ఓం శాంతి ఆధ్వర్యంలో ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ల పంపిణీ
మన న్యూస్, నారాయణ పేట:– రాజయోగిని బ్రహ్మా కుమారి డాక్టర్ దాది రతన్మోహిని (101 సంవత్సరాలు) తాజాగా దేహత్యాగం చేసిన సందర్భంగా ఓం శాంతి సంతోషి ఆధ్వర్యంలో మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ…
జాబ్ మేళా పోస్టర్ ఆవిష్కరణ
మాన న్యూస్, నారాయణ పేట:– జిల్లాలో ఉన్న నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు భీష్మరాజ్ ఫౌండేషన్ ఎనలేని కృషి చేస్తుందని భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కే.రాజ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,భీష్మరాజ్…
మత్తు పదార్థాల నిర్మూలన ఖై పోలీస్ జాగిలంతో ఆకస్మిక తనిఖీలు.
మాన న్యూస్, నారాయణ పేట: సోమవారం రోజు కోస్గి పోలీస్ స్టేషన్ పరిధిలో నార్కోటిక్స్ స్నైపర్ పోలీసు జాగిలంతో పలు ప్రదేశాలలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించడం జరిగిందని డిఎస్పీ నల్లపు లింగయ్య తెలిపారు. గంజాయి మత్తు పదార్థాల నిర్మూలన గురించి, అక్రమ…
ఉచిత కంటి వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోండి.
మన న్యూస్, నారాయణ పేట: ఉచిత కంటి వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని మక్తల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కట్ట సురేష్ కుమార్ గుప్తా తెలిపారు. మక్తల్ మండల పరిధిలోని కార్ని గ్రామంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య…
మిర్చి రైతులను పరామర్శించిన ఎమ్మెల్యేప్రభుత్వం ఆదుకోవాలన్న ఎమ్మెల్యే విజయుడు
గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి ఏప్రిల్ 21 :- జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలకేంద్రంలోని ఆరుగాలం కష్టపడి పండించిన మిరప పంటను రైతులు కల్లాలలో ఆరబెట్టారు. ఆదివారం రాత్రి కురిసిన అకాల వర్షానికి కల్లాలలో ఆరబెట్టిన మిరప పంట తడిసి…
కావలి వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు దామిశెట్టి శ్రీనివాసులు నాయుడు పార్థివదేహానికి నివాళులర్పించిన……….ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి
మన న్యూస్, కావాలి, ఏప్రిల్ 21:– కావలిలో తన మిత్రుడు దామిశెట్టి సుదీర్ నాయుడు తండ్రి అయిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దామిశెట్టి శ్రీనివాసులు నాయుడు మరణించడంతో వారి పార్థివ దేహానికి కావలి మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్…
సర్వాంగ సుందరంగా పొదలకూరు రోడ్డు మెయిన్ రోడ్డు……. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
మన న్యూస్, నెల్లూరు రూరల్,ఏప్రిల్ 21: 3 నెలలు లో పొదలకూరు రోడ్డు మెయిన్ రోడ్డు పనులు పూర్తి.*పొదలకూరు రోడ్డు మెయిన్ రోడ్డు సి. సి డ్రైన్ లకు 90 లక్షల నిధులు విడుదల. నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని 32…
సెర్ప్లో సాధారణ బదిలీలకు రంగం సిద్ధం
Mana News :- హైదరాబాద్: పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)లో సాధారణ బదిలీలకు రంగం సిద్ధమైంది. మంత్రి సీతక్క ఆదేశాలతో సెర్ప్లో వందశాతం బదిలీలకు అనుమతిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ప్రస్తుతం సెర్ప్లో 3,974 మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ…
ప్రియమైన గురువు సిద్ధయ్య గారు రిటైర్ అయ్యారు – ఒక శ్రేష్ఠ గురుకి వీడ్కోలు
వెదురుకుప్పం, మన న్యూస్ :– ఈ రోజు సోమవారం పచ్చికాపలం హై స్కూల్/కాలేజ్ లో ఒక భావోద్వేగమైన ఘట్టం జరిగింది. గత 35 ఏళ్లుగా విద్యారంగానికి అంకితమైన ప్రియమైన ఉపాధ్యాయుడు సిద్ధయ్య గారు రిటైర్మెంట్ తీసుకున్నారు. సిద్ధయ్య గారు, తమ సేవా…
చైనాకు చెక్: ఆ దేశానికి BrahMos క్షిపణులను ఎగుమతి చేసిన భారత్..!
Mana News ;- BrahMos Missile:రక్షణ ఎగుమతుల రంగంలో భారత్ మరో ముఖ్యమైన మైలురాయిని చేరుకుంది.మన అమ్ములపొదిలోని అత్యంత పవర్ఫుల్ వెపన్,సూపర్ సోనిక్ బ్రహ్మోస్ క్షిపణులకు సంబంధించిన రెండవ బ్యాటరీ ఫిలిప్పీన్స్కు దిగుమతి చేసింది. ఏప్రిల్ 2024లో భారత వాయుసేన విమానం…