పాఠశాలకు విద్యా సామాగ్రి అందజేత

గూడూరు, మన న్యూస్: -రోటరీ క్లబ్ గూడూరు ఆధ్వర్యంలో కీర్తిశేషులు కొణిదల ముని రామయ్య ఎనిమిదవ వర్ధంతిని పురస్కరించుకొని దివి పాలెం ఎంపీపీ స్కూల్ వారికి 20వేల రూపాయలు విలువచేసే ఆరు స్టేషనరీ రాక్స్ అందించడం జరిగింది. ఈ సందర్భంగా రోటరీ…

తాసిల్దార్ నుండి కలెక్టర్‌కు తప్పుడు భూమి రికార్డులు: అనుమానం మేఘం

ఉరవకొండ మన న్యూస్:అడిగిన సమాచారం ఒకటి ఇచ్చిన సమాచారం మరొకటి ఫిర్యాదుదారున్ని అధికారులు తప్పుదావ పట్టించిన వైనం.ఇది రెవెన్యూఅధికారుల మాయాజాలం. అన్యాయం జరిగిందని దిద్దుబాటు చర్యలు తీసుకొని సమగ్ర విచారణ జరిపించాలని జిల్లా కలెక్టర్ కు ఓ బాధితుడు ఫిర్యాదు చేశారు…

జూనియర్ కళాశాల విద్యార్థినులు జిల్లా యోగా పోటీలకు సిద్ధం.నాగమల్లి ఓబులేసు.. యోగా మాస్టర్.

ఉరవకొండ మన న్యూస్:ఆగస్టు 3వ తేదీన జిల్లా స్థాయిలో యోగా పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యం లో జూనియర్ కళాశాల విద్యార్థినులకు యోగా మాస్టర్ నాగామల్లి ఓబులేసు తధనుగుణంగా శిక్షణ ఇస్తున్నారు.అసోసియేట్ ఆఫ్ యోగ ఇన్ ఉరవకొండ (ఆయుర్) సంస్థ తరఫున…

లంకాల గ్రామంలో కౌడి పీర్ల సవారిలో పాల్గొన్న మంత్రి వాకిటి శ్రీహరి

నర్వ మండల, Mana News :- నర్వ మండల పరిధిలోని లంకాల గ్రామంలో పురాతనం నుండి తరతరాల నుండి లంకాల గ్రామంలో కౌడి పిర్లను ప్రతిష్టించడం జరుగుతుంది. నర్వ మండల పరిధిలోని వివిధ గ్రామాల ప్రజలు భారీగా కౌడి సవారిలో పాల్గొనడం…

రైతులకు అండగా బిజెపిదిగివచ్చిన కంపెనీలు ఉత్పత్తులను కొంటామని హామీకలెక్టరేట్ ధర్నాలో రైతులకు మద్దతుగా బిజెపి నాయకులు

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జులై 17 :- జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల జిల్లా కేంద్రంలో నడిగడ్డలో సీడ్ ఉత్తనోత్పత్తిలో పత్తి రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని బిజెపి ప్రశ్నిస్తున్నది. వారం రోజుల క్రితం పత్తి రైతులకు జరుగుతున్న అన్యాయంపై పాత…

పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే సునీల్ కుమార్

గూడూరు, మన న్యూస్ :- చిట్టమూరు మండలం :- సూపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమం 12వ రోజు లో భాగంగా బురదగాలికొత్తపాలెం పంచాయతీ నందు డోర్ టూ డోర్ ప్రచారం లో పాల్గొని కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమాలను ఇంటింటికి తిరుగుతూ…

గ్రామీణ మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి విభాగంలో ప్రతిష్టాత్మక “సి యస్ ఆర్ టైమ్స్ అవార్డ్ 2025 ” అవార్డును అందుకున్న రాజన్న ఫౌండేషన్:

తిరుపతి, Mana News 17.07.2025 : అమర రాజా కంపెనీ సౌజన్యంతో నడిచే రాజన్న ఫౌండేషన్ మిషన్ కి వికాసిత్ భారత్ లో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పాత్ర 2047 లో భాగంగా, గ్రామీణ మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి విభాగంలో…

భారీ మద్యం డంప్ పై దాడి రెండు లక్షల విలువైన మద్యం స్వాధీనం.

ముగ్గురు అరెస్ట్ రిమాండ్ కి తరలింపు మన న్యూస్ సింగరాయకొండ:- ఇతర రాష్ట్రాల నుండి అక్రమంగా మద్యం రవాణా చేస్తూ సింగరాయకొండ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని పోటయ్యగారి పట్టపు పాలెం సమీపంలో నిల్వ ఉంచిన భారీ మద్యం డంప్ పై దాడి…

బీసీ సంక్షేమ సంఘం తిరుపతి అధ్యక్షులుగా శేషాద్రి మొదలియార్…

మన న్యూస్,తిరుపతి :– ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం తిరుపతి నగర అధ్యక్షులుగా శేషాద్రి మొదలియార్ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధికార ప్రతినిధి ఆవులపాటి బుజ్జిబాబు చేతుల మీదుగా…

చిట్టమూరు మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే సునీల్ కుమార్

గూడూరు ,మన న్యూస్ :- చిట్టమూరు మండలం :- సూపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమం 11వ రోజు లో భాగంగా చిల్లమూరు పంచాయతీ నందు డోర్ టూ డోర్ ప్రచారం లో పాల్గొని MGNREGS నిధులతో SC కాలనీ నందు నిర్మించిన CC…

You Missed Mana News updates

ఏపీలో డ్వాక్రా మహిళలకు ఒక్కొక్కరికి రూ.లక్ష రుణం…///
పని ప్రారంభించిన నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా…
యుటిఎఫ్ రణభేరి ప్రచార యాత్రను విజయవంతం చేయాలి,, యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చలపతి శర్మ పిలుపు….
దేవి నవరాత్రి పందిరిరాట కార్యక్రమం.పాల్గొన్న బీజేపీ నాయకులు ఉమ్మడి వెంకట్రావు
ఒకే రోజు క‌లెక్ట‌ర్లుగా భార్యాభ‌ర్త‌లు…!!!!
వింజమూరు పట్టణంలో మాసిలమణి చిన్నపిల్లల ప్రైవేట్ హాస్పిటల్‌కి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సందర్శన..!