స్త్రీ నిధి ద్వారా మహిళా సంఘాలు అభివృద్ధి – స్త్రీ నిధి ఏజిఎం పి కామరాజు

మన న్యూస్ పాచిపెంట, ఆగస్టు 5:- మహిళా సంఘాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ నిధి ద్వారా రుణాలు మంజూరు చేస్తుందని స్త్రీ నిధి ఏజీఎం పి కామరాజు వెల్లడించారు. మంగళవారం నాడు ఆయన మహిళా సంఘాలతో అత్యవసర సమావేశం నిర్వహించారు.…

తంగలాం గిరిజన గ్రామం లో పొలం పిలుస్తోంది – వ్యవసాయ శాఖ అధికారి కే తిరుపతిరావు

మన న్యూస్ పాచిపెంట, ఆగస్టు 5:- ప్రకృతి సేద్యాన్ని పాటించే రైతులు రసాయన మందుల జోలికి పోకుండా కషాయాల ను ఉపయోగించి పురుగులు తెగుళ్లను అరికట్టుకోవాలని వ్యవసాయ అధికారి కే తిరుపతిరావు అన్నారు. పోడు భూములలో మొక్కజొన్న పంట పండించి పురుగు…

కాంట్రాక్టు లెక్చరర్స్ రెగ్యులరైజేషన్ కై 11 న ఇంటర్ కమీషనరేట్ వద్ద మహాధర్నా.

జయప్రదం చేయాల్సిందిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాణిక్యం గొర్ల విజ్ఞప్తి గొల్లప్రోలు ఆగష్టు 5 మన న్యూస్ :- ఈ నెల 11న ఇంటర్మీడియట్ బోర్డు కమీషనరేట్ వద్ద కాంట్రాక్టు లెక్చరర్స్ నిర్వహించిన మహాధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని 475అసోసియేషన్ రాష్ట్ర…

ఆదర్శ్ కళాశాలలో 98 విద్యార్థులు రక్తదానం

గొల్లప్రోలు ఆగష్టు 5 మన న్యూస్ : :– గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో ఆదర్ష్ ఇంజనీరింగ్ కళాశాలలో మంగళవారం కళాశాల డైరెక్టర్ బుర్రా అఖిలేష్ జన్మదినం సందర్భంగా కళాశాల సెమినార్ హాల్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌…

తల్లిపాలు ముద్దు డబ్బా పాలు వద్దు.

ఉరవకొండ మన న్యూస్ : తల్లిపాలు ముర్రుపాలు శ్రేష్టత గురించి మంగళవారం వైద్య సిబ్బంది అవగాహన కల్పించారు.వజ్రకరూరు మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు మంగళవారం వైద్య అధికారి డాక్టర్ తేజస్వి, డాక్టర్ సర్దార్ వలి ఆధ్వర్యంలో ఆశాడే…

బ్రహ్మసముద్రంలో మిగులు భూమి కబ్జా.

చోద్యం చూస్తున్న అధికారులు.– యథేచ్ఛగా అను’మతి’ లేని అక్రమ కట్టడాలుఉరవకొండ మన న్యూస్: అనంతపురం జిల్లాలోని కనేకల్ మండల పరిధిలో బ్రహ్మసముద్రం గ్రామంలో సర్వే నంబర్235-డీ లో మిగులు భూమి ఉంది. ఈ ముగ్గులు భూమిని కొందరు కబ్జా చేసుకుని యతే…

పోతురాజు ఆలయానికి కంచు గుడిగంట ప్రధానం.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : దామరగిద్ద మండలం పరిధిలోని అన్నాసాగర్ గ్రామంలో నూతనంగా నిర్మించబడుతున్న శ్రీశ్రీశ్రీ పోతురాజు స్వామి ఆలయానికి నారాయణపేట జిల్లా కేంద్రానికి చెందిన శ్రీ సాయి ఇంటీరియర్ కన్స్ట్రక్షన్ ప్రోపరేటర్ రుద్రా రెడ్డి మంగళవారం రోజు…

అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి,ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎం.డి,కుతుబ్.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని ఏఐవైఎఫ్ వనపర్తి జిల్లా కార్యదర్శి ఎం డి కుతుబ్ గ్రామ సిపిఐ కార్యదర్శి అంజి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మక్తల్ నియోజక వర్గంలోని అమరచింత…

ప్రగతి నిర్మాణ పనులను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ .

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : మక్తల్ నియోజకవర్గంలో కొనసాగుతున్న ప్రగతి నిర్మాణ పనులను మంగళవారం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పర్యవేక్షించారు. మక్తల్ సమీపంలో 916/2, 917/2 సర్వే నంబర్ లోని పదెకరాల ప్రభుత్వ స్థలంలో రూ. 34…

అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు

గూడూరు, మన న్యూస్ :- గూడూరు లోని ఐ సీ డీ స్ ప్రాజెక్టు ,అశోక్ నగర్ సెక్టార్,అరుంధతి పాలెం1,2, దూర్జటీ నగర్, స్కావెంజరెస్ కాలని,నరసయ్య గుంట, మాతమ్మ గుడి అంగన్వాడీ కేంద్రలలో సీ డీ పీ ఓ షేక్ మహబూబి…

You Missed Mana News updates

ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…
అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు……..  షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి
గిరిజన ప్రాంతంలో నల్ల రోడ్డు మీద ఎర్ర బస్సు ప్రారంభం..