ఎకరానికి 330 రూపాయలతో మొక్కజొన్న పంటకు పంటల భీమా – వ్యవసాయ శాఖ అధికారి కే తిరుపతిరావు
మన న్యూస్ పాచిపెంట జులై 29 :-పార్వతిపురం మన్యం జిల్లాపాచిపెంట మండలంలో రైతులు మొక్కజొన్న పంటకు ఎకరానికి 330 రూపాయలు తో పంటల భీమా చేయించుకోవాలని ఆఖరి తేదీ జూలై 31 అని వ్యవసాయ అధికారి కే తిరుపతిరావు అన్నారు. మిత్తి…
అనధికార లే అవుట్ క్రమబద్ధీకరణ స్కీంలో సవరణలను వినియోగించుకోవాలి-గూడూరు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు
గూడూరు, మన న్యూస్ :- ఏపీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ డెవలప్మెంట్ శాఖ ఈనెల 26న జారీ చేసిన జీఓ ఎంఎస్. నెంబరు 134 ప్రకారం లేఔట్ క్రమబద్ధీకరణ స్కీం 2020కి ప్రభుత్వం కొన్ని సవరణలు చేసినట్లు గూడూరు మున్సిపల్ కమిషనర్…
ఏఐ గ్రాడ్యుయేషన్ లో గూడూరు వాసి పట్టా
గూడూరు, మన న్యూస్ :- ఏఐ (కృత్రిమ మేధ)పై 60 రోజులు నిర్వహించిన గ్రాడ్యుయేషన్ పోగ్రాంలో గూడూరు కి చెందిన సుధా చంద్రమౌళి టాపర్ గా నిలిచారు. హైదరాబాద్ టి హబ్ లో జరిగిన పట్టాలు ప్రదానోత్సవంలో ఏఐ పట్టా అందుకున్నట్లు…
ఆపరేషన్ మహదేవ్ లో పాల్గొన్న సైనికులకు సెల్యూట్బిజెపి గూడూరు పట్టణ అధ్యక్షులు దయాకర్
గూడూరు, మన న్యూస్ :- జమ్మూ కాశ్మీర్ లో ఏప్రిల్ 22న పెహల్గాం లో పర్యాటకులపై జరిపిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఇదివరకే ఆపరేషన్ సింధూర్ చేపట్టి పాకిస్తాన్ మరియు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది.…
ఆదిశంకర (deemed టూ బి యూనివర్సిటీ)లో డాక్టరేట్ అవార్డు గ్రహీతలకు సన్మానం
గూడూరు, మన న్యూస్ :- వివిధ రంగాల్లో తమ ప్రత్యేకమైన పరిశోధనల ద్వారా డాక్టరేట్ (Ph.D.) డిగ్రీలతో గౌరవించబడిన గౌరవనీయ అధ్యాపకులను అభినందించడంలో ఆదిశంకర ( deemed టూ బి యూనివర్సిటీ ) గర్వంగా భావిస్తోంది. శ్రీ చీపినేటి సురేశ్ ,…
అతిధి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తు కొరకు ఆహ్వానము
మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండలం కేంద్రంగా స్థానిక ఏఆర్సి అండ్ జివిఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న ఒకేషనల్ కోర్స్ నందు పార్ట్ టైం లెక్చరర్ ఖాళీలో అతిధి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తును ఆహ్వానిస్తున్నట్లుగా ప్రిన్సిపాల్ ఎం సౌజన్య…
శ్రీ విద్యానికేతన్ హై స్కూల్లో గుడ్ టచ్ – బ్యాడ్ టచ్పై అవగాహన కార్యక్రమం
మన న్యూస్ సింగరాయకొండ:- పిల్లల భద్రత, మహిళల రక్షణ మరియు సైబర్ మోసాలపై అవగాహన కల్పించే దిశగా శ్రీ విద్యానికేతన్ హై స్కూల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ IPS గారి…
టూరిజం మంత్రిని కలిసిన డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్
మన న్యూస్,తిరుపతి :తిరుమల పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర పర్యాటక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ను రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రిని కలంకారి శాలువతో సత్కరించి శ్రీవారి…
లేపాక్షి ఎంపోరియం ను తనిఖీ చేసిన డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్..
మన న్యూస్,తిరుపతి :– తిరుమలలో ఉన్న లేపాక్షి ఎంపోరియం ను సోమవారం రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ తనిఖీ చేశారు. ప్రత్యేక ఎంపోరియం లో జరుగుతున్న వ్యాపార లావాదేవీలు, వివిధ రకాల ప్రతిమలు, శాలువలు విక్రయాలు,…
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
గూడూరు, మన న్యూస్ :- గూడూరు పట్టణంలోని డి ఆర్ డబ్ల్యు మహిళా కళాశాలలో రోటరీ క్లబ్, ఎన్.ఎస్.ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా క్లబ్ సభ్యులు విద్యార్థినిలు మొక్కలను నాటారు. అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలవేసి…