మంత్రి రామానాయుడు ను సన్మానించిన పులిగోరు
మన న్యూస్,తిరుపతి :తిరుపతి పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ను తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంకు మాజీ చైర్మన్ పులువూరు మురళీకృష్ణ రెడ్డి శుక్రవారం శాలువా తో ఘనంగా సత్కరించారు. ఆయనతోపాటు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ,…
గిరిసీమల్లో సుపరిపాలన తొలిఅడుగు – మండల టీడీపీ అధ్యక్షులు యుగంధర్
మన న్యూస్ పాచిపెంట,జూలై 25 :- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో కూటమి ప్రభుత్వమైన తెలుగుదేశం జనసేన పార్టీల తోనే అభివృద్ధి సాధ్యపడుతుందని పాచిపెంట తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గూడేపు యుగంధర్ పిలుపునిచ్చారు. శుక్రవారం నాడు ఆయన సారధ్యంలో గిరిశిఖర…
కూటమి పాలనలో అన్ని వర్గాల ప్రజలకు లబ్ది…డాక్టర్ హరిప్రసాద్ ఇంటికి విచ్చేసిన మంత్రి రామానాయుడు…
మన న్యూస్,తిరుపతి : తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరు తోందని రాష్ట్ర హస్తకళల కార్పొరేషన్ అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరి ప్రసాద్ చెప్పారు. శుక్రవారం సుపరిపాలనలో తొలి అడుగు…
అసంఘటిత కార్మికులకు గుర్తింపు కార్డులు కు రిజిస్ట్రేషన్
పిఠాపురం జూలై 25 మన న్యూస్ :– పిఠాపురం స్థానిక కోర్టుల ఆవరణలో అసంఘటిత కార్మికులకు గుర్తింపు కార్డులు ఇచ్చేందుకు శనివారం రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతున్నట్లు 12వ అదనపు జిల్లా జడ్జి ఎం శ్రీహరి తెలియజేశారు. కోర్టు హాల్లో ఏర్పాటు చేసిన…
ఎమ్మెల్యేని విమర్శించడం వైసిపి నేతలకు తగదు
గూడూరు, మన న్యూస్ :- నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎస్సీ ఎస్టీల అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ పై వైసీపీ నాయకులు అసత్య ఆరోపణలు చేయడానికి ఖండిస్తున్నామని వాస్తవాలు తెలుసుకొని వైసిపి నాయకులు మాట్లాడాలని ఎస్సీ…
మహిళ కానిస్టేబుల్ ను సత్కరించిన మక్తల్ పోలీసులు
మన న్యూస్, నారాయణ పేట జిల్లా : నిత్యం డ్యూటీలో బిజీగా ఉండే జీవితాలు పోలీసులవి. మిగతా ఉద్యోగుల్లా పిల్లలకు, కుటుంబానికి సమయం ఇచ్చి గడిపే అవకాశం చాలా అరుదు. పోలీసు స్టేషనే ఇల్లు, కుటుంబం. కష్టం వచ్చినా, సుఖం వచ్చినా…
ప్రజల మన్ననలు పొందేలా విధులు నిర్వర్తించాలి, ఎస్పీ యోగేష్ గౌతమ్
. మన న్యూస్, నారాయణ పేట జిల్లా : నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించాలి. నూతన సాంకేతిక వ్యవస్థ పై అవగాహన కలిగి ఉండాలి. పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారుల బాధితులకు పోలీస్…
కౌకుంట్ల లో కృష్ణమ్మకుజలహారతి
–ఆర్థిక మంత్రిపయ్యావుల సోదరుల ఆదేశాలతో-పంటలు పుష్కలంగా పండాలని ప్రార్థనలు.ఉరవకొండ మన న్యూస్:ఆంద్రప్రదేశ్ ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ఆయన సోదరులు పయ్యావుల శ్రీనివాసులు ఆదేశాలు మెరుకు శుక్రవారం కౌకుంట్ల లో హంద్రీనీవా కాలవ దగ్గరటీడీపీ నాయకులు కృష్ణమ్మ కు జలహారతి నిచ్చారు.…
కదిరి ప్రిన్సిపల్ చంద్రమౌళి విద్యార్థుల పట్ల దురుసు ప్రవర్తన
సత్య సాయి జిల్లా మన న్యూస్: కదిరి పట్టణంలో బాయ్స్ కళాశాల ప్రిన్సిపాల్ చంద్రమౌళి విద్యార్థుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఈ సందర్భంగానాయకులు అరుణ్, గాలివీడు ఉపేంద్ర మాట్లాడుతూ బాయ్స్ జూనియర్ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ ఇబ్బంది పెడుతూ తాను చెప్పినట్టే…
ఏసీబీ వలలో కల్యాణదుర్గం సబ్ రిజిస్టార్ నారాయణస్వామి – లంచం తీసుకుంటూ పట్టుబాటు
అనంతపురం జిల్లా మన న్యూస్:- కళ్యాణదుర్గం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి చీకటి ఛాయలు తెరుచుకున్నాయి. కొంతకాలంగా సబ్ రిజిస్ట్రార్ ఇన్చార్జ్గా విధులు నిర్వహిస్తున్న నారాయణస్వామిపై ఫిర్యాదులు రావడంతో, అతనిపై ఎప్పటినుంచో కన్నేసిన ఏసీబీ అధికారులు చివరికి ట్రాప్ వేసి పట్టుకున్నారు.పక్కా…