టిడిపి సీనియర్ నేత ముందలకు మోహన్ రావుకు లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు ..

మన న్యూస్, తిరుపతి, ఏప్రిల్ 27: వివిధ రంగాలలో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడంతో పాటు తెలుగుదేశం పార్టీ చిత్తూరు ఉమ్మడి జిల్లాలో బలోపేతం చేయడంలో మందలపు మోహన్ రావు కీలక పాత్ర వహించారు. చిత్తూరు ఉమ్మడి జిల్లాలో అత్యధిక ఎమ్మెల్యే…

GRCC ఆధ్వర్యంలో అట్టహసంగా ప్రారంభమైన క్రికెట్ “సూపర్ 30 ” మట్టిలో మాణిక్యాల అన్వేషణ.

మన న్యూస్, గూడూరు :- చెన్నూరు వాసి NRI అయినటువంటి జక్కంరెడ్డి శశాంక్ రెడ్డి సహకారంతో, GRCC డైరెక్టర్ రామ్ గోపాల్ పర్యవేక్షణలో గూడూరు రూరల్ గ్రామం చెన్నూరులో క్రికెట్ “సూపర్ 30” టోర్నమెంట్ ఘనంగా ప్రారంభం అయ్యింది. ప్రతిభావంతులైన 15…

ఘనంగా వేదం మొబైల్స్ వార్షికోత్సవం..

మన న్యూస్,తిరుపతి, : తిరుపతి నగరంలోని వేదం మొబైల్స్ 24 వార్షికోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ వార్షికోత్సవ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత జేబీ. శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వేదం మొబైల్స్ అధినేత ఆముదాల ప్రభాకర్…

ఏ బి హెల్పింగ్ హాండ్స్ సేవలు ఎంతో అభినందనీయం.. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్

ఏ బి హెల్పింగ్ హాండ్స్ చలివేంద్రాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ఎస్ఆర్ పురం, మన న్యూస్… ఏ బి హెల్పింగ్ హాండ్స్ సేవలు ఎంతో అభినందినీయమని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ అన్నారు శనివారం ఎస్ఆర్…

దుర్గాడ శివాలయంలో శ్రీ లలితా దేవీ అమ్మవారికి ప్రత్యేక పూజలు

గొల్లప్రోలు ఏప్రిల్ 26 మన న్యూస్ :– గొల్లప్రోలు మండలం, దుర్గాడ గ్రామంలో.. పంచాయతన సమేత శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ రోజున చైత్రమాసం, మాస శివరాత్రి.. శని త్రయోదశి, శనివారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు.శ్రీ లలితా…

కొనసాగుతున్న 143 వారం కూడా డొక్కా సీతమ్మ అన్న సదుపాయ కేంద్రం– సాయి ప్రియ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతుల శ్రీనివాస్

గొల్లప్రోలు ఏప్రిల్ 26 మన న్యూస్ :– 143 వారం కూడా కొనసాగుతున్న డొక్కా సీతమ్మ అన్న సదుపాయ కేంద్రమని సాయి ప్రియ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతుల గంగాభవాని శ్రీనివాస్ పేర్కొన్నారు.143 వారాలు గా దూడల సంతకు వస్తున్న…

మే డే స్ఫూర్తితో కార్మిక చట్టాలు కాపాడుకోవాలి,

మన న్యూస్ ఏప్రిల్ 26:=పార్వతిపురం మన్యం జిల్లాపాచిపెంట మండలంలో గోగాడివలస మే డే స్ఫూర్తితో కార్మిక చట్టాలను కాపాడుకోవాలి శ్రామిక మహిళ నాయకురాలు సిఐటియు నాయకులు కే పార్వతీదేవి కోరాడ ఈశ్వరరావు ఆధ్వర్యంలో కరపత్రం విడుదల చేయడం జరిగింది ఈ సందర్భంగా…

నవ ధాన్యాల సాగుతో రైతులకు సిరులు పంట -అధికారులుతో రైతుల విజయ గాధలు

మన న్యూస్ పాచిపెంట,ఏప్రిల్ 26:- నవధాన్యాల సాగు మూడు నుండి ఐదు సంవత్సరాల పాటు చేపట్టడం ద్వారా ఎలాంటి ఎరువులు వాడకుండానే రసాయన ఎరువులు సగానికి తగ్గించి అధిక దిగుబడులు పొందవచ్చని పాచిపెంట మండల రైతులు రేయి వెంకట్రావు,లండ నారాయణరావు తెలిపారు.శనివారం…

నెల్లూరు రూరల్ 26 డివిజన్ల ముఖ్య తెలుగుదేశం పార్టీ నేతలతో 303 అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

మన న్యూస్ నెల్లూరు రూరల్,ఏప్రిల్ 26 :– నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో శనివారం సాయంత్రం ఐదు గంటలకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్న 303 అభివృద్ధి పనుల పురోగతిపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టిడిపి…

ఎస్ డి హెచ్ ఆర్ లో చదువుతున్న 215 మంది విద్యార్థులకు భారీగా ఉద్యోగ అవకాశాలు

మన న్యూస్,తిరుపతి :– తిరుపతి న్యూ బాలాజీ కాలనీలోని శ్రీదేవపట్ల హరినాథ్ రెడ్డి డిగ్రీ అండ్ పీజీ కళాశాల ( ఎస్ డి హెచ్ ఆర్) 215 మంది విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు విద్యాసంస్థల చైర్మన్ డివిఎస్ చక్రవర్తి రెడ్డి…