నాడు పాలకమండలి అధ్యక్షురాలుగా రంగనాయకమ్మ.. నేడు పాలకమండలి అధ్యక్ష బరిలో సౌభాగ్యమ్మ.
– దొరకునా ఇటువంటి సేవ. శ్రీ లక్ష్మీనరసింహస్వామి పాద సేవ. ఉరవకొండ,మన ధ్యాస :-ఆమిద్యాల నుంచి ఐదుగురు.-మోపిడి నుంచి నలుగురు-కౌకుంట్ల నుంచి ఇద్దరు-రాకెట్ల నుంచి ఇద్దరు.-13మంది అగ్రకుల పాలకులు. 01. బీసీ కులస్తుడు. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెన్హోబిలం శ్రీ లక్ష్మీ నరసింహ…
శక్తి పీఠం ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి వినాయకుల వితరణ.
మన ధ్యాస, నారయణ పేట జిల్లా : స్థానిక శక్తి పీఠం శ్రీ సంత్ మఠ మూల మహా సంస్థానంలో ఉచితంగా మట్టి వినాయకుల వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని శక్తి పీఠం వ్యవస్థాపకులు పూజ్యశ్రీ డా,స్వామి శాంతానంద పురోహిత్తెలిపారు. స్వామి…
శక్తి పీఠం ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి వినాయకుల వితరణ.
మన ధ్యాస, నారయణ పేట జిల్లా : స్థానిక శక్తి పీఠం శ్రీ సంత్ మఠ మూల మహా సంస్థానంలో ఉచితంగా మట్టి వినాయకుల వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని శక్తి పీఠం వ్యవస్థాపకులు పూజ్యశ్రీ డా,స్వామి శాంతానంద పురోహిత్తెలిపారు. స్వామి…
పండగలను శాంతియుతంగా నిర్వహించుకోవాలి, మక్తల్ సీ ఐ రామ్ లాల్.
మన ధ్యాస నారయణ పేట జిల్లా : ఎస్పీ యోగేష్ గౌతమ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు గణేష్ నవరాత్రి ఉత్సవాలు, మిలాద్ ఉన్ నబి పండగల సందర్భంగా సిఐ రామ్ లాల్ ఆధ్వర్యంలో మక్తల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో మండల…
షార్ట్ సర్క్యూట్ తో అన్నదమ్ముల గుడిసెలు దగ్ధం, 14 లక్షల ఆస్తి నష్టం.
మన ధ్యాస, నారయణ పేట జిల్లా : ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్ తో గుడిసెలు దగ్ధమైన సంఘటన నారాయణపేట జిల్లా పరిధిలోని మక్తల్ మండల గడ్డంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, గుడిసెల కుర్మన్న తండ్రి…
ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకలు.
మన ధ్యాస, నారయణ పేట జిల్లా : స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలను కళాశాల విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. 2025 26 మొదటి సంవత్సరం విద్యార్థులకు రెండవ, మూడవ సంవత్సరం విద్యార్థులు ఘనంగా ఆహ్వానం పలుకుతూ కళాశాల…
అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్ పట్టివేత, ధన్వాడ ఎస్సై రాజశేఖర్.
మన ధ్యాస, నారయణ పేట జిల్లా : సోమవారం తెల్లవారుజామున అక్రమంగా తరలిస్తున్న టిప్పర్ను పట్టుకొని కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెల్లవారుజామున 5 గంటల సమయంలో కొండాపూర్ గ్రామం ప్రాథమిక…
రూపాయి ఖర్చు లేకుండా,ఇందిరమ్మ ఇండ్లు. మంత్రి వాకిటి శ్రీహరి.
మన ధ్యాస, నారయణ పేట జిల్లా : 175 కోట్లతో 3500 ఇండ్లు మంజూరు. 5 గ్రామాల్లో 78 మంది లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందించిన మంత్రి వాకిటి శ్రీహరి. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఎవరూ రూపాయి ఖర్చు పెట్టనవసరం లేకుండా, సింగిల్…
స్మశాన వాటికకు స్థలం కేటాయించాలని మంత్రికి వినతి.
మన ధ్యాస, నారాయణ పేట జిల్లా : మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని నందిని నగర్, ఎల్బీ కాలనీ, ఆనంపల్లి వీధి, శ్రీరాం నగర్, ఆజాద్ నగర్ కాలనీవాసులు, స్మశాన వాటికకు స్థలం కేటాయించాలని కోరుతూ సోమవారం తెలంగాణ రాష్ట్ర పాడి పశుసంవర్ధక…
మంత్రి స్వామీ గారిని కలసి వినతి పత్రం అందజేసిన జనసేన అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్
మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- కొండేపి నియోజకవర్గం, సింగరాయకొండ మండలం, శానంపూడి గ్రామంకు వెళ్ళే రహదారి అధ్వానంగా మారి రోడ్డు పైన ప్రయాణించ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంపై సింగరాయకొండ మండల జనసేన అధ్యక్షులు ఐనాబత్తిన…