ఘనంగా “ది సస్పెక్ట్” మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్, ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్

Mana News :- రుషి కిరణ్, శ్వేత, రూప, శివ యాదవ్, రజిత, ఏ కె న్ ప్రసాద్, మృణాల్ కీలక పాత్రల్లో నటించిన సినిమా ది సస్పెక్ట్. ఈ చిత్రాన్ని టెంపుల్ టౌన్ టాకీస్ సమర్పణలో ప్రొడ్యూసర్ కిరణ్ కుమార్…

త్వరలో నియోజకవర్గాల పునర్విభజనపై అఖిలపక్ష సమావేశం : తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Mana News, హైదరాబాద్: నియోజకవర్గాల పునర్విభజనపై త్వరలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి..రాజకీయ పార్టీలకు బహిరంగ లేఖ రాశారు. క్యాబినెట్లో తీసుకున్న…

జీడి నెల్లూరుఎమ్మెల్యే వీఎం థామస్ పై దుష్ప్రచారాలు చేస్తే సహించము

Mana News :- గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వీఎం థామస్ పై నియోజకవర్గంలోని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని జీడీ నెల్లూరు నియోజకవర్గ బీజేపీ ఇన్ ఛార్జ్ రాజేందర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా బుధవారం పెనుమూరులో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ…

పచ్ఛికాపల్లం ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ఇన్ ఛార్జ్ వైద్యాధికారిగా హేమశ్రీ 

Mana News,వెదురుకుప్పం :- జీడి నెల్లూరు నియోజకవర్గం, వెదురుకుప్పం మండలం , పచ్ఛికాపల్లం ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ఇన్ ఛార్జ్ వైద్యాధికారిగా హేమశ్రీ బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారికి సేవలు అందిస్తానని…

ముంబయి నటికి వేధింపుల కేసులో ముగ్గురు ఐపీఎస్‌ల సస్పెన్షన్‌ పొడిగింపు

Mana News , అమరావతి: ఏపీలో ముగ్గురు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులపై సస్పెన్షన్‌ను ప్రభుత్వం మరో ఆరు నెలలు పొడిగించింది. ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు (PSR Anjaneyulu), విజయవాడ మాజీ సీపీ కాంతిరాణా తాతా (Kanti Rana), ఐపీఎస్‌…

అభినవ్ చిత్ర పోస్టర్ మరియు చిత్ర ట్రైలర్ ఆవిష్కరించిన మంత్రి కొండా సురేఖ.

Mana News:- శ్రీ లక్ష్మి ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్ మరియు సంతోష్ ఫిల్మ్ నిర్మిస్తున్న బాలలచిత్రం “అభినవ్” చేజ్డ్ పద్మ వ్యూహ. ఈ చిత్ర పోస్టర్ మరియు చిత్ర ట్రైలర్ ను తెలంగాణా రాష్ట్ర మంత్రి కొండా సురేఖ ఆవిష్కరించారు. ఈ…

విజయవాడ నుంచి టూర్ ప్యాకేజీ- ఒకే ట్రిప్‌లో సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర

Mana News :- భక్తుల కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ మరో ప్యాకేజీని ప్రకటించింది. గతంలో సికింద్రాబాద్ నుంచి పలు ప్యాకేజీ టూర్లను ప్రవేశపెట్టిన ఐఆర్‌సీటీసీ.. ఇప్పుడు తాజాగా విజయవాడ నుంచి దీన్ని అందుబాటులోకి తీసుకుని వచ్చింది.…

యువత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయండి – కృపా లక్ష్మి

మన న్యూస్ :- ఈనెల 12వ తేదీన చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే యువత పోరు/ ఫీజు పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గంగాధర నెల్లూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ కృపా లక్ష్మి కోరారు. ఈ సందర్భంగా సోమవారం…

అక్రమ గంజాయి సరఫరా నిందితుడు అరెస్టు -8 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న వన్ టౌన్ సిఐ జయరామయ్య

Mana News :- అక్రమంగా గంజాయి సరఫరా చేస్తున్న మిట్టూరుకు చెందిన మనీ అలియాస్ మణిగండన్ అనే నిందితున్ని అరెస్టు చేసి అతని వద్ద నుంచిరూ.3 లక్షలు విలువచేసే 8 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు వన్ టౌన్ సిఐ జయరామయ్య…

మేము అనాగరికులమా?.. ధర్మేంద్ర ప్రధాన్‌పై కనిమొళి ప్రివిలిజ్ నోటీసు

Mana News , న్యూఢిల్లీ: జాతీయ విద్యా విధానం (NEP)పై కేంద్రానికి, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య తలెత్తిన వివాదం ముదురుతోంది. ఎన్‌ఈపీపై కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ లోక్‌సభలో సోమవారంనాడు చేసిన వ్యాఖ్యలపై డీఎంకే ఎంపీ కనిమొళి ఆగ్రహం…

You Missed Mana News updates

ఆర్థిక సాయం అందజేసిన జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ మెంబర్ బోగినేని కాశీరావు….///
బీసీలకిచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు పరచాలి:రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్
కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…
నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…
కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///
నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//