వక్ఫ్ ఆస్తుల పవిత్రతను కాపాడాలని కరకగూడెంలో ముస్లింల శాంతియుత నిరసన..భారీ ర్యాలీ
పినపాక, మన న్యూస్ :- కరకగూడెం: వక్ఫ్ బోర్డులోని ప్రతిపాదిత సవరణలపై ముస్లిం సమాజం నుంచి రోజు రోజుకు ఆందోళన కార్యక్రమాలు పెరుగుతున్నాయి.ఈ క్రమంలో వక్ఫ్ బోర్డులో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిపాదించిన కొన్ని సవరణలను వ్యతిరేకిస్తూ శనివారం కరకగూడెం జామా…
వేముల స్టేజీ సమీపంలో 44వ.జాతీయ రహదారిపై ఘోర రోడ్డు
గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి ఏప్రిల్ 19 :- జోగులాంబగద్వాల జిల్లా ఇటిక్యాల మండలం వేముల స్టేజీ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు స్పాట్ డెత్ అయ్యారు. హైదరాబాద్ నుండి నంద్యాలకు కారులో ధర్మారెడ్డి కుటుంబ సభ్యులు…
జగతికి శాంతి సందేశాన్నిస్తూ క్రీస్తు శిలువ నేక్కిన రోజుసామాజిక కార్యకర్త లాయర్ కర్నే రవి
పినపాక, మన న్యూస్ : మణుగూరు సబ్ డివిజన్ ఏరియాలో గుడ్ ఫ్రైడే సందర్భంగా మణుగూరు ప్రాంత నివాసి సామాజిక కార్యకర్త లాయర్ కర్నే రవి క్రైస్తవ సోదరీ సోదరీమణులకు ఉపవాస దీక్షలు పురస్కరించుకొని పీవీ కాలనీ ఏరియాలో పాదయాత్ర చేస్తున్నటువంటి…
మూగ జీవాలను రాజకీయం చేయడం తగదు,బహిరంగ చర్చకు సిద్ధమా…? టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం
మన న్యూస్,తిరుపతి : టీటీడీ గోశాలలోని మూగజీవాలను కూడా వైసిపి నాయకులు రాజకీయం చేయడం తగదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం చెప్పారు. శుక్రవారం పార్టీ నాయకులతో కలిసి ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో…
పూలే ఆశయ సాధనకు కృషి చేయాలి
నర్వ మండలం ఏప్రిల్ 11 ( మన న్యూస్)నర్వ మండల పరిధిలోని బిసి కమ్యూనిటీ హాల్ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు, MRPSగుడిసె వెంకటయ్య. మాట్లాడుతూ..చదువు లేనిదే జ్ఞానం లేదు జ్ఞానం లేనిదే పురోగతి…
ఘనంగా మహాత్మా జ్యోతి రావు ఫూలే జయంతి వేడుకలుఫూలే దంపతుల విగ్రహం వద్ద ఘన నివాళి
నర్వ మండలం ఏప్రిల్ 11 ( మన న్యూస్)ఎందరో మహనీయుల పోరాట ఫలితంగానే అన్ని హక్కులు సాధించుకోగలిగామని,ఆ మహనీయుల్లో మహాత్మా జ్యోతి రావు ఫూలే ఆదర్శప్రాయుడని ఉపాద్యాయులు యం.మల్లేశ్,ఉస్మాన్ అన్నారు.శుక్రవారం ఫూలే జయంతిని పురస్కరించుకుని నర్వ మండల పరిధిలోని రాయికోడ్ గ్రామంలో పూలే కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకలకు…
పూర్తి పారదర్శకంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక
మన న్యూస్, నారాయణ పేట:సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని పూర్తిపారదర్శకంగా, నిజమైన లబ్ధిదారులకే అందేలా చూడాలని మక్తల్ ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరి కాంగ్రెస్ నాయకులకు సూచించారు. మక్తల్ పట్టణంలోని…
ఆడపిల్లలు వేధింపులకు గురైతే ధైర్యంగా షీ టీమ్ పోలీసులకు సమాచారం ఇవ్వాలి.
మన న్యూస్, నారాయణ పేట: జిల్లా పరిధిలోని కోస్గి మండల కేంద్రంలోని శ్రీ రామకృష్ణ వివేకానంద డిగ్రీ కళాశాలలో షీ టీం పోలీసులు మహిళలపై జరుగుతున్న నేరాలు, ఈవ్ టీజింగ్, మహిళలపై వేధింపులు, ర్యాగింగ్, బ్లాక్మెయిలింగ్, సోషల్ మీడియా ద్వారా సెల్ఫోన్లో…
అబ్దుల్లాపూర్ మెట్టులో జెఏంఆర్ ఫిలింగ్ స్టేషన్ ప్రారంభం
ఎల్బీనగర్. మన న్యూస్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మెట్టు మండలం తెలంగాణ ప్రధాన జాతీయ రహదారి 65కూ అనుసంధానంగా ఉన్నటువంటి సర్వీసు రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన జెఏంఆర్ ఫిలింగ్ స్టేషన్ ను ప్రముఖులు హాజరై గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి…
మామిడి పండ్ల క్రయ విక్రయాలను పరిశీలించిన మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి పాలకవర్గం.
బాటసింగారం. మన న్యూస్ :- మామిడి సీజన్ నేపథ్యంలో బాటసింగారం పండ్ల మార్కెట్ లో జరుగుతున్న మామిడి పండ్ల క్రయ విక్రయాలను పరిశీలించిన గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి పాలకవర్గం..అధికారులు. మార్కెట్ కి వచ్చే…