ్ నిర్వహించబడుతుంది. ఈ క్యాంపు నందు 0-6 సంవత్సరాల వయసుగల చిన్నారులకు నూతనంగా…
జిల్లాలోని ధోబి ఘాట్ల కు మరమ్మత్తులు చేయండి.. రజక కార్పొరేషన్ చైర్మన్ కోరిన డైరెక్టర్ కరాటే చంద్ర
మన న్యూస్,తిరుపతి: చిత్తూరు ఉమ్మడి జిల్లాలో శిధిలమైపోయిన ధోబి ఘట్లకు మరమ్మత్తులు చేయించాలని రాష్ట్ర రజక కార్పొరేషన్ చైర్మన్ సావిత్రి కి రాష్ట్ర రజక కార్పొరేషన్ డైరెక్టర్లు కరాటే చంద్ర, అన్నాసముద్రం మధు లు వినతి పత్రం సమర్పించారు. బుధవారం విజయవాడలోని…
33వ డివిజన్ లో ఇంటి పట్టాలి ఇప్పించండి… మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మకు టిడిపి రాష్ట్ర కార్యదర్శి పుష్పావతి వినతి
మన న్యూస్,తిరుపతి : ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న 33 వ డివిజన్ లోని ఇళ్ల స్థలాలకు వెంటనే పట్టాలు ఇప్పించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, 33 వ డివిజన్ ఇంచార్జ్ వి పుష్పా వతి యాదవ్ మాజీ ఎమ్మెల్యే…
ఘనంగా మబ్బు దేవనారాయణ రెడ్డి జన్మదిన వేడుకలు….
మన న్యూస్, తిరుపతి:తిరుపతి మాజీ శాసనసభ్యులు మబ్బురామిరెడ్డి కుమారుడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మబ్బు దేవనారాయణ రెడ్డి జన్మదిన వేడుకలు తిరుపతిలో ఘనంగా జరిగాయి. తెలుగుదేశం, బిజెపి,జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయన నివాసం వద్దకు చేరుకొని…
అంతర పంటలు పలు పంటల విధానమే మేలు వ్యవసాయ శాఖ అధికారి కే తిరుపతిరావు
మన న్యూస్ పాచిపెంట ఏప్రిల్ 9:= పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో ఏకపంట విధానంతో పోలిస్తే అంతర పంటలు పలుపంచల విధానం ఎంతో మేలని భూసారాన్ని పరిరక్షించడమే కాకుండా అదనపు ఆదాయాన్ని కూడా పొందవచ్చని వ్యవసాయ అధికారి కే తిరుపతిరావు…
కలిగిరిలో పాస్టర్ల నిరసన ర్యాలీ..
మన న్యూస్:కలిగిరిపాస్టర్ ప్రవీణ్ పగడాల గారి అనుమానస్పద మృతికి కలిగిరి మండలం లోని పాస్టర్లు, క్రైస్తవులు బుధవారం ఉదయం శాంతియుత ర్యాలీ నిర్వహించారు… కలిగిరి లోని స్థానిక బస్టాండ్ సెంటర్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ఈ ర్యాలీ కొనసాగింది.. పాస్టర్…
హేమంత్ గుప్తా జన్మదిన వేడుకల సందర్భంగా మజ్జిగ వితరణ.
మన న్యూస్: కడప జిల్లా: బద్వేల్: ఏప్రిల్ 9: బద్వేల్ పట్టణంలోని గుప్తా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కొలపర్తి హేమంత్ గుప్తా జన్మదినోత్సవం పురస్కరించుకొని బుధవారం మైదుకూరు రోడ్ లోని మంచినీటి చలివేంద్రం వద్ద సుమారు 400 మందికి పైగా ప్రజలకు…