సింగరాయకొండ సివిల్ జడ్జి కోర్టులో జాతీయ లోక్ ఆధాలత్. రాజీ విధానం రాజ మార్గం

మన న్యూస్ సింగరాయకొండ:- దేశవ్యాప్తంగా అన్ని కోర్టు పరిధిలో నిర్వహిస్తున్న జాతీయ లోక్ ఆధాలాత్ కార్యక్రమంలో బాగాంగ నిన్న శనివారం సింగరాయకొండ సివిల్ కోర్ట్ నందు లోక్ ఆధాలాత్ నిర్వహించిన అనంతరం న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది.కార్యక్రమానికి ముఖ్య…

విద్యార్థులలో దేశభక్తిని పెంపొందించాలి.

మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండలం, పాత సింగరాయకొండ పంచాయితీ,గవదగట్ల వారి పాలెం ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రుల ఆవేశంలో డాక్టర్ బి. వి.రమణ(ఆత్మానంద స్వామీజీ) ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ విద్యార్థులకు చిన్నతనం నుండి దేశభక్తి, తల్లిదండ్రులు, గురువుల ఎడల ప్రేమ,గౌరవభావం…

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఆర్ పురం మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడుగా శ్యామ్ రాజ్

ఎస్ఆర్ పురం,మన న్యూస్ : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడుగా 49 కొత్తపల్లి గ్రామానికి చెందిన పి శ్యామ్ రాజును నియమించినట్లు మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి నియోజకవర్గం ఇన్చార్జి కృపా లక్ష్మి ఆదేశాల మేరకు…

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉత్తమమైన భవిష్యత్తు అందించేందుకు ప్రభుత్వం మౌలిక వసతులు,నాణ్యమైన విద్యా వాతావరణంపై దృష్టి సారించింది – జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జులై 05 :- జోగులాంబగద్వాలజిల్లా గద్వాల మండలంలోని దౌదార్‌పల్లి,పరుమాల సమీపంలో ఉన్న మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి బాలికల పాఠశాలలను ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాఠశాలలో…

అభివృద్ధిని అడ్డుకునేది.. వైసీపీ నాయకులే – మండల అధ్యక్షుడు ఆముదాల పరమేష్

మన న్యూస్ సాలూరు జూలై :- అభివృద్ధిని అడ్డుకొని కోర్టుకెళ్ళింది వైసీపీ నాయకులేనని తెదేపా నాయకులు మండిపడ్డారు. మండల అధ్యక్షుడు ఆముదాల పరమేశ్ అధ్యక్షతన పెద్దబోరబంద గ్రామంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తెదేపా నాయకులు ఆముదాల పరమేష్…

పేద విద్యార్థులకు ఆర్థిక సాయం

గూడూరు ,మన న్యూస్ :- రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు పేద విద్యార్థులు అయినటువంటి పదిమందికి శ్రీ లక్ష్మీ మరియు పీఎం రావు గారి దంపతుల ద్రాతృత్వంతో ఒక్కొక్కరికి 500 రూపాయల చొప్పున ఇవ్వడం జరిగినది ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా విజయ…

శ్రీవారి అన్న ప్రసాదాలను స్వీకరించడం ఎంతో ఆనందంగా ఉంది-డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్…

మన న్యూస్,తిరుపతి :– తిరుమల శ్రీవారి అన్న ప్రసాదాలు స్వీకరించడం ఎంతో ఆనందంగా ఉందని రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ అన్నారు. శనివారం డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ , కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని…

పేదల పక్షాన కూటమి ప్రభుత్వం..

మన న్యూస్ :తిరుపతి :– తెలుగుదేశం కూటమి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ప్రజల ప్రభుత్వమని రాష్ట్ర గ్రీనరీ అండ్ బ్యూటీఫికేషన్ చైర్మన్ . మన్నూరు సుగుణమ్మ తెలిపారు. శనివారం ముత్యాల రెడ్డి పల్లి ఉల్లి పట్టెడలో సుపరిపాలనలో తొలి అడుగు…

తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ ఏడాది పాలన విజయవంతం

గూడూరు, మన న్యూస్ :- తిరుపతి జిల్లాలో కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న డా. ఎస్. వెంకటేశ్వర్ విజయవంతంగా ఒక సంవత్సరం పాలనను పూర్తి చేశారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, సామాజిక ప్రతినిధులు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. సంక్షేమ పథకాల…

కలెక్టర్ ఏ శ్యాం ప్రసాద్ ఆదేశాలతో పురుగులు మందు కంపెనీ పై దర్యాప్తు ముమ్మరం

మన న్యూస్ పార్వతీపురం జులై 5:- పార్వతిపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలో ఇప్పటికైనా పురుగులు మందు ఫ్యాక్టరీ పై ఉన్న అభియోగాలు పైన పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టి పంచాయితీ ప్రజలకు నిజ నిజాలు తెలియజేసి పంచాయతీ ప్రజలకు భరోసా కల్పించాలి…

You Missed Mana News updates

మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామిని మర్యాదపూర్వకంగా కలిసిన కలెక్టర్
పశువులకు విధిగా టీకాలు చేయించాలి – డిప్యూటీ డైరెక్టర్
జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు పాత సింగరాయకొండ హైస్కూల్ విద్యార్థులు
పాత సింగరాయకొండలో ‘పొలం పిలుస్తుంది’ కార్యక్రమం
9 వరద గేట్లను ఎత్తి వేత… దిగువకు 61 వేల 542 క్యూసెక్కుల నీటిని విడుదల
గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మోబిలిటీ లిమిటెడ్ ఆల్ న్యూ ఎల్ట్రా సిటీ XTRA ఆటో …..టెక్నాలజీ లేటెస్ట్, ట్రస్ట్ హైయెస్ట్