జిల్లా స్థాయి టార్గెట్ బాల్ సెలక్షన్కి సింగరాయకొండ విద్యార్థినులు ఎంపిక
మన న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా స్థాయి టార్గెట్ బాల్ సెలక్షన్లను పురస్కరించుకుని, సింగరాయకొండ మండలంలోని పాత సింగరాయకొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆగస్టు 6న నిర్వహించిన ఎంపికలలో, జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల, సింగరాయకొండ కు చెందిన నలుగురు…
నూతన కమిషనర్ గా టి,టి రత్నకుమార్
మన న్యూస్ సాలూరు ఆగస్టు 7 :- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు కి మున్సిపల్ కమిషనర్ గా టి. టి రత్నకుమార్ బాధ్యతలు స్వీకరించారు. విశాఖపట్నం జీవీఎంసీ లో ప్రాజెక్ట్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్న రత్నకుమార్ కు సాలూరు మున్సిపల్…
మక్తల్ మైనార్టీ గురుకుల బాలికల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన, పుడ్ ఇన్స్పెక్టర్ మౌనిక.
మన న్యూస్, నారాయణ పేట జిల్లా : పరిదిలోని మక్తల్ మైనారిటీ బాలికల గురుకుల పాఠశాలలో గురువారం ఫుడ్ ఇన్స్పెక్టర్ మౌనిక ఆకస్మిక తనిఖీ చేశారు. సామాగ్రి నాణ్యతను తనిఖీ చేశారు, వంట సిబ్బందిని ఆప్రాన్లు మరియు చేతి తొడుగులు ధరించినందుకు…
మున్సిపల్ కమిషనర్ కు ఏడవ వార్డు సభ్యుల వినతి
మన న్యూస్ నారాయణ పేట జిల్లా : ఈ నెల 9 న నారాయణపేట పట్టణంలోని ఏడవ వార్డులో జరిగే శ్రీశ్రీశ్రీ జగలింగేశ్వర స్వామి జాతర మహోత్సవం సందర్భంగా మున్సిపాలిటీ అధికారులు చెత్త బండిని ఏర్పాటు చేయాలని కోరుతూ గురువారం ఆలయ…
జాతీయ చేనేత దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసిన,పద్మశాలి సంఘం నాయకులు.
మన న్యూస్ నారాయణపేట జిల్లా : కేంద్రం సుభాష్ రోడ్ లో గల భక్త మార్కండేయ దేవాలయం లో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ,సంఘం సభ్యులు. ఒకప్పుడు…
శ్రీ భక్త మార్కండేయ పల్లకిసేవ మహోత్సవ ఆహ్వానం.
మన న్యూస్, నారాయణ పేట జిల్లా : పద్మశాలి కుల భాంధవులకు మరియు నారయణ పేట పట్టణ ప్రజలకు శ్రీ భక్త మార్కండేయ స్వామి పల్లకి సేవ మహోత్సవానికి ఆహ్వానిస్తూ,స్వామి వారి పూజ కార్యక్రమలో పాల్గొనాలని దేవాలయ కమిటీ సభ్యులు కోరారు.…
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి – ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నల్లి గోవిందరావు డిమాండ్
మన న్యూస్ పాచిపెంట, ఆగస్టు 5 :- జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని పాచిపెంట మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నల్లి గోవిందరావు డిమాండ్ చేశారు. మంగళవారం నాడు స్థానిక తహసీల్దార్ డి రవికి డిమాండ్లతో కూడుకున్న వినతి పత్రాన్ని మిగతా సభ్యులతో…
కాంట్రాక్టు లెక్చరర్స్ రెగ్యులరైజేషన్ కై 11 న ఇంటర్ కమీషనరేట్ వద్ద మహాధర్నా.
జయప్రదం చేయాల్సిందిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాణిక్యం గొర్ల విజ్ఞప్తి గొల్లప్రోలు ఆగష్టు 5 మన న్యూస్ :- ఈ నెల 11న ఇంటర్మీడియట్ బోర్డు కమీషనరేట్ వద్ద కాంట్రాక్టు లెక్చరర్స్ నిర్వహించిన మహాధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని 475అసోసియేషన్ రాష్ట్ర…
ఆదర్శ్ కళాశాలలో 98 విద్యార్థులు రక్తదానం
గొల్లప్రోలు ఆగష్టు 5 మన న్యూస్ : :– గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో ఆదర్ష్ ఇంజనీరింగ్ కళాశాలలో మంగళవారం కళాశాల డైరెక్టర్ బుర్రా అఖిలేష్ జన్మదినం సందర్భంగా కళాశాల సెమినార్ హాల్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్…
ఉపాధి హామీ పనుల్లో దొంగ మస్టర్లకు చెక్ ..ఇకపై ఏ. ఐఆధారిత విధానం.
గూడూరు, మన న్యూస్ :- ఉపాధిహామీ పథకంలో పెద్దఎత్తున అవకతవకలు జరుగుతున్నాయని..పనులు చేయకుండానే నిధులు స్వాహా చేస్తున్నారని.. దొంగ మస్టర్లు నమోదు చేస్తున్నారనే విమర్శలు నేపథ్యంలో.నేషనల్ మస్టర్ మానిటరింగ్ సిస్టం ఆధ్వర్యంలో ముఖ ఆధారిత హాజరు విధానం అమల్లోకి తెచ్చినప్పటికీ దొంగ…