ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరులో జాగ్రత్తలు పాటించాలి నకిలీవిత్తన వ్యాపారాలు వద్ద విత్తనాలు కొనుగోలు చేయొద్దు విజలెన్స్ మోనటరింగ్ కమిటీ సభ్యులు మణికుమార్ హెచ్చరిక
మన న్యూస్ పాచిపెంట జూన్ 17: ఎస్ టి కులాల ధ్రువీకరణ పత్రాలు మంజూరు విషయంలో రెవెన్యూ శాఖ అధికారులు తగు జాగ్రత్తలు పాటించాలని, అలాగే రైతులు మొక్కజొన్న, పత్తి విత్తనాలు కొనుగోలు విషయంలో నకిలీ వ్యాపారులను నమ్మొద్దని, వారి దగ్గర…
అడిగేవారేలేరు అమ్మేయ్? ట్రాక్టర్లతో అక్రమంగా మట్టి రవాణారెండు జెసిబిలు 40 ట్రాక్టర్లతో మట్టి రవాణా
గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 16:- జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం పులికల్ గ్రామంలో యథేచ్ఛగా మట్టి రవాణా. ఎక్కడైనా మట్టి కనిపించిందా తవ్వేయ్.. అమ్మేయ్.. ఇది ప్రస్తుతం గ్రామాల దందా.. అక్రమార్కులు ఎక్కడా మట్టి గుట్ట కనపడనివ్వడం…
10 నెలల నుంచి బాధితులకు తీవ్ర వేధింపులు.. తమ కుటుంబానికి న్యాయం చేయాలని ఉదయం నుంచి గద్వాలలోని ఉప్పల్ విజయ్ రెడ్డి ఇంటిముందు బైఠాయించిన బాధితులు.
పొలానికి వెళ్తున్న వ్యక్తిని బొలెరో వాహనం బలంగా ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయపడిన వ్యక్తి.కేసును వెనక్కి తీసుకోవాలంటూ ఉప్పల్ విజయ్ రెడ్డి హుకుం జారీ గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 16:-జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలోని ఆరగిద్ద గ్రామానికి…
మెర్సీ కిల్లింగ్ సినిమాలో నటించిన బేబి హారిక కు ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డ్ !!!
Mana News, Mana Cinema :-తెలంగాణ ప్రభుత్వం తెలుగు చిత్ర పరిశ్రమకు అందిస్తున్న ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డ్స్ లో మెర్సీ కిల్లింగ్ సినిమాలో నటించిన బేబి హారికకు ఉత్తమ చైల్డ్ ఆర్టిస్టు కేటగిరిలో గద్దర్ అవార్డ్స్ వరించడం విశేషం. సాయి సిద్ధార్ద్…
సింగరాయకొండ పాకల బీచ్లో బే వాచ్ టవర్ ప్రారంభం – పర్యాటక భద్రతకు కొత్త అధ్యాయం
మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండలంలోని పాకల బీచ్ వద్ద పర్యాటకుల భద్రతను దృష్టిలో పెట్టుకొని నిర్మించిన బే వాచ్ టవర్ను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు, జిల్లా కలెక్టర్…
ఈజీ టెక్నాలజీస్ సిసిటివి కార్పొరేట్ ఆఫీస్ ప్రారంభం
గడ్డిఅన్నారం. మన న్యూస్ : ఎల్ బి నగర్ నియోజకవర్గం గడ్డిఅన్నారం డివిజన్ లోని సాయి బాబా టెంపుల్ ప్రక్కన సాయి విజయ్ టవర్స్ 2వ ఫ్లోర్ లో రాఘవేందర్ వేముల నేతృత్వంలో ఈజీ టెక్నాలజీస్ సిసిటివి కార్పొరేట్ కార్యాలయం ప్రారంభోత్సవం…
వీరశైవ లింగాయత్ వధూవరుల వివాహ పరిచయ వేదిక 2025*
కర్మన్ ఘాట్. మన న్యూస్: కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ ఎదురుగా చంద్రా గార్డెన్స్ లో ఆవుటి శంకర్ లింగం ఆధ్వర్యంలో ఆదివారం నాడు హైదరాబాద్ నగరంలో మొట్టమొదటిసారిగా వీరశైవ లింగాయత్ వధూవరుల వివాహ పరిచయ వేదిక 2025 ఘనంగా నిర్వహించారు.ఈ…
మణికంఠ గౌడ్ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీలో స్వచ్చంధంగా భారీగా చేరిన తిప్రాస్ పల్లె గ్రామ యువకులు
మన న్యూస్, నారాయణ పేట జిల్లా:ఈ రోజు తెలంగాణ జనసేన పార్టీ ఉపాధ్యక్షులు టీ టీ డి బోర్డ్ మెంబెర్ శ్రీ మహేందర్ రెడ్డి,తెలంగాణ పార్టీ ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్, ఆర్ కే సాగర్ మరియు కుకట్ పల్లి ఏమెల్యే…
ఎంపీ తో కలసి లిటిల్ క్యాంపర్స్ ప్రీ స్కూల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న కార్పొరెటర్లు!
హయత్ నగర్. మన న్యూస్ : హయత్ నగర్ లోని లెక్చరర్స్ కాలనీ సమీపంలో ఉన్నటువంటి ఆదిత్య నగర్ కాలనీలో బందారపు లింగస్వామి గౌడ్ నేతృత్వంలో నూతనంగా ఏర్పాటు చేసిన లిటిల్ క్యాంపర్స్ ప్రీ స్కూల్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిధులుగా భోనగిరి…
చికిత్సపొందుతూ మూడు నెలల పసిపాప మృతివైద్యుల నిర్లక్ష్యమే కారణమని బంధువుల ఆందోళన..
గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 14: జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల: చికిత్స కోసం వెళ్తే మూడు నెలల పసిపాప మృత్యు ఒడిలోకి చేరింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ పాప మృతి చెందిందని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు…

