అనారోగ్యంతో మృతి చెందిన టిడిపి కార్యకర్త ఖాదర్ భాషా కుటుంబాన్ని పరామర్శించిన పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్
మన న్యూస్ యాదమరి ఆగస్ట్-20 పూతలపట్టు నియోజకవర్గం, యాదమరి మండలం, బుడితిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త ఖాదర్బాషా కుటుంబాన్ని పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ పరామర్శించారు. ఇటీవల అనారోగ్య బారినపడి ఖాదర్ బాషా మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న…
పెన్షన్ తొలగింపుపై అధికారులతో సమీక్ష నిర్వహించిన పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్
మన న్యూస్ పూతలపట్టు ఆగస్ట్-20* పూతలపట్టు నియోజకవర్గంలో పెన్షన్ తొలగింపుపై పూతలపట్టు నియోజకవర్గం అధికారులతో పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. బుధవారం చిత్తూరు లక్ష్మీనగర్ కాలనీలోని పూతలపట్టు శాసనసభ్యులు కార్యాలయంలో *“పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్”* పీడీ…
రైతు సేవా కేంద్రాలలో రైతులకు గ్రామ సభ నిర్వహించిన జాయింట్ కలెక్టర్ రాజేంద్ర పటేల్
మన న్యూస్ తవణంపల్లి ఆగస్టు-20 తవణంపల్లి మండల రైతు సేవ కేంద్రాలలో రైతులకు జాయింట్ కలెక్టర్ రాజేంద్ర పటేల్ అద్వర్యం లో గ్రామసభ నిర్వహించడం జరిగింది. టీ పుత్తూరు మరియు పుణ్య సముద్రం రైతు సేవ కేంద్రాల ద్వారాగుజ్జు పరిశ్రమకు మామిడి…
విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేస్తున్న మండల విద్యాశాఖ అధికారిణి హేమలత
మన న్యూస్ తవణంపల్లి ఆగస్టు-20 చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం పొగాకు నియంత్రణలో భాగంగా జులై 1 నుండి జులై 21 వరకు అత్యధిక సంఖ్యలో సంతకాలు సేకరించిన విద్యార్థులకు మండల విద్యాశాఖ అధికారిణి హేమలత పాఠశాల బ్యాగులు పంపిణీ చేశారు.…
విద్యార్థులు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. షి టీమ్ పోలీసులు,
మన, న్యూస్ నారాయణ పేట జిల్లా : బుదవారం రోజు ధన్వాడలోని జడ్ పీ హేచ్ ఎస్ పాఠశాలలో షి టీమ్ పోలీసులు విద్యార్థులకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్, ర్యాగింగ్ ఈవ్ టీజింగ్, చదువుపై శ్రద్ధ, గోల్ సెట్టింగ్, క్రమశిక్షణ,…
ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించి వారి ఆర్థిక బకాయిలు తక్షణమే చేల్లించాలని డిమాండ్ చేసిన ఎస్ టి యూ కార్యవర్గ సభ్యులు
మన న్యూస్ యాదమరి ఆగస్ట్-20 ఈరోజు యాదమరి మండలంలో వివిధ పాఠశాలలను సందర్శించి రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టియూ) సభ్యత్వ స్వీకరణ, ఉపాధ్యాయుల సమస్యల సేకరణ కార్యక్రమము నిర్వహించడమైనది. ఈ సందర్భంగా ఎస్టియూ చిత్తూరు జిల్లా శాఖ అధ్యక్షులు మదన్ మోహన్ రెడ్డి…
ఎస్సైగా పదోన్నతి పొందిన ఆంజనేయులు, అభినందించిన జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్.
మన న్యూస్, నారాయణ పేట జిల్లా : ప్రజలకు బాధ్యతాయుతంగా సేవలందిస్తే సమాజంలో పోలీసుల పట్ల గౌరవ మర్యాదలు పెరుగుతాయని జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ తెలియజేశారు.ఎస్సైగా పదోన్నతి పొందిన ఆంజనేయులు ను అభినందించారు. బుధవారం రోజు జిల్లా ఎస్పీ కార్యాలయంలో…
పెట్రోల్ బంక్ తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్ రాజేంద్ర పటేల్
మన న్యూస్ తవణంపల్లె ఆగస్ట్-19 తవణంపల్లి మండల కేంద్రంలోని ఇండియన్ పెట్రోల్ బంక్ను జాయింట్ కలెక్టర్ రాజేంద్ర పడేల్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆయన బంక్లోని రికార్డులు, లైసెన్స్ పత్రాలు, పరిశుభ్రత, పెట్రోలు పంపుల మీటర్లు తదితరాలను శ్రద్ధగా…
రాష్ట్ర రవాణా, యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లె రాంప్రసాద్ రెడ్డిని కలిసి కాణిపాకం బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించిన పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..
మన న్యూస్ పూతలపట్టు నియోజకవర్గం ప్రతినిధి ఆగస్ట్-19 కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ది వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర రవాణా, యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లె రాంప్రసాద్ రెడ్డిని *“పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్”* ఆహ్వానించారు. మంగళవారం …
తవణంపల్లి సింగల్ విండో ప్రెసిడెంట్ గాపదవి బాధ్యతలు స్వీకరించిన అమరేంద్ర నాయుడు డైరెక్టర్లుగా చింతగుప్పల భూపతి నాయుడు సి మునీంద్ర
మన న్యూస్ తవణంపల్లె ఆగస్ట్-18 చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం తవణంపల్లి సింగల్ విండో ప్రెసిడెంట్ గా పదవి బాద్యతలు స్వీకరించిన అమరేంద్ర నాయుడు డైరెక్టర్ గా సిద్ధగుప్పుల భూపతి నాయుడు, సి మునేంద్ర బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు…