మూడవ రోజుకు చేరుకున్న మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె.

గూడూరు, మన న్యూస్ :- తిరుపతి జిల్లా గూడూరులో రాష్ట్ర జిల్లా కమిటీల పిలుపు మేరకు ఏ.పీ. మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (సి.ఐ.టి.యు) అనుబంధం ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె మంగళవారానికి మూడవ రోజుకు చేరుకుంది. మున్సిపల్ కార్యాలయం ఎదుట…

మద్యంలో కల్తీ…!అంటున్న మద్యం ప్రియులు

ఎక్కడ క్వార్టర్ కొన్న మూతలు జరిపోతున్నాయి, మద్యం తగితేనే ప్రమాధమనుకుంటే, కల్తీ మద్యం తాగితే ఇంకెంత ప్రమాదమో.. -మద్యంలో కల్తీ జరగకుండా జర జాగ్రత్త తీసుకోండి అని వేడుకుంటున్న మద్యం ప్రియులు గూడూరు, మన న్యూస్ :- మద్యం తాగడమే ప్రమాదం…

తొలి అడుగు కార్యక్రమంలో పాల్గోన్న పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..”*

మన న్యూస్ బంగారుపాళ్యం జులై-15 సంక్షేమం, ప్రగతి ప్రజలకు అందించాలనే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారధ్యంలో కూటమి ప్రభుత్వం పని చేస్తోందని పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ అన్నారు. మంగళవారం బంగారుపాలెం మండలం, కాటప్పగారిపల్లె, బోడబండ్ల, 170 గొల్లపల్లె, తుంభాయనపల్లె,…

అరగొండ సింగిల్ విండో చైర్మన్ గా ఏ రంజిత్ రెడ్డి నియామకం

మన న్యూస్ తవణంపల్లె జులై-15 మండలంలోని అరగొండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సింగిల్ విండో చైర్మన్ గా ఏ రంజిత్ రెడ్డి నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నియోజకవర్గంలోని పలు సింగల్ విండో పాలకవర్గాలను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం…

క్షయ వ్యాధిని నిర్మూలిద్దాం

మన న్యూస్ తవణంపల్లె జులై-15 తవణంపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో వైద్య అధికారి ప్రియాంక ఆధ్వర్యంలో క్షయ వ్యాధిని నిర్మూలిద్దాం టిబి ముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఆమె మాట్లాడుతూ ప్రత్యేక జనాభా కింద 60 సంవత్సరాల…

ఎస్సీ ఎస్టీలకు భూమి పట్టాలు ఇవ్వండి

గూడూరు, మన న్యూస్ :- గూడూరు మండలం విటాత్మకూరు గ్రామానికి చెందిన ఎస్సీ ఎస్టీ 20 కుటుంబాలు వారు తిరుపతి జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ & ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిటీ సభ్యులైన యేసుపాకు పెంచలయ్య ద్వారా మండల తహసిల్దారు కి…

గంజాయి రవాణా, చాలా మణితో పాటు దొంగతనం కేసులో ముగ్గురు అరెస్ట్ 10 లక్షల సొత్తు స్వాధీనం.

ఇంత పెద్ద నిఘా వ్యవస్త ఉన్నా గంజాయి యదేచ్ఛగా రవాణా సిబ్బందికి ఎస్పీ దామోదర్ అభినందన మన న్యూస్ సింగరాయకొండ:- నిత్యం నిఘా ఉన్నా ఈగల్ బృందాలు గంజాయి చెలామణి నియంత్రణ కి చర్యలు తీసుకుంటున్నా యదేచ్ఛగా గంజాయి సరఫరా విక్రయం…

ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం వినియోగించుకోవాలి

హైకోర్టు న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు మన న్యూస్ సింగరాయకొండ:- మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సింగరాయకొండ శాఖ వారి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు విద్యాసామాగ్రి పంపిణీ కార్యక్రమంలో భాగంగా సోమవారం సింగరాయకొండ మండలం బింగినపల్లి పంచాయతీ పరిధిలో పెద్దన్నపాలెం, పెద్దపల్లెపాలెం…

సుపరిపాలనలో తొలి అడుగుతో ఇంటింటికి పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..

మన న్యూస్ బంగారుపాళ్యం జులై-14 సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి పూతలపట్టు నియోజకవర్గంలో ప్రజల నుండి విశేష స్పందన వస్తోంది. సోమవారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా బంగారుపాళ్యం మండలం, టేకుమంద పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో *“పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్…

పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావా హాజరత్తయ్య వెల్లడి.

హక్కుల సాధన. సిబ్బంది సంక్షేమం సంఘం పటిష్టత లక్ష్యంగా కృషి మన న్యూస్ సింగరాయకొండ:-నిరంతరం సమాజ సేవ తోపాటు ప్రజలకు, ప్రభుత్వానికి రక్షణ కల్పిస్తున్న,పర్యవేక్షణ చేస్తున్న పోలీస్ సిబ్బంది హక్కుల సాధన, సంక్షేమం,పోలీస్ అధికారుల సంఘ పటిష్టత ప్రధానంగా సేవలు అందించేందుకు…