రైతుకు డ్రోన్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే సునీల్ కుమార్
గూడూరు, మన న్యూస్ :- రైతులకు ఉపయోగపడే విధంగా కూటమి ప్రభుత్వం ఆధునిక యంత్రాలను రైతులకు ఇవ్వడం జరుగుతుందని గత వైసీపీ ప్రభుత్వంలో రైతులకు చేసింది ఏమీ లేదని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ వెల్లడించారు వ్యవసాయ శాఖ…
వై జె పి లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గం
గూడూరు, మన న్యూస్ :- లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు వైజేపీ, గూడూరు టౌన్ & గూడూరు వెస్ట్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం కి ఇచ్చేసిన MD 316J GAT ఏరియా లీడర్ & PMCC PMJF లయన్ M.ఉపేంద్ర…
కలెక్టర్ ఆనంద్ కు కృతజ్ఞతలు తెలిపిన పులగర శోభనబాబు
Nellore, Mana News :- ప్రజాసత్తా వినతి,విజ్ఞప్తిల మేరకు ఎన్నో ఏళ్లుగా జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్న ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేసినందుకు జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ కు ప్రజాసత్తా వ్యవస్థాపక, జాతీయ అధ్యక్షులు పులగర…
చంద్రగిరి పర్యాటక అభివృద్ధికి తోడ్పాటును అందించండి!! పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్’కు దేవర మనోహర్ వినతి!!
చంద్రగిరి, Mana News :- చంద్రగిరి పకృతి వనరులకు పుట్టినిల్లు. అలాగే తలకోన, కళ్యాణి డ్యాం, శ్రీవారిమెట్టు, తిరుచానూరు, శ్రీనివాసమంగాపురం, రాయలచెరువు, శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటి చారిత్రాత్మక కోట వంటి పర్యాటక ప్రాంతాలు పుష్కలంగా ఉన్నాయని చంద్రగిరి జనసేన పార్టీ…
రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులు కోల్పోయిన చిన్నపిల్లల్ని ఆదుకున్న సీఎం చంద్రబాబు నాయుడు గారు మరియు చిత్తూరు జిల్లా కలెక్టర్
మన న్యూస్ ఐరాల జులై-28:- జూన్ 11వ తేదీన చిత్తూరు జిల్లాలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో, చిత్తూరు జిల్లా ఐరాల మండలం మామిడికుంటపల్లికి చెందినటువంటి రాజేష్ పూర్ణిమలు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వీరికి 4 సంవత్సరాల ఒక బాబు మరియు…
ఉద్యోగుల సంక్షేమం ప్రభుత్వ బాధ్యత
మన న్యూస్ చిత్తూర్ జులై-27 ఉద్యోగ ఉపాధ్యాయ సంక్షేమం ప్రభుత్వం బాధ్యతగా భావించి, తక్షణం ఉపశమన చర్యలు చేపట్టాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం ( ఎస్.టి.యు) రాష్ట్ర అసోసియట్ అధ్యక్షులు గంటా మోహన్ డిమాండ్ చేశారు ఆదివారం ఉదయం చిత్తూరు లోని ఎస్.టి…
రైతులకు అందని బోనస్ – ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి BRS పార్టీకొత్తపల్లి రాజారెడ్డి, మాజీ ఉపసర్పంచ్ డిమాండ్
నర్వ మండలం మన న్యూస్ :- తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వానికి ధాన్యం ఇచ్చిన రైతులకు ఇప్పటివరకు బోనస్ డబ్బులు అందకపోవడం ఎంతో బాధాకరమైన అంశం. పంటను సేకరించాక ఎంతో ఆశతో ప్రభుత్వం ప్రకటించిన బోనస్ కోసం ఎదురుచూస్తున్న రైతులకు నిరాశే మిగిలింది.ప్రస్తుతం…
గడ్డి అన్నారం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు ఉచితముగా నోటు పుస్తకములు పంపిణీ
గడ్డి అన్నారం. మన న్యూస్ :- గడ్డి అన్నారం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు నోటు పుస్తకములు ఉచితముగా పంపిణీ చేయడం జరిగినది ఈ సందర్భంగా అధ్యక్షులు ఓరుగంటి వేణుమాధవ్ మాట్లాడుతూ ఈ సంవత్సరము పేద విద్యార్థులకు ఉచితముగా నోట్…
బీసీలకు 42% రిజర్వేషన్లకు కేంద్రం ఆమోదం తెలపాలి: బీసీ కుల ఐక్యవేదిక డిమాండ్
నర్వ జులై 27 మన న్యూస్:- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో 42 శాతం బీసీ రిజర్వేషన్లకు తీర్మానం చేసి కేంద్రానికి పంపిన వెంటనే, కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఆమోదం తెలపాలని నర్వ మండల బీసీ కుల ఐక్యవేదిక నాయకులు డిమాండ్…
పోలీస్ గౌరవాన్ని పెంచే విధంగా విధులు నిర్వహించాలి… ప్రజలకు న్యాయం చేసినప్పుడే గుర్తింపు లభిస్తుంది-జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు.
జిల్లాకు వచ్చిన 36 మంది ప్రొఫెషనరీ ఎస్సైలు.. మన న్యూస్,తిరుపతి :– జిల్లాలో నూతనంగా బాధ్యతలు చేపట్టబోయే ఎస్సైలు పోలీస్ గౌరవాన్ని పెంచే విధంగా విధులు నిర్వహించాలని జిల్లా ఎస్పీ హర్షవర్ధన రాజు తెలిపారు. జిల్లాకు నూతనంగా విచ్చేసిన 36 మంది…