14, 15 వార్డులలో మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొరకు నీరాజనాలు

మన న్యూస్ సాలూరు జూలై 20:- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో బంగారం కాలనీలో 14, 15 వార్డులను సందర్శించిన మాజీమంత్రి రాజన్నదొరకు అక్కడ ప్రజలు నిరాజనాలు పలికారు. ఆదివారం సాయంత్రం 14, 15వ వార్డులలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ…

10, ఇంటర్ లలో అత్యధిక మార్కులు సాధించిన గౌడ విద్యార్థులకు పురస్కారాలు

మన న్యూస్,తిరుపతి :– పదవతరగతి, ఇంటర్మీడియట్ లో ప్రతిభ కనబరచిన గౌడ విద్యార్థులకు, గౌడ ఉద్యోగుల సంక్షేమ సంఘం తిరుపతి జిల్లా అధ్యక్షులు దిండుపాటి కుమారస్వామి ఆధ్వర్యంలో నేడు, స్థానిక శివశక్తి కల్యాణ మండపంలో సుమారు 100 మంది విద్యార్థులకు సిల్వర్…

గ్రామీణ ఓటర్లు చూపు బీజేపీ వైపు స్థానిక ఎన్నికలకు కార్యకర్తలుసిద్ధంగా ఉండండిజోగులాంబ గద్వాల జిల్లా స్థానిక ఎన్నికల కన్వినర్ S.రామచంద్రారెడ్డి

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జులై 20 :-జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం పులికల్ గ్రామంలో బిజెపి మండల అధ్యక్షుడు గోపాలకృష్ణ ఆధ్వర్యంలో మండలం ఎన్నికల కార్యాశాల జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా స్థానిక ఎన్నికల కన్వీనర్…

మిధున రెడ్డి అరెస్టుకు నిరసనగా జడ్పిటిసి ఆందోళన

గూడూరు, మన న్యూస్ :- వైఎస్ఆర్సిపి రాష్ట్ర నాయకులు రాజంపేట ఎంపీ అయిన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అక్రమ అరెస్టుకు నిరసనగా ఈరోజు సాయంత్రం 4:00 గంటలకి జగనన్న సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మరియు వైఎస్ఆర్సిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి…

నా రాజకీయ ప్రస్థానం టిడిపి తోనే ప్రారంభం – గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ వెల్లడి

గూడూరు, మన న్యూస్ :- నా రాజకీయ జీవితం తెలుగుదేశం పార్టీలోనే మొదలయ్యిందని , వైసీపీ లో ఉన్న వారి వ్యాపారాలను ఇబ్బంది పెట్టే సంస్కృతి నాకు లేదని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు . తిరుపతి జిల్లా గూడూరు…

జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో దివ్యాంగులకు కూరగాయలు గుడ్లు పంపిణి.

గూడూరు, మన న్యూస్ :- తిరుపతి జిల్లా గూడూరు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో కుడుముల వెంకటనారాయణ దాతృత్వం లో భారత్ పెట్రోల్ బంకు నందు దివ్యాంగులకు కూరగాయలు గుడ్లు నారాయణ గారి ద్వారా పంపిణి చేయడమైనది.. జే.వి.వి. ఉపాధ్యక్షులు చెంచునారాయణ…

పాఠశాల అభివృద్ధిలో యాజమాన్యం కమిటీ

మన న్యూస్ సింగరాయకొండ:-ప్రకాశం జిల్లా, సింగరాయకొండ మండలం, పాత సింగరాయకొండ పంచాయితీ, గౌదగట్లవారి పాలెం, మండల పరిష,త్ ప్రాథమిక పాఠశాల అభివృద్ధికి పాఠశాల యాజమాన్య కమిటీ నడుం బిగించింది. పాఠశాల ఆట స్థలంలో పెరిగియున్న జంగిల్ క్లియరెన్స్ చేయించి పిల్లల మానసిక…

అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందాలి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ భారతి

మన న్యూస్ సింగరాయకొండ:- జాతీయ న్యాయ సేవాధికారి సంస్థ, ఆంధ్రప్రదేశ్ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవధికారి సంస్థ ఒంగోలు వారి ఆధ్వర్యంలో ఉలవపాడు మండలంలోని రామాయపట్నం గ్రామంలో ప్రాథమిక పాఠశాల నందు గ్రామాలలో పేదరిక నిర్మూలన…

గ్రామాలలో క్షయ వ్యాధిపై అవగాహన కల్పించాలి జిల్లా క్షయ వ్యాధి నిర్ధారణ అధికారి డాక్టర్ వెంకట ప్రసాద్

మన న్యూస్ తవణంపల్లి జూలై-19 తవణంపల్లి మండల పరిధిలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో జిల్లా క్షయ వ్యాధి నివారణ అధికారి డాక్టర్ జి. వెంకట ప్రసాద్ తవణంపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సందర్శించి ఎం ఎల్ హెచ్ బి మరియు ఏఎన్ఎం…

టీ పుత్తూరు కోదండ రాముల వారి ఆలయంలో తెప్పోత్సవం

మన న్యూస్ తవణంపల్లి జూలై-19 తవణంపల్లి మండల పరిధిలోని టీ పుత్తూరు శ్రీ కోదండ రాముల వారి ఆలయంలో తెప్పోత్సవం రంగ రంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం తిరుమంజన, పాలాభిషేకం సాయంత్రం ఊంజల…

You Missed Mana News updates

అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్  చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…
అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు……..  షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి