మెగా కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన

గూడూరు, మన న్యూస్ :- పెళ్లకూరు చాగణం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని తిరుపతి శ్రీ వెంకటేశ్వర అరవింద్ నేత్రలయ వారి పర్యవేక్షణలో రాపూరులోని షాదీ మంజలీ ఆవరణలో…

ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పించిన ఉప్పల కుటుంబ సభ్యులు

ఎల్ బి నగర్. మన న్యూస్ :- ఎల్ బి నగర్ నియోజకవర్గం లోని హయత్ నగర్ లోని సాయి శ్రీనివాస బాటిల్స్ కంపెనీలో రేణుక ఎల్లమ్మ తల్లి కి కుటుంబ సభ్యులతో కలిసి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్న టి…

ఘనంగా ఏఐఎస్ఎఫ్ 90వ వార్షికోత్సవం

ఎల్ బి నగర్. మన న్యూస్ :- హిమాయత్‌నగర్: అఖిల భారత విద్యార్థి సమైక్య (ఏఐఎస్ఎఫ్) 90వ వార్షికోత్సవ వేడుకలు హిమాయత్‌నగర్‌లోని సత్యనారాయణ రెడ్డి భవన్ ఎదుట మంగళవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఏఐఎస్ఎఫ్ మాజీ జాతీయ అధ్యక్షులు సయ్యద్ వల్లీలా…

సైబర్ నేరాలు, బాల్య వివాహాలపై అవగాహన

వజ్రకరూరు, మన న్యూస్: అనంతపురం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, వజ్రకరూరు పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం పాఠశాలల్లో సైబర్ నేరాలు, బాల్య వివాహాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ‘సురక్ష’ LED డిస్‌ప్లే బొలేరో వాహనం ద్వారా పాఠశాలలకు చేరుకున్న…

ఉప్పల్ ప్రధాన రహదారి నీ పరిశీలించిన ఉప్పల్ ఎమ్మెల్యే

ఉప్పల్. మన న్యూస్ :- వర్షంతో ఉప్పల్ ప్రధాన రహదారి గుంతలు పడి అతలాకుతలం కావడంతోట్రాఫిక్ సమస్యగా మారిందని తెలుసుకొని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి రోడ్డు నీ పరిశీలించారు.గుంతలను పుడ్చి వేయాలని అధికారులకు సూచించారు . అధికారులు వెంటనే చేస్తామని…

ఆదివారం రాత్రి నుంచి కురిసిన వర్షానికి మరోసారి భారీ వర్షం కురవడంతో ఎక్కడి వాళ్ళు అక్కడే నిలిపోయారు.

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి ఆగస్టు 11 :- జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం చుట్టూ వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మానవపాడు రైల్వే బ్రిడ్జి మళ్ళీ నీటిలో నిండుతున్నయి.ప్రభుత్వం ఆసుపత్రి ఆవరణలో వర్షపు నీరు నిలుచుని ఉండడంతో ఆసుపత్రికి…

నూతన వధూవరులను ఆశీర్వదించిన యోగ గురువులు

చంపాపేట్. మన న్యూస్ :- యోగ సాధకురాలు ఇందిరా గుండాల నరేందర్ ల కూతురు వివాహానికి గౌట్ ప్రెస్ కాలనీ యోగ సెంటర్ చీఫ్ ఎల్ మాధవరెడ్డి, సెంటర్ ఇంచార్జ్ కాయితి లక్ష్మారెడ్డిలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ మేరకు…

ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కరించాలి…నేడు రేపు డిపోల వద్ద ఎన్ఎంయూ ఆధ్వర్యంలో ధర్నా…

మన న్యూస్,తిరుపతి :– ప్రజా రవాణా శాఖలో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు నేడు జిల్లా వ్యాప్తంగా అన్ని డిపోల ఎదుట కార్మికులు ధర్నాలు నిర్వహించినట్లు నేషనల్ మజ్దూర్ యూనియన్…

ఆటో డ్రైవర్లను నిర్లక్ష్యం చేస్తే పోరాటం తప్పదు

మన న్యూస్ సాలూరు ఆగస్టు11:- ఆటో క్యాబ్ డ్రైవర్ల సంఘం ఆధ్వర్యంలో తాసిల్దార్ కి వినతి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్లను నిర్లక్ష్యానికి గురిచేసి వీధిన పడేస్తే డ్రైవర్లు చేసే పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆటో…

ఏటీఎం లో పట్టుబడిన దొంగ

మన న్యూస్ పాచిపెంట, ఆగస్టు 10:- పార్వతిపురం మన్యం జిల్లాపాచిపెంట లో ఏటీఎంలో దొంగతనం చేస్తుండగా పట్టుబడిన దొంగను పోలీసులు అదుపులోకి తీసుకొని వివరాలు గోప్యంగా ఉంచారు. పాచిపెంట ఎస్సై కే వెంకట సురేష్ కధనం మేరకు మండల కేంద్రమైన పాచిపెంట…

You Missed Mana News updates

ఆర్థిక సాయం అందజేసిన జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ మెంబర్ బోగినేని కాశీరావు….///
బీసీలకిచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు పరచాలి:రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్
కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…
నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…
కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///
నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//