కేంద్రం కార్మిక హక్కుల కాలరాసింది.వ్యతిరేక నిరసన
ఉరవకొండ, మన న్యూస్:నాలుగు కోడ్ లను నిరసిస్తూ వివిధ సంఘా ల నేతలు ర్యాలీ చేసాయిఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ వి నాయుడు అంగన్వాడీ వర్కర్స్ అండ్ ఎల్పర్స్ యూనియన్ నాయకులు హమాలీ యూనియన్ నాయకులు పంచాయతీ కార్మికులు…
రాజాం నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి విస్తృతస్థాయి సమావేశంవైఎస్ఆర్సిపి చైతన్యంతో ముందుకు సాగాలి – మరి చెర్ల గంగారావు.
రాజాం,మన న్యూస్ , జూలై 9: రాజాం నియోజకవర్గ కేంద్రంలో బుధవారం జరిగిన వైఎస్ఆర్సిపి పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో విజయనగరం జిల్లా వైఎస్ఆర్సిపి ఉపాధ్యాయ విభాగం జిల్లా అధ్యక్షులు మరి చెర్ల గంగారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “అధికారమే…
పంచాయతీల పురోగతి పై శిక్షణ
మన న్యూస్ పాచిపెంట, జూలై 9:- పార్వతిపురం మన్యం జిల్లాపాచిపెంట పంచాయితీలు అభివృద్ధి, పురోగతి సూచిక పై పంచాయితీ కార్యదర్శులు కి ఇంజనీరింగ్ సహాయకులకి డిజిటల్ సహాయకులకి మండల స్థాయి అధికారులకి ఒకరోజు శిక్షణ ఇవ్వడం జరిగిందని పాచిపెంట ఎంపీడీవో బి…
దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె
మన న్యూస్ సాలూరు జూలై 9:-పార్వతీపురం మన్యం జిల్లా. సాలూరు జూలై 9 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా సాలూరు నియోజకవర్గ కేంద్రంలో ఈరోజు జరిగిన సమ్మె కార్యక్రమంలో మున్సిపల్ కార్యాలయం ఆవరణము నుండి మెయిన్ రోడ్డు చిన్న బజారు వేద…
ప్రసన్న కుమార్ రెడ్డి ని వెంటనే అరెస్టు చేయాలి తెలుగు మహిళలు డిమాండ్.
గూడూరు, మన న్యూస్ కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి మీద అసభ్యకర వాఖ్యలు చేసిన నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని వెంటనే అరెస్టు చెయ్యాలికోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పై ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను…
ఆర్పీలకు ఉద్యోగ భద్రత కల్పించేందుకే కాల పరిమితి రద్దు -ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేర్చాలి-ఆర్పీలకు ట్యాబుల పంపిణీలో ఎమ్మెల్యే సునీల్ కుమార్.
గూడూరు, మన న్యూస్. మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు పురుషులతోపాటు మహిళల ముందు ఉండాలని దృఢ సంకల్పంతో పొదుపు సంఘాలను ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దే నని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. బుధవారం…
గురుపూర్ణిమకు ముస్తాబైన అమృత సాయి మందిరం
మన న్యూస్, నారాయణ పేట జిల్లా : రేపటి గురుపూర్ణిమ సందర్భంగా శ్రీనివాస కాలనీ అమృత సాయి బాబా దేవాలయం లో ప్రత్యేక పూజల ఏర్పాటుకు చేసారు. మందిరం ను దీపాల కాంతులతో అలంకరించారు. రంగుల లైట్ లు వేసి ఆకర్షణీయంగా…
గిట్టుబాటు ధర లేక జగన్ ముందు కన్నీళ్లు పెట్టుకున్న రైతన్నలు.కూటమి ప్రభుత్వం కేజీకి 12రూపాయలు ఇవ్వలేదని మొరపెట్టుకున్న రైతులు.
మన న్యూస్ బంగారుపాళ్యం జులై-9 చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలంలో బుధవారం రైతుల కష్టసుఖాలు తెలుసుకునేందుకు బెంగళూరు నుండి బంగారుపాల్యం కు హెలికాప్టర్ లో కొత్తపల్లి వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు ఉదయం 11:30 గంటలకు రావడం జరిగింది. తదుపరి…
దేశవ్యాప్తంగా నేడు మెడికల్ రిప్రజెంటేటివ్ ల సమ్మె..
మన న్యూస్,తిరుపతి :దేశ వ్యాప్తంగా మెడికల్ రిప్రజెంటేటివ్ ల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ 9వ తేదీ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలలో, జిల్లాలలో ఒకరోజు సమ్మె చేయనున్నట్లు మెడికల్ రిప్రజెంటేటివ్ ల మెడికల్ రిప్రజెంటేటివ్ ల రాష్ట్ర ప్రతినిధి నాదెండ్ల…
ప్రసన్న కుమార్ రెడ్డి పై జగన్ రెడ్డి చర్యలు తీసుకోవాలి…మహిళలను కించపరిచే విధంగా మాట్లాడటం తగదు-మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ..
మన న్యూస్,తిరుపతి :– కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి పై జగన్ రెడ్డి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గ్రీనరీ అండ్ బ్యూటీఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ మన్నూరు సుగుణమ్మ తెలిపారు.…