బోడిరెడ్డి.చిన్నమ్మరెడ్డి మృతి దేహానికి నివాళులర్పించిన టిడిపి నాయకులు
మన న్యూస్, పెరుమాళ్ళుపల్లి, వెదురుకుప్పం :- వెదురుకుప్పం మండలం పెరుమాలపల్లి పంచాయతీ మాజీ సర్పంచ్,రాష్ట్ర బిజెపి కౌన్సిల్ నెంబర్ మండల బిజెపి మాజీ మండల అధ్యక్షులు బొడిరెడ్డి.హనుమంతురెడ్డి మరియు గ్రామ కమిటీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బోడిరెడ్డి.చంగలపండురెడ్డి తండ్రి బోడిరెడ్డి.చిన్నమరెడ్డి ఈరోజు…
తిరుపతి జిల్లా బిజెపి అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ సమక్షంలో భారతీయ జనతా పార్టీ లో చెరిన చింతల.శిరీష కృష్ణ
Mana News, Tirupati :- తిరుపతి జిల్లా సత్యవేడు అసెంబ్లీ నాగలాపురం మండలానికి చెందిన చింతల.శిరీష కృష్ణ సత్యవేడు లో జరిగిన అసెంబ్లీ క్రియాశీల సభ్యుల సమావేశంలో తిరుపతి జిల్లా బిజెపి అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ గారి సమక్షంలో భారతీయ జనతా…
పార్టీ బలోపేతానికి కృషి చేయండి: జిల్లా బిజెపి అధ్యక్షుడు
వెదురుకుప్పం, మన న్యూస్ ఏప్రిల్ 11 : రానున్న స్థానిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి బిజెపి నాయకులు కార్యకర్తలు తమ వంతు కృషి చేయాలని జిల్లా బిజెపి అధ్యక్షుడు జగదీష్ నాయుడు పిలుపునిచ్చారు. శుక్రవారం వెదురుకుప్ప మండలం…
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు
సింగరాయకొండ మన న్యూస్:- సమాజసేవకుడు, సామాజిక న్యాయ పోరాట యోధుడు జ్యోతిరావు ఫూలే గారి జయంతిని పురస్కరించుకుని సింగరాయకొండలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. కొండేపి నియోజకవర్గ వైయస్సార్సీపీ ఇంచార్జి, పిఏసి సభ్యులు మరియు మాజీ మంత్రివర్యులు…
సింగరాయకొండ ఉపసర్పంచ్ షేక్ కరిమూన్ రాజీనామా
సింగరాయకొండ మన న్యూస్:- సింగరాయకొండ గ్రామ ఉప సర్పంచ్ పదవిలో ఉన్న షేక్ కరిమూన్ గారు ఆరోగ్య సమస్యల కారణంగా తన పదవికి రాజీనామా చేశారు. మండల అభివృద్ధి అధికారి ( ఈవో పి ఆర్ డి) కు అందించిన రాజీనామా…
మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా సింగరాయకొండలో విగ్రహావిష్కరణ
సింగరాయకొండ మన న్యూస్:- మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతిని పురస్కరించుకుని ఈరోజు కొండపి నియోజకవర్గంలోని సింగరాయకొండ మండల కేంద్రంలో ఆయన విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్,…
సింగరాయకొండ ఆరోగ్య కేంద్రాన్ని ఏరియా ఆసుపత్రిగా అభివృద్ధి చేయాలి – ప్రభుత్వానికి డా. పెట్లూరి వెంకటేశ్వరరావు వినతి
సింగరాయకొండ మండల రిపోర్టర్ మన న్యూస్:-ప్రకాశం జిల్లా తీరప్రాంతం సింగరాయకొండలో పూర్వంలో నెలకొల్పిన 30 పడకల ఉన్నత శ్రేణి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మళ్లీ పునరుద్ధరించి, 50 పడకల ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మందిర్ స్థాయికి అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని…
పూలే – నిఖార్శైన అభ్యుదయ వాది* -బిసి విభాగం,తెలుగుదేశం పార్టీ
శ్రీకాళహస్తి, మన న్యూస్: వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి అవిశ్రాంతంగా కృషి చేసిన తొలితరం మహనీయులు, ప్రముఖ సంఘ సంస్కర్త, మహాత్మా జ్యోతిరావు పూలే నిఖార్శైన అభ్యుదయ వాది అని తెలుగుదేశం పార్టీ బిసి విభాగం నాయకులు కొనియాడారు.మహాత్మా జ్యోతీరావు పూలే జయంతిని…
మూగ జీవాలను రాజకీయం చేయడం తగదు,బహిరంగ చర్చకు సిద్ధమా…? టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం
మన న్యూస్,తిరుపతి : టీటీడీ గోశాలలోని మూగజీవాలను కూడా వైసిపి నాయకులు రాజకీయం చేయడం తగదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం చెప్పారు. శుక్రవారం పార్టీ నాయకులతో కలిసి ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో…
సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారంపై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి
నెల్లూరు,మన న్యూస్,ఏప్రిల్ 10 :కలెక్టర్ ఆనంద్, జేసీ కార్తీక్, డీఆర్వో ఉదయ భాస్కర్, ఆర్డీఓ నాగ అనూష, జెడ్పీ సీఈఓ విద్యాధరితో కలసి సమీక్ష.నెల్లూరు కలెక్టరేట్ లో తిక్కన భవన్ లో గురువారం నిర్వహించిన సమీక్షకు హాజరైన ఐదు మండలాలకు సంసబంధించిన…