రైతు సేవా కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. రైతు సేవ అధికారి ఎం నాగరాజు

మన న్యూస్; వైయస్సార్ కడప: సిద్ధవటం: ఏప్రిల్ 8 బద్వేల్ వ్యవసాయ డివిజన్ పరిధిలోని సిద్ధవటం మండలం బొగ్గిడివారిపల్లె మరియు ఉప్పర పల్లి రైతు సేవా కేంద్రం లను ఆకస్మికంగా మంగళవారం తనిఖీ చేయడం జరిగింది.పలు రకాల రిజిస్టరు లను పరిశీలించడం…

వరికుంటపాడు ఉపాధి హామీలో అవకతవకలు….! కూలీల దగ్గర నుంచి నిలువెత్తు దోపిడీ చేస్తున్న…!ఉపాధి హామీ సిబ్బంది….?

వరికుంటపాడు, మన న్యూస్ : మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పేదలకు కడుపు నింపటానికి ఎంతో ఉన్నతమైన ఆశయంతో మొదలుపెట్టిన కేంద్ర ప్రభుత్వం , ఆ దిశగా తక్షణ చర్యలు చేపట్టడంలో రాష్ట్రాలు విఫలమవుతున్నాయి. ఉదయగిరి నియోజకవర్గం లోని…

గొర్రెల పెంపకమే జీవనాధారంగా బతుకుతున్న కాపరులకు ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలి

మన న్యూస్ సాలూరు ఏప్రిల్ 8:=పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు మండలంలో మర్రి పిల్లి, మామిడిపల్లి, లో గొర్రెలకు మేకల పెంపకం దారులు సంఘం నాయకులు. కోరాడ కాశయ్య. ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు చెరువుగట్లు జీవాలను మేపుకోవడానికి అనుమతి కల్పించాలని అడవుల్లో…

Jagamerigina Satyam to be released in theaters on April 18, Akash Jagannadh best wishes to the film unit!!!

Mana News :- Jagamerigina Satyam is a film produced by Amrutha Satyanarayana Creations Production No. 1. This film is directed by Tirupati Pale. Starring Avinash Varma, Adhya Reddy, and Neelima…

జగమెరిగిన సత్యం ఏప్రిల్ 18న థియేటర్స్ లో విడుదల, చిత్ర యూనిట్ కు ఆకాష్ జగన్నాధ్ బెస్ట్ విషెస్ !!!

Mana News :- అమృత సత్యనారాయణ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 గా తెరకెక్కిన చిత్రం జగమెరిగిన సత్యం. అచ్చ విజయ భాస్కర్ నిర్మించిన ఈ చిత్రానికి తిరుపతి పాలే దర్శకత్వం వహించారు. అవినాష్ వర్మ ఆద్య రెడ్డి, నీలిమ హీరో…

సాలూరు మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గాన్ని ప్రభుత్వం నియమించింది

మన న్యూస్ సాలూరు ఏప్రిల్8:- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గ అభివృద్ధి దిశగా మరో ముందడుగు పడింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విజన్‌ను అమలు పరచే భాగంగా, సాలూరు మార్కెటింగ్ కమిటీకి నూతన పాలకవర్గాన్ని ప్రభుత్వం నియమించింది. ఇందులో…

ఆశ వర్కర్లు కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు కదలిరండి -సదస్సును విజయవంతం చేయండి

మన న్యూస్ పాచిపెంట ఏప్రిల్ 8:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో జాతీయ ఆరోగ్య మిషన్ ఏర్పడి 20 సంవత్సరాలు అయిన సందర్భంగా ఆశా వర్కర్లు సిహెచ్ డబ్ల్యూ సాధించిన విజయాలు ఎదుర్కొంటున్న సవాళ్లు పైన జిల్లా సదస్సు జరుగుతుందని…

 క్యాచ్ వదిలేస్తే అంతే సంగతులు.. కోహ్లీ స్టైల్లో వార్నింగ్!

Mana News :- ఐపీఎల్ 2025లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన 20వ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అద్భుతమైన అర్ధశతకం సాధించాడు. ఈ ఆటగాడు 42 బంతుల్లో 67 పరుగులు చేశాడు. అయితే బ్యాటింగ్‌తో పాటు విరాట్ కోహ్లీ మరో కోణంలో…

ప్రజా వేదిక కు అధికారులు డుమ్మా

ఉదయగిరి న్యూస్ : మండల కేంద్రమైన ఉదయగిరి లో నిర్వహించిన ప్రజా వేదిక కార్యక్రమానికి అధికారుల డుమ్మా నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా ఉదయగిరి అధికారులు ప్రవర్తిస్తున్న తీరు అర్జులు చేత పట్టుకొని పడిగాపులు కాస్తున్న ప్రజలకు తీవ్ర ఇబ్బందికరంగా మారింది. స్థానిక…

సాలూరు నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ సంఘం కొత్త సభ్యుల ప్రమాణస్వీకారం

మన న్యూస్ సాలూరు ఏప్రిల్6: పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యుల ప్రమాణ స్వీకారం లో ముఖ్య అతిథులుగా మంత్రి సంధ్యారాణి మరియు టిడిపి రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ ఆర్పీ బంజ్ దేవ్, డాక్టర్ వాడాడ గణేశ్వరరావు…

You Missed Mana News updates

ఒకే రోజు క‌లెక్ట‌ర్లుగా భార్యాభ‌ర్త‌లు…!!!!
వింజమూరు పట్టణంలో మాసిలమణి చిన్నపిల్లల ప్రైవేట్ హాస్పిటల్‌కి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సందర్శన..!
బాధ్యతలు స్వీకరించిన ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు
పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌గా నక్కల ప్రభాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ: వెంగంపల్లెలో సంబరాలు – కుటుంబ సభ్యులు, గ్రామస్తుల హర్షం
ముద్రగడ ను కలిసిన జ్యోతుల చంటిబాబు.
కొత్తిం బాలకృష్ణను పరామర్శించిన ముద్రగడ గిరి బాబు..