అన్న దాతకే అన్న సదుపాయం అంటూ 142 వారం కూడా కొనసాగుతున్న డొక్కా సీతమ్మ అన్న సదుపాయ కేంద్రం– సాయి ప్రియ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతుల శ్రీనివాస్

గొల్లప్రోలు ఏప్రిల్ 19 మన న్యూస్ : అన్నదాత కే అన్న సదుపాయం అంటూ 142 వారం కూడా కొనసాగుతున్న డొక్కా సీతమ్మ అన్న సదుపాయ కేంద్రమని సాయి ప్రియ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతుల గంగాభవాని శ్రీనివాస్ పేర్కొన్నారు.142…

ఇంటర్ పబ్లిక్ ఫలితాల్లో మెరిసిన ప్రభుత్వ కాలేజీ విద్యార్థులు – సింగరాయకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు సన్మానం

మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండలోని ఎ.ఆర్.సి జి.వి.ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మార్చిలో నిర్వహించిన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి ఎం. సౌజన్య అధ్యక్షతన సన్మానించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ గారు మాట్లాడుతూ,…

నెల్లూరు మాగుంట లేఔట్ లో గల ఓవెల్ జూనియర్ కళాశాల విద్యార్థులు జాతీయ స్థాయి అత్యున్నత పోటీపరీక్షలైన జెఇఇ మెయిన్స్(2025 )పరీక్షలలో అసాధారణ ఫలితాలు

Mana News, Nellore :- నెల్లూరు మాగుంట లేఔట్ లో గల ఓవెల్ జూనియర్ కళాశాల విద్యార్థులు జాతీయ స్థాయి అత్యున్నత పోటీపరీక్షలైన జెఇఇ మెయిన్స్(2025 )పరీక్షలలో అసాధారణ ఫలితాలను సాధించారు.ఈ సందర్భంగా శనివారం ఓవెల్ విద్యాసంస్థల చైర్మన్ మరియు ఓవెల్…

గూడూరులో స్వచ్ఛ- ఆంధ్ర స్వర్ణాంధ్ర భాగంగా ఈ వ్యర్ధాలపై అవగాహన కార్యక్రమం

మన న్యూస్,గూడూరు, ఏప్రిల్ 19:– గూడూరులో స్వచ్ఛ ఆంధ్ర -స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ వ్యర్ధాలపై ఏర్పాటుచేసిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర రావు మరియు గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్. ఈ సందర్భంగా…

కోవూరులో ఘనంగా నెల్లూరు ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు

మన న్యూస్, కోవూరు,ఏప్రిల్ 19:- నెల్లూరు జిల్లా ప్రజలకువేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేస్తున్న సేవలు ఎనలేనివి.స్వంత నిధులతో పాటు,ప్రభుత్వం నుండి పెద్ద ఎత్తున నిధులు తెచ్చి జిల్లాను అభివృద్ధి చేస్తున్నారు.దాదాపు 80 వేల కోట్లు విలువ చేసే బీపీసిల్ ప్రాజక్టు ను…

సేవా కార్యక్రమాలకు మారుపేరువేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి – నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

మన న్యూస్,నెల్లూరు, రూరల్, ఏప్రిల్ 19 :- నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో శనివారం ఉదయం ఘనంగా నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు, పేద మహిళలకు చీరలు పంపిణీ చేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి…

వక్ఫ్ ఆస్తుల పవిత్రతను కాపాడాలని కరకగూడెంలో ముస్లింల శాంతియుత నిరసన..భారీ ర్యాలీ

పినపాక, మన న్యూస్ :- కరకగూడెం: వక్ఫ్ బోర్డులోని ప్రతిపాదిత సవరణలపై ముస్లిం సమాజం నుంచి రోజు రోజుకు ఆందోళన కార్యక్రమాలు పెరుగుతున్నాయి.ఈ క్రమంలో వక్ఫ్ బోర్డులో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిపాదించిన కొన్ని సవరణలను వ్యతిరేకిస్తూ శనివారం కరకగూడెం జామా…

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన మంత్రి , ఎంపీ ఎమ్మెల్యే

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి ఏప్రిల్ 19 :- జోగులాంబ గద్వాల జిల్లా నియోజకవర్గం లో ధరూర్ మండలం కేంద్రంలో తెలంగాణ భూ భారతి చట్టం పై అవగాహన సదస్సు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర గృహ నిర్మాణం రెవెన్యూ శాఖ మంత్రివర్యులు…

APPCB AWARENESS SESSION ON E-WASTE

Tirupathi, Mana News, 19.04.2025: As per the Andhra Pradesh Government’s directive, the third Saturday of every month is observed as Swachh Andhra Day under the Swarna Andhra program; the theme…

ఆంధ్రప్రదేశ్ పీసీబీ ఆధ్వర్యంలో ఈ-వెస్ట్ పై స్వచ్ఛ ఆంధ్ర అవగాహన సదస్సు

తిరుపతి,Mana News, 19.04.2025 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్ఘాటించిన స్వర్ణ ఆంధ్ర పథకం కింద ప్రతి నెల మూడవ శనివారం “స్వచ్ ఆంధ్ర డే”గా పాటించబడుతోంది. 2025 ఏప్రిల్ 19న నిర్వహించనున్న స్వచ్ ఆంధ్ర డే థీమ్ – “ఈ-వ్యర్థాల నిర్వహణపై…

You Missed Mana News updates

ఏపీలో డ్వాక్రా మహిళలకు ఒక్కొక్కరికి రూ.లక్ష రుణం…///
పని ప్రారంభించిన నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా…
యుటిఎఫ్ రణభేరి ప్రచార యాత్రను విజయవంతం చేయాలి,, యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చలపతి శర్మ పిలుపు….
దేవి నవరాత్రి పందిరిరాట కార్యక్రమం.పాల్గొన్న బీజేపీ నాయకులు ఉమ్మడి వెంకట్రావు
ఒకే రోజు క‌లెక్ట‌ర్లుగా భార్యాభ‌ర్త‌లు…!!!!
వింజమూరు పట్టణంలో మాసిలమణి చిన్నపిల్లల ప్రైవేట్ హాస్పిటల్‌కి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సందర్శన..!