మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాలి, సమస్యలను పరిష్కరించాలి – ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన సామాజిక కార్యకర్త, న్యాయవాది కర్నె
పినపాక నియోజకవర్గం, మన న్యూస్ :- మణుగూరు, : మున్సిపాలిటీ పరిధిలో సైడ్ డ్రైనేజ్కబ్జా,ప్రహరీ గోడల నిర్మాణాలతో సమస్యలు ఏర్పడుతున్నాయని, మరోవైపు వర్షాకాలంతో ముంపు సమస్యలు పొంచి ఉన్నాయని తక్షణమే అధికారుల చర్యలు చేపట్టి అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాలంటూ సోమవారం కలెక్టరేట్…
అందని ద్రాక్షగా మారిన చదువులు
మన న్యూస్ నారాయణ పేట జిల్లా : అమ్మకానికి పెట్టిన యాజమాన్యాలు. కమిషన్ ఏజంట్లు గా విద్యాధికారులు. చదువుల్లో లేని శ్రద్ధ ఫీజు ల వసూల్లో ఎందుకు?.ఉత్తీర్ణత పై పోటీ పడే విద్యాసంస్థలు ఇప్పుడు ఫీజు,పుస్తకాలు,యూనిఫామ్ అమ్మకం లో పోటీ పడుతున్నాయి.…
భారతీయ సంస్కృతి ఆచార సాంప్రదాయాలను కాపాడుకుందాం – బోలా శీను.
గూడూరు, మన న్యూస్ :- హిందూ సనాతన ధర్మాన్ని కాపాడాలనుకొనే ప్రతి హిందూవు నీ ధర్మాన్ని.. నీ దేవుడు గుడి ఆస్తులను కాపాడుకొనే రక్షకుడువి నువ్వే… గుడికి వెళ్లే మీరు ఇచ్చే కానుకులకు హుండీలో వెయ్యకుండా.. హిందూ సనాతన ధర్మమాన్ని నమ్ముకే…
ఎస్ఐ మురళి పై చర్యలు తీసుకోవాలి – సాలూరు ప్రెస్ క్లబ్
సాలూరు, Mana News :– విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టు పట్ల దురుసుగా ప్రవర్తించిన టు-టౌన్ ఎస్ఐ మురళి పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని సాలూరు ప్రెస్ క్లబ్ డిమాండ్ చేసింది. శనివారం ఉదయం పట్టణ ప్రెస్ క్లబ్ కార్యదర్శి…
పేదలకు భరోసాగా సీఎం సహాయనిధి : పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..
మన న్యూస్ తవణంపల్లె జూన్-28 పూతలపట్టు నియోజకవర్గం,తవణంపల్లె మండలం, కాణిపాకం పట్నం గ్రామానికి చెందిన ప్రేమలతకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ అందజేశారు. శనివారం చిత్తూరు లక్ష్మీనగర్ కాలనీలోని ఎమ్మెల్యే మురళీమోహన్ కార్యాలయంలో కాణిపాక పట్నం గ్రామానికి…
ఉచిత కంది విత్తనాలను పంపిణీ చేసిన మంత్రి వాకిటి శ్రీహరి.
మన న్యూస్, నారాయణ పేట జిల్లా : శనివారం నియోజకవర్గ కేంద్రమైన మక్తల్ పట్టణంలోని వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద రాష్ట్ర పశుసంవర్ధక మస్య యువజన క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి రైతులకు ఉచిత కంది విత్తనాల పంపిణీ…
మత్తు పదార్థాల నిర్మూలనకు పోలీస్ జాగిలంతో ఆకస్మిక తనిఖీలు.
మన న్యూస్, నారాయణ పేట జిల్లా :శనివారం రోజు మక్తల్ మండల కేంద్రంలో నార్కోటిక్స్ స్నైపర్ పోలీసు జాగిలంతో పలు ప్రదేశాలలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించడం జరిగిందని జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గంజాయి…
అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు టిప్పర్ల పట్టివేత.
మన న్యూస్, నారాయణ పేట జిల్లా : ధన్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్ ను ధన్వాడ శివారులో టాస్క్ ఫోర్స్ ధన్వాడ పోలీసులు పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించి విచారించగా డ్రైవర్ పేరు…
మంచినీళ్ళగుంటను కలుషిత సమస్యను పరిష్కరిస్తాం – ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు
మన న్యూస్,తిరుపతిః– మంచినీళ్ళగుంట కాలుష్యం సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. రుయా, స్విమ్స్, బర్డ్, మెటర్నీటి ఆస్పత్రుల వ్యర్థాలు భూమిలో కలిసిపోవడంతో మంచినీళ్ళగుంట కలుషితమైందని ఆయన చెప్పారు. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కలెక్టర్ వెంకటేష్,…
యువత మాదక ద్రవ్యాల కు దూరంగా ఉండాలి
గూడూరు, మన న్యూస్ :- స్థానిక ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్.ఎస్.ఎస్ ఆధ్వర్యంలో “ప్రపంచ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కళాశాల విద్యార్థిని విద్యార్థులు అధ్యాపకులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే. శివ ప్రసాద్…