విద్యార్థినికి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అభినందనలు
మన న్యూస్,నెల్లూరు, ఏప్రిల్ 24 :– ఉన్నత చదువులు చదివిస్తామని వెల్లడి. 100 శాతం ఉత్తీర్ణత సాధించడం సంతోషంగా ఉంది. విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నడుస్తున్న కనుపర్తిపాడులోని విపిఆర్ విద్య పాఠశాలలో పదో తరగతి ఫలితాల్లో 587 మార్కులు…
పాడి రైతులకు మేలు చేయండి……….. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
మన న్యూస్, కోవూరు,ఏప్రిల్ 24:– పశుసంవర్థక శాఖ ఏడీలతో ఎమ్మెల్యే ప్రశాంతమ్మ సమీక్షకోవూరు నియోజకవర్గంలో పాడి రైతులకు మేలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. గురువారం నెల్లూరులోని విపిఆర్ నివాసంలో పశుసంవర్థక శాఖ ఏడీలు, పశువైద్యశాల…
తెలుగుదేశం నాయకుడు సోమవరపు సుబ్బారెడ్డి మృతితో ఒక ఆత్మియుని కోల్పోయాను-చేజర్ల వెంకటేశ్వర్ రెడ్డి
మన న్యూస్,కోవూరు, ఏప్రిల్ 24:– తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు,దుగ్గిశెట్టి కోటయ్య సత్రం మాజీ చైర్మన్ సోమవరపు సుబ్బారెడ్డి అనారోగ్య కారణంగా గురువారం కోవూరు కోనేటి కయ్యలలోని వారి నివాసంలో శివక్యం చెందారు.సోమవరపు సుబ్బారెడ్డి తన ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా తెలుగుదేశం…
మద్యం పాలసీ విధానాలపై జగన్ మోహన్ రెడ్డి గారు తీసుకు వచ్చిన విప్లవత్మాక మార్పులపై…… చంద్రబాబు నాయుడు చేస్తున్న అబద్ధపు ప్రచారాల మీద ధ్వజమెత్తిన…..ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి
మన న్యూస్,నెల్లూరు,ఏప్రిల్ 24:– నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ ఇంచార్జ్ & ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ…………….మద్యం మాఫియా కి వ్యతిరేకంగా వైయస్ జగన్మోహన్ రెడ్డి…
కాశ్మీర్లో ఉగ్రవాదులు చేతిలో ప్రాణాలు కోల్పోయిన కావలి వాసి సోమిశెట్టి మధుసూదన్ భౌతికాయానికి శ్రద్ధాంజలి కట్టించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు రాష్ట్ర మంత్రులు
మన న్యూస్, కావలి,ఏప్రిల్ 24 :– కాశ్మీర్ లో ఉగ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన కావలి వాసి సోమిశెట్టి మధుసూదన్ భౌతికకాయానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్,మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, సత్యకుమార్ యాదవ్, కావలి ఎమ్మెల్యే దగు మాటి వెంకట…
డాక్టర్ గవరసాన సేవలు చిరస్మరణీయంబ్యాంక్ ఆఫ్ ఇండియా రిటైర్డ్ జోనల్ మేనేజర్ శేషగిరిరావు
గొల్లప్రోలు ఏప్రిల్ 24 మన న్యూస్ :– ప్రవాస భారతీయులు, ప్రముఖ క్యాన్సర్ పరిశోధకులు డాక్టర్ గవరసాన సత్యనారాయణ విద్య, వైద్య రంగాలకు చేసిన సేవలు చిరస్మరణీయమని బ్యాంక్ ఆఫ్ ఇండియా రిటైర్డ్ జోనల్ మేనేజర్ రెడ్ల శేషగిరిరావు పేర్కొన్నారు. గొల్లప్రోలు…
ఇంటర్ జిల్లా మొదటి ర్యాంకు విద్యార్థినికి సన్మానం
గొల్లప్రోలు ఏప్రిల్ 24 మన న్యూస్ ;– ఇంటర్మీడియట్ ఫలితాలలో కాకినాడ జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొదటి ర్యాంకు సాధించిన విద్యార్థినిని డాక్టర్ మలిరెడ్డి వెంకట్రాజు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ చైర్మన్ రెడ్ల శేషగిరిరావు ఘనంగా సన్మానించారు. గొల్లప్రోలు…
పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం నశించాలి-బిసి విభాగం,తెలుగుదేశం పార్టీ
Mana News, శ్రీకాళహస్తి.:-ప్రపంచానికి పెను ప్రమాదకరంగా మారిన వేర్పాటువాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం నశించాలని తెలుగుదేశం పార్టీ బిసి విభాగం నాయకులు ముక్త కంఠంతో డిమాండ్ చేశారు. కాశ్మీర్ లోని పహల్గమ్ లో జరిగిన ఉగ్రదాడిలో ఏపీ వాసులైన…
భారత్తో సిమ్లా సహా అన్ని ద్వైపాక్షిక ఒప్పందాల తాత్కాలిక నిలిపివేత
మన న్యూస్ :- జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ తీసుకున్న కఠిన దౌత్యపరమైన చర్యలకు ప్రతిగా పాకిస్తాన్ కూడా తీవ్రంగా స్పందించింది. సిమ్లా ఒప్పందంతో సహా భారత్తో ఉన్న అన్ని ద్వైపాక్షిక ఒప్పందాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు గురువారం ప్రకటించింది.…
ఉగ్ర దాడిని నిరసిస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు కొవ్వొత్తుల ప్రదర్శన.
మన న్యూస్, నెల్లూరు, ఏప్రిల్ 23 :- వైయస్ జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు నెల్లూరు వి ఆర్ సి సెంటర్ లో జమ్ము కాశ్మీర్లోని పహల్గాం వద్ద పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిని ఖండిస్తూ….. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు…