దివ్యాంగులను నెల్లూరు ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆసరా
మన న్యూస్,నెల్లూరు,ఏప్రిల్ 28: నెల్లూరు జిల్లావ్యాప్తంగా వందలాదిమంది దివ్యాంగులను ఆదుకుంటున్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి.. మరో 6 మంది దివ్యాంగులకు ట్రై సైకిళ్లు అందించి ఆదుకున్నారు. సోమవారం నెల్లూరులోని ఆయన నివాసంలో దివ్యాంగులకు ట్రై సైకిళ్లు అందజేశారు. నడవలేక అవస్థలు పడే…
గ్రామాభివృద్ధే రాష్ట్రాభివృద్ధి……. రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్
మన న్యూస్,కందుకూరు,ఏప్రిల్ 28: :- గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి అన్నారు. గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు. ఉలవపాడు మండలం బద్దిపూడి గ్రామంలో సోమవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి…
కెసిఆర్ ఇక నీ జీవితం ఫామ్ హౌస్కే అంకితం – విమర్శలు గుప్పించిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పినపాక మండల అధ్యక్షులు గోడిశాల రామనాధం
పినపాక, మన న్యూస్ :- వరంగల్ ఎల్కతుర్తిలో కెసిఆర్ నిర్వహించేది రజతోత్సవ సభ కాదని, అది గత తొమ్మిది సంవత్సరాల కాలంలో కెసిఆర్ చేసిన మోసాలను కప్పిపుచ్చుకునే కుతంత్రోత్సవ సభని.. పినపాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోడిశాల రామనాధం ఆరోపించారు.…
ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా గొల్లప్రోలు విలేఖరి డి.నారాయణ మూర్తి అందిస్తున్న ప్రత్యేక కథనం
Mana News :- ప్రపంచంలోని చాలా దేశాల్లో మే 1న బ్యాంకులకు సెలవు ఎందుకో తెలుసా? ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా 160 కి పైగా దేశాలు అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని జరుపుకోవడానికి ఈ రోజున ఏకమవుతున్నాయి. దీనిని సాధారణంగా మే డే అని…
రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ నేత గోరంట్ల శ్రీను మృతి -ఆటో బులోరో డీ…నాలుగు రోజుల క్రితం కుమారుడి వివాహం- పచ్చ తోరణం ఆరకముందే ప్రమాద రూపంలో పెద్దదిక్కును కోల్పోయిన కుటుంబం
పినపాక, మన న్యూస్ :- సోమవారం తెల్లవారు జామున వేములవాడ వెళ్తున్న క్రమంలో తాడ్వాయి అడవిలో రంగాపురం వైపు వొస్తున్న గుర్తుతెలియని బొలెరో వాహనం డీ కొనడం తో గోపాలరావుపేట కు చెందిన కాంగ్రెస్ నేత గోరంట్ల శ్రీను అక్కడికక్కడే మృతి…
ఐజ గురుకుల పాఠశాల కోసం మరోసారి కదలిన ఐజ అఖిలపక్షం
గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి ఏప్రిల్ 28 :- జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండల కేంద్రంలో ఈరోజు ఉదయం ఐజ అఖిలపక్ష కమిటీ తరఫున గత కొన్ని సంవత్సరాల క్రితం గురుకుల విద్యాలయం ఐజ మండల కేంద్రానికి మంజూరి అయింది.…
అకాల వర్షం కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి – మామిడి తోటను, వరి ధాన్యము ,కల్లాలను పరిశీలించిన ఎమ్మెల్యే
గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి ఏప్రిల్ 28 :- నిన్న సాయంకాలం జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గంలో అకాల వర్షం కారణంగా మామిడి తోటలు, వరి వడ్లు, వివిధ గ్రామాలలో మూగ జీవాలు పిడుగుల కు మరణించడం జరిగింది. గద్వాల…
విద్యుత్ సమస్యల పరిష్కారమే ధ్యేయం…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
మన న్యూస్:- కందుకూరు, ఏప్రిల్ 28:–
మహిళ చనిపోతూ ఆరుగురికి ప్రాణదానం..
గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి ఏప్రిల్ 28 :- జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం..బొంకూర్ గ్రామానికి చెందిన నర్స బాయ్ అనే మహిళ..ప్రమాదవశాత్తు క్రిందపడి చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ గురైన మహిళ. అవయవ దానానికి ఒప్పుకున్న కుటుంబ సభ్యులు..…
భూ సంబంధిత వివాదాలకు శాశ్వత పరిష్కారంగా భూ భారతి చట్టం – జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్
గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి ఏప్రిల్ 28 :- జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలంలోని ఒక ఫంక్షన్ హాల్ నందు భూ భారతి చట్టం-2025 అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని రైతులకు చట్టంపై అవగాహన కల్పించారు.…