అభివృద్ధి సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యంఎమ్మెల్యే సునీల్ కుమార్

గూడూరు, మన న్యూస్:- కోట మండలం :- సూపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం 20వ రోజు లో భాగంగా.ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొని, సూపరిపాలన పాంప్లెట్ అందించి, ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వారికి వివరిస్తున్న గూడూరు ఎమ్మెల్యే డాక్టర్…

సైలెన్సర్లు, హారన్ లను మెకానిక్ లు అమర్చితే కఠిన చర్యలు తీసుకుంటాం…ట్రాఫిక్ డిఎస్పి రామకృష్ణ మాచారి

మన న్యూస్,తిరుపతి :నగరంలో పెరుగుతున్న శబ్ద కాలుష్యాన్ని అరికట్టేందుకు నల్లగొండ వారి పల్లెలో ఉన్న మోటార్ వాహనాలలో అవసరంలేని ధ్వని హారన్లు, సైలెన్సర్లను అమర్చితే అటువంటి మెకానిక్ లపై కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ డిఎస్పి రామకృష్ణమాచారి టు వీలర్ మెకానికులకు…

టెర్రకోట కార్మికులకు న్యాయం చేయాలి…మంత్రులు నాదెండ్ల మనోహర్, దుర్గేష్ లను కలిసిన డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్..

మన న్యూస్,తిరుపతి :మదనపల్లి డివిజన్ అంగళ్లు ఎర్రకోట హస్త కళాకారులు ఆర్థికంగా ఎదిగేందుకు కావలసిన దుకాణాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ లను రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్…

కార్మికుల సంక్షేమం, అభివృద్ధి, బలోపేతం చేయడమే లక్ష్యం……

కార్మికుల పక్షాన నిలబడే ఏకైక ట్రేడ్ యూనియన్ బి ఎం ఎస్ఏ రాజకీయ పార్టీకి బి ఎం ఎస్ అనుసంధానం కాదు…… మరో 6 నెలల్లో జిల్లాలో 1500 కు సభ్యత్వం చేస్తాం…భారతీయ మజ్దూర్ సంఘ్ జిల్లా అధ్యక్షులు ఆకుల సతీష్…

బెంగాల్ వరి నాట్లతో ఎకరానికి మూడువేలు ఆదా – వ్యవసాయ శాఖ అధికారి కే తిరుపతిరావు

మన న్యూస్ పాచిపెంట, ఆగస్టు 6:- పార్వతిపురం మన్యం జిల్లాపాచిపెంట మండలంలో సాంప్రదాయ వరి నాట్లు కంటే వరుసలలో కుదురుకి ఒకటి లేదా రెండు మొనలు చివరలు తుంచి నాటుకుంటే ఖర్చు తగ్గడమే కాకుండా దిగుబడి కూడా పెరుగుతుందని చీడపీడల ఉధృతి…

గూడూరు ను జిల్లా చేయాలి లేదా నెల్లూరు జిల్లాలో కలపాలి.

గూడూరు, మన న్యూస్ :- తిరుపతి జిల్లా గూడూరు, గూడూరును జిల్లాగా చేయాలని క్రీడాకారులు, వాకర్స్ ర్యాలీగా ప్రదర్శన చేయడం జరిగింది. ఈ సందర్భంగా జెవివి అధ్యక్షుడు .రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎలక్షన్ లో బాగంగా ప్రచారానికి వచ్చినప్పుడు…

దేవాదాయ భూమిలో ఆక్రమణల తొలగింపు

గూడూరు, మన న్యూస్ :- గూడూరు రెండో పట్టణ పరిధిలోని పోలయ్య గుంట వద్ద కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానం కు చెందిన భూమిలో కొంతమంది ఆక్రమించుకొని నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు నేడు దేవాదాయ శాఖ అధికారులు అక్రమ నిర్మాణాల తొలగింపును…

వర్కింగ్ జర్నలిస్టులకు కొత్త అక్రిడేషన్లు మంజూరు చేయాలి – ఏపీయూడబ్ల్యూజే సభ్యుల డిమాండ్

మన న్యూస్ సాలూరు జూలై 5 :- వర్కింగ్ జర్నలిస్టులకు కొత్త అక్రిడేషన్లు వెంటనే మంజూరు చెయ్యాలని ఏపీయూడబ్ల్యూజే సభ్యులు డిప్యూటీ తాసిల్దార్ బలివాడ రాజశేఖర్ కు మంగళవారం వినతి పత్రాన్ని అందజేశారు. విలేకరులు ఇచ్చిన వినతి పత్రంలో పొందుపరిచిన ముఖ్య…

బిడ్డ పుట్టిన గంటలోపు తాగే తల్లిపాలు టీకా లాంటిది-ఐసిడిఎస్ సిడిపిఓ మెహబూబి

గూడూరు, మన న్యూస్ :- బిడ్డ పుట్టిన గంటలోపు తాగే తల్లిపాలు బిడ్డకు టీకా లాంటిదని ఐసిడిఎస్ సిడిపిఓ మెహబూబీ పేర్కొన్నారు. తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా మంగళవారం చెన్నూరు సెక్టార్ చెన్నూరు పార్టీ మిట్ట అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాన్ని నిర్వహించారు.…

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి – ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నల్లి గోవిందరావు డిమాండ్

మన న్యూస్ పాచిపెంట, ఆగస్టు 5 :- జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని పాచిపెంట మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నల్లి గోవిందరావు డిమాండ్ చేశారు. మంగళవారం నాడు స్థానిక తహసీల్దార్ డి రవికి డిమాండ్లతో కూడుకున్న వినతి పత్రాన్ని మిగతా సభ్యులతో…

You Missed Mana News updates

ఆర్థిక సాయం అందజేసిన జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ మెంబర్ బోగినేని కాశీరావు….///
బీసీలకిచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు పరచాలి:రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్
కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…
నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…
కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///
నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//