దుర్గాడ శివాలయం లో శ్రీ లలితా దేవి కి ప్రత్యేక పూజలు
గొల్లప్రోలు మే 25 మన న్యూస్ : కాకినాడ జిల్లా, గొల్లప్రోలు మండలం, దుర్గాడ గ్రామంలో.. పంచాయతన సమేత శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ రోజున వైశాఖమాస ,మాస శివరాత్రి.. ఆదివారం…సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, సూర్య నమస్కారాలు,…
వైసీపీ జిల్లా సెక్రెటరీని సన్మానించిన పంపన రామకృష్ణ.
గొల్లప్రోలు మే 25 మన న్యూస్ : గొల్లప్రోలు పట్టణ పరిధిలో బీసీ నాయకుడు అంజూరి విజయ రాంబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుండి అందిస్తున్న రాజకీయ సేవలను ఆ పార్టీ అధిష్టానం గుర్తించి రాంబాబుకు కాకినాడ జిల్లా వైఎస్ఆర్…
అన్నదాతకే అన్నపానీయ సదుపాయం అంటూ 147 వారాల నుండి అన్నపానీయ సదుపాయం ఏర్పాటు చేస్తున్నా-జిల్లా జనసేన కార్యదర్శి జ్యోతుల శ్రీనివాసు.
గొల్లప్రోలు మే 25 మన న్యూస్ : జనసేన అధినేత& ఆంద్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యులు కొణెదల పవన్ కళ్యాణ్ పిలుపు,ప్రజాసేవ స్ఫూర్తితో,నాటి జిల్లా జనసేన అధ్యక్షులు &నేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంత్రివర్యులు కందుల దుర్గేశ్ చేతులపై ప్రారంభోత్సవం చేయబడి తూర్పుగోదావరిజిల్లా జనసేన కార్యదర్శి…
వన్నెపూడి లో ఘనంగా వర్మ జన్మదిన వేడుకలు
గొల్లప్రోలు మే 16 మన న్యూస్ : గొల్లప్రోలు మండల పరిధిలోని వన్నెపూడి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే, తెలుగు దేశం పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జి యస్ వి యస్ యన్ వర్మ జన్మదిన వేడుకలు గ్రామ పంచాయితీ సర్పంచ్ కందా…
3.15 యం వి ఎ పిటీఆర్ ప్రారంభం -: సబ్ స్టేషను ప్రారంబించిన ఎమ్మెల్యే -: చుట్టుపక్కల గ్రామాల ప్రజలు హర్షం
మన న్యూస్ లింగంపెట్ : కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం, బాణాపూర్ గ్రామ సబ్ స్టేషన్ నందు 1 కోటి రూపాయల నిధులతో ఏర్పాటు చేసిన 3.15 యం.వి.ఏ పిటిఆర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్…
ప్రజలు చల్లగా ఉండాలని గంగమ్మను మొక్కుకున్నాః ఎమ్మెల్యే ఆరణి
మన న్యూస్,తిరుపతిః తాతయ్యగుంట గంగమ్మ జాతరలో అమ్మవారిని ఆదివారం ఉదయం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తన కుటుంబ సభ్యులతో కలిసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యేకి ఈఓ జయకుమార్, ఉత్సవ కమిటీ సభ్యులు ఘనస్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం…
అరుణోదయ 50 వసంతాల ముగింపు సభలను జయప్రదం చేయండి-బి.రమేష్
మన న్యూస్ : అరుణోదయ సాంస్కృతిక సామాఖ్య 50 వసంతాల ముగింపు సభల కరపత్రాలను మండల కేంద్రం గొల్లప్రోలు, జగనన్న కాలనీలో ఏఐఎఫ్టియు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం…
ఆత్మ విశ్వాసమే విజయానికి సోపానం……. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
మన న్యూస్, నెల్లూరు, మే 8 :- విపిఆర్ ఫౌండేషన్ చే విక్రమ సింహపురి యూనివర్సిటీ అభివృద్ధి పనులకు 15 లక్షల ఆర్ధిక సహాయం.- క్రీడలలో రాణించాలంటే కేవలం శారీరక శక్తి మాత్రమే కాదు, సహనం, తోటి ఆటగాళ్లను కలుపుకుపోయే నాయకత్వం…
184 కేజీల గంజాయిని పట్టుకున్న పోలీసులు
మన న్యూస్ సాలూరు మే 8:=పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు మండలం దుగ్ద సాగరం వద్ద అక్రమంగా తరలిస్తున్న గంజాయిని రూరల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహనాల తనిఖీలో భాగంగా గురువారం నాడు బైపాస్ రోడ్ లో ఉన్న దుగ్ద సాగరం…
శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధనోత్సవానికి హాజరైన ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.
మన న్యూస్ ,నెల్లూరు ,మే 8:నెల్లూరు 46 వ డివిజన్ కటారీ పాలెం లో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధనోత్సవ కార్యక్రమానికి వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ ఇంచార్జ్ & ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్బంగా విశ్వబ్రాహ్మణ సేవా…