సింగరాయకొండ సివిల్ జడ్జి కోర్టులో జాతీయ లోక్ ఆధాలత్. రాజీ విధానం రాజ మార్గం
మన న్యూస్ సింగరాయకొండ:- దేశవ్యాప్తంగా అన్ని కోర్టు పరిధిలో నిర్వహిస్తున్న జాతీయ లోక్ ఆధాలాత్ కార్యక్రమంలో బాగాంగ నిన్న శనివారం సింగరాయకొండ సివిల్ కోర్ట్ నందు లోక్ ఆధాలాత్ నిర్వహించిన అనంతరం న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది.కార్యక్రమానికి ముఖ్య…
విద్యార్థులలో దేశభక్తిని పెంపొందించాలి.
మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండలం, పాత సింగరాయకొండ పంచాయితీ,గవదగట్ల వారి పాలెం ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రుల ఆవేశంలో డాక్టర్ బి. వి.రమణ(ఆత్మానంద స్వామీజీ) ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ విద్యార్థులకు చిన్నతనం నుండి దేశభక్తి, తల్లిదండ్రులు, గురువుల ఎడల ప్రేమ,గౌరవభావం…
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉత్తమమైన భవిష్యత్తు అందించేందుకు ప్రభుత్వం మౌలిక వసతులు,నాణ్యమైన విద్యా వాతావరణంపై దృష్టి సారించింది – జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్
గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జులై 05 :- జోగులాంబగద్వాలజిల్లా గద్వాల మండలంలోని దౌదార్పల్లి,పరుమాల సమీపంలో ఉన్న మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి బాలికల పాఠశాలలను ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాఠశాలలో…
పేద విద్యార్థులకు ఆర్థిక సాయం
గూడూరు ,మన న్యూస్ :- రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు పేద విద్యార్థులు అయినటువంటి పదిమందికి శ్రీ లక్ష్మీ మరియు పీఎం రావు గారి దంపతుల ద్రాతృత్వంతో ఒక్కొక్కరికి 500 రూపాయల చొప్పున ఇవ్వడం జరిగినది ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా విజయ…
పేదల పక్షాన కూటమి ప్రభుత్వం..
మన న్యూస్ :తిరుపతి :– తెలుగుదేశం కూటమి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ప్రజల ప్రభుత్వమని రాష్ట్ర గ్రీనరీ అండ్ బ్యూటీఫికేషన్ చైర్మన్ . మన్నూరు సుగుణమ్మ తెలిపారు. శనివారం ముత్యాల రెడ్డి పల్లి ఉల్లి పట్టెడలో సుపరిపాలనలో తొలి అడుగు…
తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ ఏడాది పాలన విజయవంతం
గూడూరు, మన న్యూస్ :- తిరుపతి జిల్లాలో కలెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న డా. ఎస్. వెంకటేశ్వర్ విజయవంతంగా ఒక సంవత్సరం పాలనను పూర్తి చేశారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, సామాజిక ప్రతినిధులు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. సంక్షేమ పథకాల…
కర్రివలస లో పారిశుద్యం పనులు
మన న్యూస్, పాచిపెంట,జూలై 5 :- పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం కర్రివలస పంచాయతీ కర్రివలస గ్రామంలో పారిశుధ్యం పనులు చక చక జరుగుతున్నాయి. శనివారం నాడు సర్పంచ్ ప్రతినిధి మర్రి ఉమామహేశ్వరరావు బ్లేడు ట్రాక్టర్ పెట్టి గ్రామ శివారున…
గూడూరులో మెగా లోక్ అదాలత్
గూడూరు ,మన న్యూస్:- గూడూరు రెండో పట్టణంలో ఏర్పాటై ఉన్న కోర్టు ప్రాంగణంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం 7th అడిషనల్ జిల్లా జడ్జి కె.వెంకట నాగ పవన్ అధ్యక్షతన జరిగింది.ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ…రాజీ మార్గమే రాజ…
పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలి
గూడూరు, మన న్యూస్ :- ప్రభుత్వం అనేక పేర్లతో విద్యుత్ చార్జీలను విపరీతంగా పెంచిందని దీని వలన పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రభాకర్, నియోజక వర్గ కార్యదర్శి శశి కుమార్ అన్నారు. శనివారం…
మామిడి రైతులపై మాట్లాడే హక్కు వైసీపీకి లేదు – టిడిపి జిల్లా నాయకులు
రైతులు ఆదుకోవడంలో ముందంజలో కూటమి ప్రభుత్వం ఉంది జిల్లా టిడిపి నాయకులు ఎస్ఆర్ పురం, మన న్యూస్…మామిడి రైతుల గురించి మాట్లాడే అర్హత వైసిపి పార్టీకి లేదని జిల్లా టిడిపి కార్యదర్శి కృష్ణమ నాయుడు, మాజీ మార్కెటింగ్ కమిటీ వైస్ చైర్మన్…