ఆర్థిక లావాదేవీలు పక్కాగా నమోదుచేయాలి – వెలుగు ఏ పి ఎం రెడ్డి శ్రీరాములు
మన న్యూస్, పాచిపెంట,జూలై 16:- పార్వతిపురం మన్యం జిల్లాపాచిపెంట మండల సమాఖ్యలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు యొక్క దస్త్రాలలో పక్కాగా నమోదు చేయాలని పాచిపెంట వెలుగు ఏపిఎం రెడ్డి శ్రీరాములు కోరారు. బుధవారం నాడు పాచిపెంట వెలుగు కార్యాలయంలో 36 గ్రామ…
పంచాయతీల అభివృద్ధికి నిధులను వెంటనే విడుదల చేయండి…రాష్ట్ర పంచాయతీరాజ్ చాంబర్ ఉపాధ్యక్షులు ‘సింగంశెట్టి’
మన న్యూస్,తిరుపతి :– రాష్ట్రంలో పంచాయతీల అభివృద్ధికి కావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ ఉపాధ్యక్షులు సింగంశెట్టి సుబ్బరామయ్య మంత్రి నారా లోకేష్ ను కలిసి విన్నవించారు. వెలగపూడి లోని సచివాలయంలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి…
వృద్ధులకు పలసరుకుల పంపిణీ
గూడూరు, మన న్యూస్ :- లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు వై. జే.పి మరియు టౌన్ క్లబ్ సేవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన క్లబ్స్ భీష్మ పితామహుడు లయన్. వరిది రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పుట్టినరోజు సందర్బంగా DNR కమ్యూనిటీ…
నూతన బస్సు సర్వీసులను ప్రారంభించిన ఎమ్మెల్యే
గూడూరు, మన న్యూస్ :- చిట్టమూరు మండలం :- చిట్టమూరు నుండి ప్రజల సౌకర్యార్ధం పలు ప్రాంతాలకు నూతన సర్వీస్ లను ప్రారంభించిన గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ మాట్లాడుతూ….గతంలో మండలం నందు పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరైనపుడు…
వందే భారత్ రైలును గూడూరులో ఆపాలి ఎమ్మెల్యే సునీల్ కుమార్
గూడూరు, మన న్యూస్ :- వందే భారత్ ట్రైన్ గూడూరు స్టేషన్ నందు కూడా నిలుపుదల చేయాలని అధికారులను కోరియున్నాము- శాసన సభ్యులు పాశిం సునీల్ కుమార్. భారత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టత్మకంగా నడుపుతున్న వందే భారత్ ట్రైన్ చాలా త్వరగా…
శానంపూడి మరియు మూలగుంటపాడు గ్రామాలలో పొలం పిలుస్తుంది
మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండలంలోని శానంపూడి మరియు మూలగుంటపాడు గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి టి పూర్ణచంద్రరావు మాట్లాడుతూ ఖరీఫ్ పంట కాలంలో సాగు చేసిన ప్రతి రైతు పంట…
మధ్యవర్తిత్వం సద్వినియోగం చేసుకోవాలి
సీనియర్ సివిల్ జడ్జి ఎం.శోభ మన న్యూస్ సింగరాయకొండ:- సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ఉన్న కోర్టు పరిధిలలో మధ్యవర్తిత్వం పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మరియు ప్రకాశం జిల్లా న్యాయ సేవాధికార సంస్థల…
సాంత్వన సేవ సమితి ఆధ్వర్యంలో సింగరాయకొండ సీ.ఐ శ్రీ. సి హెఛ్ హజరత్తయ్య కు ఘన సన్మానం
మన న్యూస్ సింగరాయకొండ:- ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సింగరాయకొండ సి.ఐ సి.హెచ్ హజరత్తయ్యకు బుధవారం తన కార్యాలయంలో సాంత్వనా సేవా సంస్థ ఘనంగా సన్మానించడం జరిగింది.ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్ రావినూతల జయకుమార్…
శ్రీ భాగ్ ఒప్పందం అమలు చేయాలి. లాయర్ కృష్ణ మూర్తి-కర్నూల్ కు బెంచ్ కాదు కదా? స్టూల్ కూడా రాలేదు.
ఉరవకొండ మన న్యూస్:శ్రీబాగ్ ఒప్పందం ప్రకారము ఆంధ్రా కోస్తాలో రాజధాని అన్నా ఉండాలి.లేదా ఆంధ్రా ప్రధాన హైకోర్టు అన్నా ఉండాలి. రాయలసీమ ప్రాంతం కర్నూల్ లో రాజధాని అన్నా ఉండాలి లేదా ఆంధ్రా ప్రధాన హైకోర్టు అన్నా ఉండాలి కదా? రాయలసీమ…
విజయవంతంగా ముగిసిన మెగా వ్యవసాయ శిక్షణ
ఉరవకొండ మన న్యూస్: జై కిసాన్ ఫౌండర్ ఆధ్వర్యంలో ఒక రోజు వ్యవసాయ శిక్షణ కార్యక్రమం విజయవంతం గా ముగిసింది.ఉద్యానవన శాఖ డిడిహెచ్ శ్రీమతి.ఉమాదేవి ఉద్యాన పంటల గురించి &రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీలు గురించి సవివరంగా వివరించారు ,అలాగే డ్రిప్లు స్ప్రింక్లర్ల…