సచివాలయం వద్ద స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని నిరసన తెలియ జేసిన సి.పి.యం నాయకులు

గూడూరు, మన న్యూస్ :- తిరుపతి జిల్లా గూడూరు పట్టణం లోని శాంతి నగర్ లోని ఒకటో వార్డు సచివాలయం వద్ద మంగళవారం రోజు అదాని స్మార్ట్ మీటర్లు ను రద్దు చేయాలని సి.పి.ఎం నాయకులు నిరసన తెలియజేయడం జరిగింది. ఈ…

మద్యం కేసులలో పట్టుబడిన వాహనాల బహిరంగ వేలం

మన న్యూస్ తవణంపల్లె ఆగస్ట్-4:- చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం తవనంపల్లె పోలీస్ స్టేషన్ నందు వివిధ ఎక్సైజ్ కేసులలో పట్టుబడిన వాహనాలను ఈనెల 6వ తేదీన వేలం వేయడం జరుగుతుందని తవణంపల్లి ఎస్సై చిరంజీవి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై…

గిరిజన చిన్నారుల విద్యాభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ అవసరం: న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు

*మన న్యూస్ సింగరాయకొండ:-*పాత సింగరాయకొండ పంచాయతీ పరిధిలోని తాతయ్య కాలనీ గిరిజన ప్రాథమిక పాఠశాలలో విద్యాసామాగ్రి మరియు పోషకాహారం పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. అమెరికాలో నివాసం ఉంటున్న ఇందుపల్లి జాషువా పుట్టినరోజు సందర్భంగా, ఆయన తాతయ్య అయిన విశ్రాంత ఎగ్జిక్యూటివ్…

గూడూరులో స్పౌస్ వితంతు పెన్షన్లు పంపిణీ చేసిన టీడీపీ నాయకులు

గూడూరు, మన న్యూస్ :- రాష్ట్రవ్యాప్తంగా నూతనంగా మంజూరైన లక్షా తొమ్మిది వేల స్పౌస్ వితంతు పెన్షన్లను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశం సునీల్ కుమార్ సూచనల ప్రకారం నేడు గూడూరు 2వ…

అమర రాజా విద్యాలయంలో “మోడెల్ యునైటెడ్ నేషన్స్ ఎడిషన్-1 కార్యక్రమం

మన న్యూస్ తవణంపల్లె జులై-31:- చిత్తూరు జిల్లా తవణంపల్లి మండల పరిధిలోని దిగువమాఘం గ్రామంలో అమర రాజా విద్యాలయంలో “మోడెల్ యునైటెడ్ నేషన్స్ ఎడిషన్-1” కార్యక్రమాన్ని 31 గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల్లో అంతర్జాతీయ దృక్పథం పెంపొందించే ఉద్దేశ్యంతో…

గుఱ్ఱప్ప స్వామి ఆలయ మహా కుంభాభిషేక మహోత్సవంలో పాల్గోన్న ఎమ్మెల్యే మురళీమోహన్

మన న్యూస్ ఐరాల జులై-31:- చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల మండలం, వైయస్.గేటు సమీపంలో గల మోటకంపల్లె గ్రామస్తులతో నూతనంగా నిర్మించిన గురప్ప స్వామి వారి దేవస్ధానం మహా కుంభాభిషేకం మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా…

ఆర్ఎంపి ల ముసుగులో నిలువుదోపిడి – నకిలీ వైద్యున్ని పట్టుకున్న తహసీల్దార్ రవి టీమ్

మన న్యూస్ పాచిపెంట, జూలై 31:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట లో అమాయక గిరిజన గిరిజనేతరులును వైద్యం ముసుగులో నిలువు దోపిడీ చేస్తున్న నకిలీ వైద్యుని పాచిపెంట తహసిల్దార్ డి రవి టీం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. తహసిల్దార్…

కామ్రేడ్ మచ్చ నాగయ్యకు విప్లవ జోహార్లు. కర్నాకుల

జగ్గంపేట జూలై 31 మన న్యూస్ :- 1970వ దశకంలో పి డి ఎస్ యు విజృంభణ విద్యార్థి నాయకుడిగా విప్లవ జీవితం ప్రారంభించిన కామ్రేడ్ మచ్చ నాగయ్య నిఖార్శయిన విప్లవకారుడుగా, నీతి నిజాయితీలతో అమలాపురంలో అసువులు బాసాడు .ఆ కామ్రేడ్…

ఆర్ఎంపి ల ముసుగులో నిలువుదోపిడి నకిలీ వైద్యున్ని పట్టుకున్న తహసీల్దార్ రవి టీమ్

మన న్యూస్ పాచిపెంట, జూలై 31:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట లో అమాయక గిరిజన గిరిజనేతరులును వైద్యం ముసుగులో నిలువు దోపిడీ చేస్తున్న నకిలీ వైద్యుని పాచిపెంట తహసిల్దార్ డి రవి టీం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. తహసిల్దార్…

“కూరపాటి సుధాకర్ చౌదరి నివాసంలో ఎమ్మెల్యేలు మురళీమోహన్, భాష్యం ప్రవీణ్ ఆత్మీయ పలకరింపు..” “సుధాకర్ చౌదరి ఆతిధ్యాన్ని స్వీకరించిన ఎమ్మెల్యేలు..”

పూతలపట్టు జూలై 31 మన న్యూస్ :- నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు మామ గారైన కూరపాటి సుధాకర్ రావు గారి నివాసంలో ఎమ్మెల్యేలు ఆత్మీయంగా పలకరించుకున్నారు. గురువారం ఉదయం తిరుపతిలోని కూరపాటి సుధాకర్ చౌదరి నివాసానికి “పూతలపట్టు శాసనసభ్యుడు డాక్టర్…

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు
కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.
సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…
విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…
సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..