సింగరాయకొండలో అన్నా క్యాంటీన్ కు శంకుస్థాపన

మన న్యూస్ సింగరాయకొండ:-పేద, మధ్యతరగతి వర్గాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన సంక్షేమ పథకం అన్నా క్యాంటీన్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం సింగరాయకొండ కందుకూరు రోడ్డులో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా…

నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించండి, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎం. డి కుతుబ్

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : దేశ ప్రయోజనాలను అమెరికాకు తాకట్టు పెడుతున్న యువత ఉద్యమించాలని ఏఐవైఎఫ్ వనపర్తి జిల్లా కార్యదర్శి ఎండి కూతుబ్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన మక్తల్ నియోజక వర్గం లొని అమరచింత మునిసిపాలిటీ కేంద్రంలో చేపట్టబోయే…

మొహరం పండుగను, సామరస్యంగా భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలి, ఉట్కూర్ ఎస్ఐ రమేష్.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : మొహరం ఉత్సవాలను ప్రజలంతా కలిసిమెలిసి భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఉట్కూర్ ఎస్సై రమేష్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఉట్కూర్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రమేష్ ఆధ్వర్యంలో పీర్ల ఉత్సవ కమిటీ పెద్దలతో శాంతి సమావేశం…

తుర్కయంజాల్లో చిత్రక ఫ్యాబ్రిక్స్ ప్రారంభం

తూర్కయంజాల్. మన న్యూస్ :- ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తూర్కయంజాల్ మున్సిపాలిటీలో నాగార్జున సాగర్ ప్రధాన రహదారికి ఆనుకోని తేజస్విని,సుకన్య నేతృత్వంలో చిత్రక ఫ్యాబ్రిక్స్ అండ్ బౌటిక్యూ బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా నిర్వాహకులు మాట్లాడుతూ వ్యాపారం లో రాణించి…

కార్మిక హక్కులు కోసమే సమ్మె

మన న్యూస్ పాచిపెంట, జూన్ 27:- కార్మిక హక్కుల కోసం మనమంతా పోరాడి హక్కులు సాధించుకోవాలని ఎన్ వై నాయుడు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక హక్కులు నాశనం చేసే విధంగా నిర్ణయాలు చేస్తుందని,అలాంటి నిర్ణయాలపై…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ అధ్యక్షులు బ్రాహ్మ డాక్టర్ చేవూరి రామస్వామి,

మన న్యూస్ సాలూరు జూన్ 27:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చం నాయుడు ని, పార్వతిపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వారిని మర్యాదపూర్వకముగా, పంచ వృత్తుల విశ్వబ్రాహ్మణb సంఘం అధ్యక్షులు చెరుకూ ఈశ్వరరావు, అధ్యక్షులు బి…

మ‌హిళా సాధికారితే ఎన్డీఏ కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష్యంః ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు

మన న్యూస్,తిరుప‌తిః- మ‌హిళ‌లు సాంకేతిక‌త‌ను అందిపుచ్చుకుని ఆర్థికంగా నిల‌దొక్కుకోవాల‌ని ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు కోరారు. మ‌హిళా సాధికారిత కోసం ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ కృషి చేస్తున్నార‌ని ఆయ‌న చెప్పారు. శుక్ర‌వారం ఉద‌యం సిఎల్ టి సెంట‌ర్…

ఆటోనగర్ అభివృద్ధికి సహకరించిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు – ఎస్కే చాంద్ బాషా

గూడూరు. మన న్యూస్ :- పట్టణంలో ఆటోనగర్ ఏర్పడినప్పటి నుంచి దాన్ని అభివృద్ధి కొరకు పట్టుదలతో కృషి చేయడం జరిగిందని, నేడు ఆటోనగర్ అభివృద్ధి కి బాటలు వేయడం సంతోషకరమని, ఆటోనగర్ యూనియన్ సభ్యులు ఎస్కే చాంద్ బాషా పేర్కొన్నారు. శుక్రవారం…

లయన్స్ క్లబ్ గూడూరు టౌన్ నూతన కార్యవర్గం ఎన్నిక

గూడూరు , మన న్యూస్:- గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమిటీ హాల్ నందు లయన్స్ టౌన్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. నూతన అధ్యక్షుడుగా మోడీబోయిన శీను యాదవ్ , సెక్రెటరీ వెడ్చర్ల వెంకయ్య , ట్రెజరర్ పసుపులేటి ప్రసాద్…

ఆటో నగర్ కు రిజిస్ట్రేషన్ లు

గూడూరు,మన న్యూస్ :- నెల్లూరు నుండి డిప్యూటీ మేనేజర్ చంద్రశేఖర్ రెడ్డి గూడూరు రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి మొట్టమొదటిసారిగా వచ్చి ఆటోనగర్ ప్లాట్స్ ఐదుగురు సభ్యులకి రిజిస్ట్రేషన్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పాశం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో మేనేజింగ్…

You Missed Mana News updates

ప్రధాని మోడీ పుట్టినరోజు సందర్భంగా స్వచ్చ భారత్ – మొక్కలు నాటిన…..శ్రీరామగిరి శ్రీధర్
సోమరాజుపల్లిలో “పొలం పిలుస్తుంది” కార్యక్రమం
విభిన్న ప్రతిభావంతుల ఎంపిక కార్యక్రమం
కుప్పంలో ఘనంగా విశ్వకర్మ జయంతి
అప్పసముద్రం ఘటనపై స్పందించిన సీఎం చంద్రబాబు – తక్షణ సాయం అందజేత…గాయపడిన తొమ్మిది చిన్నారులకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున చెక్కులు…
ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం..తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం.