సాంత్వన సేవ సమితి ఆధ్వర్యంలో సింగరాయకొండ సీ.ఐ శ్రీ. సి హెఛ్ హజరత్తయ్య కు ఘన సన్మానం

మన న్యూస్ సింగరాయకొండ:- ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సింగరాయకొండ సి.ఐ సి.హెచ్ హజరత్తయ్యకు బుధవారం తన కార్యాలయంలో సాంత్వనా సేవా సంస్థ ఘనంగా సన్మానించడం జరిగింది.ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్ రావినూతల జయకుమార్…

దిగువ మాగం గ్రామానికి నాలుగు సెంట్లు సెటిల్మెంట్ భూమి అప్పగింత

మన న్యూస్ తవణంపల్లె జులై-15 తవణంపల్లి మండల పరిధిలోని దిగువ మాగం గ్రామంలో ఉదయం 11 గంటలకు ఆర్డిఓ తాసిల్దార్ సుధాకర్ దిగువమాగం గ్రామాన్ని సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి గళ్ళ అరుణ కుమారి కుమార్తె రమాదేవి ఆమె…

చేనేతకు చంద్రబాబు చేయూత –డా.యం.ఉమేష్ రావు,రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి

శ్రీకాళహస్తి, Mana News :- భారత స్వాతంత్ర్యోద్యమంలో ప్రధాన భూమిక పోషించి, స్వాతంత్ర్య సమపార్జనకు ఒక సాధనంగా నిలిచిన చేనేత రంగానికి చంద్రబాబు గారి ప్రభుత్వం చేయూత అందించి ఆదుకుంటోందని తెలుగుదేశం పార్టీ, బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం.ఉమేష్…

సెట్టేరి గ్రామంలో విలేజ్ ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మురళీమోహన్..

మన న్యూస్ బంగారుపాళ్యం జులై-15 పూతలపట్టు నియోజకవర్గం, బంగారుపాళ్యం మండలం, సెట్టేరి గ్రామంలో ప్రజల ఆరోగ్య అవసరాల పరిరక్షణలో భాగంగా నూతనంగా నిర్మితమైన విలేజ్ ఆరోగ్య కేంద్రాన్ని “పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్” మంగళవారం అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా…

గంజాయి రవాణాకు పాల్పడుతున్న నిందితుల అరెస్టు 5 మందిపై కేసు నమోదు

గొల్లప్రోలుజూలై15.మనం న్యూస్ :– గంజాయి రవాణాకు పాల్పడుతున్న ఐదుగురు యువకులను అదుపులోకి తీసుకుని 4 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పిఠాపురం సిఐ జి శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం సాయంత్రం గొల్లప్రోలు పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో…

డ్రమ్ము సీడర్ ద్వారా ఖర్చు తక్కువ దిగుబడి ఎక్కువ – వ్యవసాయ శాఖ అధికారి కే తిరుపతిరావు,

మన న్యూస్ పాచిపెంట, జూలై 15:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో సాంప్రదాయ పద్ధతిలో వరి నాటే కంటే డ్రం సిడర్ ద్వారా నేరుగా వరి నాటుకుంటే అధిక దిగుబడులు వస్తాయని,ఖర్చు గణనీయంగా తగ్గుతుందని వ్యవసాయ అధికారి కే తిరుపతిరావు…

చిన్నతనం నుండే క్రమశిక్షణను అలవర్చుకోవాలి-సీఐ ఎన్.కిషోర్ బాబు

సెల్ఫోన్ భూతానికి దూరంగా ఉండి చదువులపై శ్రద్ధ చూపండి– లిటిల్ ఏంజెల్స్ పాఠశాలలో ఇన్వెస్టిట్యూర్ కార్యక్రమంలో పాల్గొన్న సీఐ ఎన్.కిషోర్ బాబు గూడూరు మన న్యూస్:- , చిన్నతనం నుండే విద్యార్థులు క్రమశిక్షణ అలవర్చుకోవడం వలన చదువుల్లో రాణించడంతోపాటు సమాజంలో ఎంతో…

మూడవ రోజుకు చేరుకున్న మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె.

గూడూరు, మన న్యూస్ :- తిరుపతి జిల్లా గూడూరులో రాష్ట్ర జిల్లా కమిటీల పిలుపు మేరకు ఏ.పీ. మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (సి.ఐ.టి.యు) అనుబంధం ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె మంగళవారానికి మూడవ రోజుకు చేరుకుంది. మున్సిపల్ కార్యాలయం ఎదుట…

మద్యంలో కల్తీ…!అంటున్న మద్యం ప్రియులు

ఎక్కడ క్వార్టర్ కొన్న మూతలు జరిపోతున్నాయి, మద్యం తగితేనే ప్రమాధమనుకుంటే, కల్తీ మద్యం తాగితే ఇంకెంత ప్రమాదమో.. -మద్యంలో కల్తీ జరగకుండా జర జాగ్రత్త తీసుకోండి అని వేడుకుంటున్న మద్యం ప్రియులు గూడూరు, మన న్యూస్ :- మద్యం తాగడమే ప్రమాదం…

తొలి అడుగు కార్యక్రమంలో పాల్గోన్న పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..”*

మన న్యూస్ బంగారుపాళ్యం జులై-15 సంక్షేమం, ప్రగతి ప్రజలకు అందించాలనే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారధ్యంలో కూటమి ప్రభుత్వం పని చేస్తోందని పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ అన్నారు. మంగళవారం బంగారుపాలెం మండలం, కాటప్పగారిపల్లె, బోడబండ్ల, 170 గొల్లపల్లె, తుంభాయనపల్లె,…

You Missed Mana News updates

నిరుపేద కుటుంబానికి సహాయం అందించిన జనసేన నేత బుజ్జి…
బాల వికాస్ కేంద్రాల ద్వారా విలువలతో కూడిన విద్య – ఊరిమిండి వెంగలరెడ్డి
జుమా మసీదు నూతన కమిటీ ఏన్నీక
అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్  చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…