ఐరాల మండలంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం..
మన న్యూస్ ఐరాల జులై-18 సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా పూతలపట్టు శాసనసభ్యులు డా. కలికిరి మురళీమోహన్ ఐరాల మండలంలో పలు అభివృద్ధి పనులకు శుక్రవారం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కామినాయనిపల్లె దళితవాడలో రూ.3 లక్షలతో సీసీ రోడ్డును,…
సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గోన్న పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..
మన న్యూస్ ఐరాల జులై-18 పూతలపట్టు నియోజకవర్గం లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఉత్సాహంగా సాగుతుంది. ఐరాల మండలం, వైఎస్.గేటు, కామినాయనిపల్లె, కామినాయనిపల్లె దళితవాడ, కుల్లంపల్లె, కస్తూరినాయనిపల్లె రత్నగిరి, చిన్నవెంకటంపల్లె దళితవాడ, మట్టపల్లె, చింతగుంపలపల్లె గ్రామాల్లో సుపరిపాలనలో తొలి అడుగు…
పులివర్తి లక్ష్మీ భారతీ గారికి నివాళులు అర్పించిన పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..
మన న్యూస్ (పూతలపట్టు నియోజకవర్గం) ప్రతినిధి జులై-18 చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని తల్లి గారైన పులివర్తి లక్ష్మీ భారతీ మృతి పట్ల పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ సంతాపం వ్యక్తం చేశారు. శుక్రవారం పాకాల మండలం, పులివర్తివారిపల్లె గ్రామంలోని…
కల్పవృక్ష వాహనంపై ఊరేగిన శ్రీ సీతా సమేత కోదండరాములు
మన న్యూస్ తవణంపల్లె జులై-18 మండలంలోని టి పుత్తూరు గ్రామంలో వెలసిన శ్రీ కోదండ రామస్వామి దేవస్థానంలో జరుగుతున్న ఉత్సవాలలో భాగంగా ఈరోజు శుక్రవారం శ్రీ సీతా సమేత కోదండరాముల స్వామి వారు కల్పవృక్ష వాహనంపై గ్రామ పురవీధుల్లో ఊరేగుతూ భక్తులను…
ప్రాణాపాయాన్ని జయించిన సుష్మిత – ఓజోన్ హాస్పిటల్స్లో విజయం కథ
కొత్తపేట, మన న్యూస్: 21 ఏళ్ల సుష్మిత ప్రమాదవశాత్తూ 4వ అంతస్తు నుంచి కింద పడటంతో తీవ్ర గాయాలతో ఓజోన్ హాస్పిటల్కి తీసుకువచ్చారు. భారీ రక్తస్రావం, తక్కువ బీపీ కారణంగా ఆమె ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారింది. అయితే ఓజోన్…
10వ తరగతి మూల్యాంకనం రెమ్యునరేషన్ సొమ్ము చెల్లించండి: ఎస్టియూ డిమాండ్
మన న్యూస్ చిత్తూరు జులై-18:- ఈరోజు చిత్తూరు జిల్లా విద్యాశాఖ కార్యాలయం నందు గౌరవ ఏడి వెంకటేశ్వరరావుని కలిసి వినతి పత్రం సమర్పించడం అయినది. పదవ తరగతి పరీక్షలు పూర్తయి మూడు మాసాలైనా ఇంతవరకు పేపర్లు దిద్దిన ఉపాధ్యాయులకు ఇవ్వవలసిన రెమ్యునరేషన్ …
పి.ఎఫ్ చెల్లింపుల వేగవంతానికి చర్యలు : జడ్పీ సి.ఇ.ఓ రవికుమార్ నాయుడు
మన న్యూస్ చిత్తూరు జులై-18భవిష్య నిధి రుణాలు, తుది మొత్తాల చెల్లింపులు వేగవంతమయ్యేలా చర్యలు చేపడుతున్నామని జిల్లా పరిషత్ సీఈవో రవికుమార్ నాయుడు పేర్కొన్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఎస్.టి.యు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు గంటా మోహన్ ,చిత్తూరు జిల్లా శాఖ అధ్యక్ష…
పోతేగుంట లో విద్యార్థులు తల్లితండ్రులు,MRPS,MEF,అనుబంధ సంఘాల నాయకులు పెద్దఎత్తున నిరసన…
గూడూరు, మన న్యూస్ :- మాస్కూల్ మాకే ఉంచాలి,స్కూల్ ను మార్చ వద్దు అంటూ పొతేగుంట అరుంధతీయ వాడలో విద్యార్థులు వారి తల్లి తండ్రులు తో కలిసి ఎంఆర్పిఎస్, ఎంఈఎఫ్ నాయకులు భారీ ఎత్తిన నిరసనలు… నెల్లూరు జిల్లా సైదాపురం మండలం…
కూటమి ప్రభుత్వము రాక్షస పాలన సాగిస్తుంది – మాజీ డిప్యూటీ సీఎం పిడికి రాజన్న దొర,
మన న్యూస్ సాలూరు జూలై 18 :- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో కూటమి ప్రభుత్వం రాక్షస పాలన సాగిస్తూ రాజకీయ్య కక్ష సాధింపులకు పాల్పడుతూ ఉద్యోగులను వేధింపులకు గురిచేయడం మంచి సాంప్రదాయం కాదని మాజీ డిప్యూటీ సీఎం పి. రాజన్న…
చంద్రబాబు షూరిటీ మోసం గ్యారంటీ
గూడూరు, మన న్యూస్ :- మరలా వైసిపి పార్టీ అధికారంలోకి వస్తే కార్యకర్తలకు గుర్తింపు ఉంటుంద అనిఅందరి మనసులో ఉందని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట చెబితే తప్పరని తప్పకుండా ఈసారి కార్యకర్తలకు గుర్తింపు ఇస్తామని తెలియజేశారని కూటమి ప్రభుత్వం…