పాకల ఊళ్ళపాలెం లో “పొలం పిలుస్తుంది” కార్యక్రమం

మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండలంలోని పాకాల మరియు ఊళ్ళపాలెం గ్రామాలలో “పొలం పిలుస్తుంది” కార్యక్రమం మంగళవారం నాడు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి టి. పూర్ణచంద్రరావు పాల్గొని రైతులకు అవసరమైన మార్గదర్శకాలను అందించారు.ఈ సందర్భంగా ఆయన…

కోనవలసలో పొలం పిలుస్తోంది

మన న్యూస్ పాచిపెంట, జూలై 22:- పార్వతిపురం మన్యం జిల్లాపాచిపెంట మండలంలో రైతులు విచక్షణ రహితంగా రసాయన ఎరువులు వాడడం వలన భూమిలో ఉన్న వానపాములు ఉపయోగపడే అనేక సూక్ష్మజీవులు నశిస్తున్నాయని కాబట్టి అవసరమైనంత మేర మాత్రమే రసాయన ఎరువులు వాడుకోవాలని…

విద్యాశాఖ అధికారులతో జిల్లా విద్యాశాఖ అధికారి సమీక్ష సమావేశం.జిల్లా విద్యాశాఖ అధికారి కెవిఎన్ కుమార్.

గూడూరు, మన న్యూస్ :- తిరుపతి జిల్లా గూడూరు డివిజన్ పరిధిలోని 14 మండలాల విద్యాశాఖ అధికారి1 మరియు 2 ప్రధానోపాధ్యాయులకు సిఆర్ఎంటి లతో మంగళవారం జిల్లా విద్యాశాఖ అధికారి కేవీఎన్ కుమార్ సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా…

శ్రీ సీతారాముల మందిర పునర్నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన దేవాదాయ శాఖ

మన న్యూస్ తవణంపల్లె జులై-22:         మండలంలోని వెంగంపల్లెలో వెలసిన పురాతన సీతా రాముల దేవస్థానానికి మహర్దశ వచ్చింది. 150 సంవత్సరాల పురాతన ఆలయం శిథిలావస్థకు చేరుకోవడంతో వెంగంపల్లె గ్రామస్తులు చిత్తూరు ఎండోమెంటు కమిషనర్కు నూతన ఆలయం నిర్మించడానికి నిధులు మంజూరు చేయాలని…

దొంగతనాలలో ఇదో వింత దొంగతనం

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జులై 22 :- జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణ కేంద్రం సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ కార్యాలయం నందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తి వివరాలలోకి పోతే అయిజ మండల కేంద్రం లో…

ఫలహారం బండి ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్న అర్కల కామేష్ రెడ్డి

మీర్ పేట్. మన న్యూస్ :- మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడ కమలనగర్ కాలనీ నందు నవభారత్ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో బోనాల పండుగ ఉత్సవాలలో బాగంగా నిర్వహించిన ఫలహారం బండి ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్న మీర్…

తపాల లో మెరుగైన సేవలు అందించడమే లక్ష్యం. సూపర్నిడెంట్ మురళి

గూడూరు , మన న్యూస్:- ఐ.టి టు పాయింట్ ఓ రోల్ అవుట్ లో భాగంగా మంగళవారం గూడూరు డివిజన్ మైగ్రేట్ అవడం జరిగిందని,ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించే దిశగా తపాలా శాఖ ముందుకెళుతుందని గూడూరు డివిజన్ సూపరిడెంట్ ఎల్.వి మురళీ…

యాంటీ లార్వా ఆపరేషన్ నిర్వహించండి..ఇంటింటికి తిరిగి “ఫ్రైడే”డ్రై డే పై అవగాహన కార్యక్రమంసబ్ యూనిట్ ఆఫీసర్ వెంకటయ్య

మన న్యూస్,రేణిగుంట జూలై 23:– దోమల వలన కలిగే వ్యాధుల నివారణకు” ఫ్రైడే”డ్రై డే”కచ్చితంగా పాటించాలని కోరుతూ విస్తృతంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సబ్ యూనిట్ ఆఫీసర్ వెంకటయ్య తెలియజేశారు. మంగళవారం తారక రామా నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం…

16వ సచివాలయంలో P4 అవగాహనా సదస్సు – పాల్గొన్న మాజీ కౌన్సిలర్ లు చెంచురామయ్య, ఇశ్రాయేల్ కుమార్

గూడూరు, మన న్యూస్ :- రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 కార్యక్రమం గూర్చి అవగాహన సదస్సు 16వ సచివాలయం లో వార్డు ఎడ్యుకేషన్ సెక్రటరీ శ్రీరాములు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆ ఏరియా మాజీ కౌన్సిలర్లు…

10 వ రోజుకు చేరుకున్న మున్సిపల్ కార్మికుల సమ్మె…. సి.ఐ.టి.యు.

గూడూరు, మన న్యూస్:- కూటమి ప్రభుత్వం ఎన్నికలలో మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లో ఏడాది దాటి పోతున్నా నిర్లక్ష్యం వహిస్తూ నిర్దిష్టమైన హామీలు, ఒప్పందాలకు సంబంధించిన జి.ఓ. లు అమలు చేయకపోవడంతో రాష్ట్ర జిల్లా కమిటీ లో…

You Missed Mana News updates

పని ప్రారంభించిన నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా…
యుటిఎఫ్ రణభేరి ప్రచార యాత్రను విజయవంతం చేయాలి,, యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చలపతి శర్మ పిలుపు….
దేవి నవరాత్రి పందిరిరాట కార్యక్రమం.పాల్గొన్న బీజేపీ నాయకులు ఉమ్మడి వెంకట్రావు
ఒకే రోజు క‌లెక్ట‌ర్లుగా భార్యాభ‌ర్త‌లు…!!!!
వింజమూరు పట్టణంలో మాసిలమణి చిన్నపిల్లల ప్రైవేట్ హాస్పిటల్‌కి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సందర్శన..!
బాధ్యతలు స్వీకరించిన ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు