రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం – పెద్దగెడ్డ నీరు విడుదల చేసిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

మన న్యూస్ పాచిపెంట, ఆగస్టు 2:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట, గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం విధ్వంస పాలన చేపట్టి ప్రజలను బ్రష్టు పట్టించిందని కారణంగా రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో…

అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం 2025 – 26 మొదటి విడత ప్రారంభించిన పూతలపట్టు శాసనసభ్యులు డా.కలికిరి మురళీమోహన్

యాదమరి ఆగస్ట్ 02 మన న్యూస్ :- పూతలపట్టు నియోజకవర్గం, యాదమరి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద శనివారం నిర్వహించిన “అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం” 2025 – 26 మొదటి విడత నిధుల విడుదల ప్రారంభోత్సవం…

గిరిజన చిన్నారుల విద్యాభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ అవసరం: న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు

*మన న్యూస్ సింగరాయకొండ:-*పాత సింగరాయకొండ పంచాయతీ పరిధిలోని తాతయ్య కాలనీ గిరిజన ప్రాథమిక పాఠశాలలో విద్యాసామాగ్రి మరియు పోషకాహారం పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. అమెరికాలో నివాసం ఉంటున్న ఇందుపల్లి జాషువా పుట్టినరోజు సందర్భంగా, ఆయన తాతయ్య అయిన విశ్రాంత ఎగ్జిక్యూటివ్…

అమర రాజా విద్యాలయంలో “మోడెల్ యునైటెడ్ నేషన్స్ ఎడిషన్-1 కార్యక్రమం

మన న్యూస్ తవణంపల్లె జులై-31:- చిత్తూరు జిల్లా తవణంపల్లి మండల పరిధిలోని దిగువమాఘం గ్రామంలో అమర రాజా విద్యాలయంలో “మోడెల్ యునైటెడ్ నేషన్స్ ఎడిషన్-1” కార్యక్రమాన్ని 31 గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల్లో అంతర్జాతీయ దృక్పథం పెంపొందించే ఉద్దేశ్యంతో…

గుఱ్ఱప్ప స్వామి ఆలయ మహా కుంభాభిషేక మహోత్సవంలో పాల్గోన్న ఎమ్మెల్యే మురళీమోహన్

మన న్యూస్ ఐరాల జులై-31:- చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల మండలం, వైయస్.గేటు సమీపంలో గల మోటకంపల్లె గ్రామస్తులతో నూతనంగా నిర్మించిన గురప్ప స్వామి వారి దేవస్ధానం మహా కుంభాభిషేకం మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా…

కొసలు తుంచి వరుసలలో వరి నాట్లు వేసుకోవాలి – వ్యవసాయ శాఖ అధికారి కే తిరుపతిరావు

మన న్యూస్ పాచిపెంట జులై 31:- పార్వతిపురం మన్యం జిల్లా,పాచిపెంట మండలంలో వరి నాట్లు వేసే ముందు కొసలు తుంచి నాటడం వలన ఆకు చివర పసుపు రంగు కాండం తొలుచు పురుగును నివారించుకోవచ్చని వ్యవసాయ అధికారి కే తిరుపతిరావు అన్నారు.…

ఆర్ఎంపి ల ముసుగులో నిలువుదోపిడి – నకిలీ వైద్యున్ని పట్టుకున్న తహసీల్దార్ రవి టీమ్

మన న్యూస్ పాచిపెంట, జూలై 31:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట లో అమాయక గిరిజన గిరిజనేతరులును వైద్యం ముసుగులో నిలువు దోపిడీ చేస్తున్న నకిలీ వైద్యుని పాచిపెంట తహసిల్దార్ డి రవి టీం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. తహసిల్దార్…

హస్త కళాకారుల అభివృద్ధికి శాయశక్తుల కృషి చేస్తా…రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్..

మన న్యూస్,తిరుపతి :– రాష్ట్రంలో హస్త కలలను కళాకారులను అభివృద్ధిపరిచేందుకు తన వంతుగా శాయశక్తుల కృషి చేస్తానని రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ చెప్పారు. గురువారం శ్రీకాళహస్తిలోని భానోదయ కలంకారి 15వ వార్షికోత్సవానికి ఎమ్మెల్యే బొజ్జల…

ఆర్ఎంపి ల ముసుగులో నిలువుదోపిడి నకిలీ వైద్యున్ని పట్టుకున్న తహసీల్దార్ రవి టీమ్

మన న్యూస్ పాచిపెంట, జూలై 31:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట లో అమాయక గిరిజన గిరిజనేతరులును వైద్యం ముసుగులో నిలువు దోపిడీ చేస్తున్న నకిలీ వైద్యుని పాచిపెంట తహసిల్దార్ డి రవి టీం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. తహసిల్దార్…

గూడూరు పట్టణంలో బ్యాంక్స్ తనిఖీ – భద్రతా సూచనలు చేసిన డిఎస్పి

గూడూరు, మన న్యూస్ :- గూడూరు SDPO పి గీతా కుమారి, గూడూరు 1 టౌన్ మరియు 2 టౌన్ పోలీస్ స్టేషన్‌ల ఇన్స్పెక్టర్లు శేఖర్ బాబు, శ్రీనివాస్ లు కలిసి, గూడూరు పట్టణ పరిధిలోని వివిధ బ్యాంక్స్ సందర్శించి భద్రతా…

You Missed Mana News updates

నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…
కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///
నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//
ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..
ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…
చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు