జడ్పీ హై స్కూల్లో స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమం
మన న్యూస్ తవణంపల్లె మండలం జూలై-19 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూడవ శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా, తవణంపల్లె మండలంలోని జడ్పీహెచ్ హై స్కూల్ ప్రాంగణంలో ఈరోజు ఉదయం 10:30 గంటలకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ…
బదిలీ పై వెళ్లిన సిఆర్పి దనంజయ కి సన్మాననం:
మన న్యూస్ తవణంపల్లి జూలై-19 తవణంపల్లి మండలంలోని తొడతర సి ఆర్ సి నందు గత13 సంవత్సరాలుగా సిఆర్పి గా విధులు నిర్వహిస్తున్న ధనంజయ, బదిలీపై గంగవరం మండలం కు వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా తవణంపల్లి మండల విద్యాశాఖ అధికారి…
మామిడి రైతుకు ₹260 కోట్లు విడుదల పట్ల హర్షంసత్వరం రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేయాలిగుజ్జు ఫ్యాక్టరీలు, రాంపులు బకాయలు చెల్లించాలిఏపీ రైతు సంఘం, మామిడి సంక్షేమ సంఘం విజ్ఞప్తి..
మన న్యూస్ తవణంపల్లి జూలై-19 రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో మామిడి రైతులకు ప్రభుత్వ సబ్సిడీగా ₹4చొప్పున 260 కోట్లు నేడు విడుదల చేయడం హర్ష నీయమని ఏపీ రైతు సంఘం చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా/టీ.జనార్ధన్ కార్యదర్శి కె . మునిరత్నం…
ప్రతి ఇంటికి చంద్రన్న వెలుగులు….. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో టిడిపి నాయకులు…..
స్వర్ణసాగరం మనన్యూస్ తవణంపల్లె జులై-19సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లి మండలం అరగొండ పంచాయతీలో చారాలా హరిజనవాడలో వినోద్ కుమార్ ఆధ్వర్యంలో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ చేసిన సంక్షేమ కార్యక్రమాల్ని వివరించారు. 2000 ఉన్న…
బిజ్వారం గ్రామ వృద్ధ దంపతుల అనారోగ్య,ఆర్థిక పరిస్థితులపై మానవత్వ హృదయంతో – స్పందించి 10వేలు ఆర్థిక సహాయాన్ని అందజేసిన మల్దకల్ ఎస్సై నంధీకర్.
గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జులై 19 :- జోగులాంబ గద్వాల జిల్లా, మల్దకల్ మండలం బిజ్వారం గ్రామానికి చెందిన వృద్ధ్యాప దంపతులు కర్రెన్న సవారమ్మ,వారి మనవరాలు విద్యార్థిని శృతి అనారోగ్య కారణంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న సందర్భాన్ని ఆశావర్కర్ ఎస్.కాంతమ్మ,జర్నలిస్ట్…
బోనాల వేడుకల్లో పాల్గొన్న పద్మశ్రీ మందకృష్ణ మాదిగ – శ్రీ సరస్వతి టాలెంట్ హై స్కూల్ ఆధ్వర్యంలో జరిగిన బోనాల వేడుకలు
గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జులై 19:- జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలోని అనంత ఫంక్షన్ లో ఏర్పాటు చేసిన మహాగర్జన సన్నాహక సదస్సుకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆ కార్యక్రమం అంతరం శ్రీ సరస్వతి టాలెంట్…
గద్వాల శ్రీ చైతన్య పాఠశాలలో నందు ఘనంగా బోనాలపండుగ సంబరాలు
గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జులై 19 :- జోగులాంబ గద్వాల జిల్లా జిల్లా కేంద్రంలోని నల్లకుంట శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా బోనాలు సంబరాల కార్యక్రమంలో భాగంగా పాఠశాల ఉపాధ్యాయులు,విద్యార్థులు బోనాలతో పోతురాజులు ఆటలతో డప్పు వాయిద్యాలతో ఆడుతూ తెలంగాణ…
పెండింగ్ బిల్లులు విడుదల చేసి పంచాయతీ ఎన్నికలు పెట్టమని మాజీ సర్పంచ్ల గోడు
గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జులై 19 :- జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండల మాజీ సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు సురవరం లోకేష్ రెడ్డిని, సర్పంచ్ల సంఘం నాయకుడు శేషన్ గౌడ్ మరియు ఈదన్న ను ఉండవల్లి పిఎస్ నందు…
ధీనావస్థలో బిజ్వారం వృద్ధ దంపతులు – మనవరాలు అనారోగ్యం, ఆర్థిక సహాయం కోసం ఎదురు చూపులు
గద్వాల జిల్లా, జూలై 19 (మన న్యూస్ ప్రతినిధి): జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలంలోని బిజ్వారం గ్రామ ఎస్సీ కాలనీకి చెందిన వృద్ధ దంపతులు కర్రెన్న (75), సవారమ్మ అలియాస్ గట్టవ్వ (65) ఆర్థికంగా అత్యంత విషమ పరిస్థితులలో జీవిస్తున్నారు.…
ఏటీఎంలో డబ్బులు పోగొట్టుకున్న వ్యక్తికి గంట వ్యవధిలో డబ్బులు రికవరీ చేసి అందించిన గద్వాల పట్టణ ఎస్సై కళ్యాణ్ కుమార్
పట్టణ ఎస్సై కళ్యాణ్ కుమార్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన బీహార్ వ్యక్తి గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జులై 19:- గద్వాల పట్టణ కేంద్రంలోని రిజిస్టర్ ఆఫీస్ సమీపంలో ఉన్న ఎస్బిఐ ఏటీఎంలో బీహార్ కు చెందిన వ్యక్తి వినోద్…

