తిరుపతి రుయా హాస్పిటల్‌ చిన్నపిల్లల వార్డులో వసతి కొరతపై ఆందోళన

తిరుపతి, జూలై 8 : తిరుపతి నగరంలోని ప్రముఖ ప్రభుత్వ ఆసుపత్రిగా పేరుగాంచిన రుయా హాస్పిటల్ చిన్నపిల్లల వార్డులో వసతి సౌకర్యాల లేమి తీవ్ర ఆరోగ్య సమస్యలకు దారి తీసే పరిస్థితిని ఏర్పరుస్తోంది.సమీప రోజులలో జరిగిన పరిశీలనలో, చికిత్స పొందుతున్న శిశువులను…

వెదురుకుప్పం బొమ్మయ్యపల్లి సర్పంచ్ చొక్కా గోవిందయ్యకి వైఎస్ఆర్సిపి పంచాయతీరాజ్ విభాగం జిల్లా కార్యదర్శి బాధ్యతలు

మన న్యూస్, వెదురుకుప్పం:– ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సిపి పంచాయతీరాజ్ విభాగం జిల్లా కార్యదర్శిగా బొమ్మయ్యపల్లి గ్రామ సర్పంచ్ చొక్కా గోవిందయ్య ని పార్టీ నేడు నియమించింది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సిపి అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు…

ప్రతిపక్ష నాయకులను విమర్శించడం మానుకోండి – వైయస్సార్ జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు

మన న్యూస్ సాలూరు జూలై 7:- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు ప్రతిపక్ష నాయకులను విమర్శించడం మానుకొని ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చండని వైఎస్సార్ సిపి జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. సోమవారం సాయంత్రం పట్టణంలో వున్న…

ఏజెన్సీలో ప్రతీ గ్రామానికి రహదారి నిర్మిస్తాం – రహదారి ప్రారంభోత్సవ సభలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

మన న్యూస్ పాచిపెంట,జూలై 7:- పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలోముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గిరిజన సంక్షేమము,అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని తనకు బాధ్యతలు అప్పగించినట్లు ఆయన ఆశిస్సులు మనకు పుష్కలంగా ఉన్నాయని గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి…

జూలై 9 దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి.సి.ఐ.టి.యు

గూడూరు, మన న్యూస్ :- తిరుపతి జిల్లా గూడూరు మండలం నెల్లటూరు గోగినేనిపురం ఎ.పి.ఎస్.బి.సీ.ఎల్ జిల్లా స్టోర్స్ హమాలీల సంఘం ఆధ్వర్యంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె కరపత్రాలను సోమవారం ఆవిష్కరించి పంపిణీ చేయడం జరిగినది. అనంతరం సి.ఐ.టి.యు గూడూరు పట్టణ ప్రధాన…

రూ. 3.25కోట్ల రూపాయలతో నెరిమెట్ల-రాయంపల్లి రహదారికి మహర్దశ.-మాట నిలుపుకొన్న మంత్రి పయ్యావుల.

ప్రజలంటే పయ్యావులకు ప్రాణం.. పయ్యావులంటే తమకు ప్రాణం. ఉరవకొండ మన న్యూస్: రూ. 3.25 కోట్ల రూపాయల మంజూరు తో నెరిమెట్ల – రాయపల్లి రహదారికి మహర్దశ పట్టింది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అద్వాన్న గ్రామీణ రహదారులపై దృష్టి సారించారు.…

ఘనంగా మంద కృష్ణ, ఎమ్ ఆర్ పీ యస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఉరవకొండ మన న్యూస్: పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదినోత్సవ వేడుకలు, ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సమితి కార్యకర్తలు నాయకులు సోమవారం ఘనంగా జరుపుకున్నారు.ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండలం లో మండల గౌరవ అధ్యక్షులు ఈశ్వరయ్య మాదిగ,నూతన మండల అధ్యక్షులు జెర్రిపోతుల…

విశ్వేశ్వర్ రెడ్డి అసమర్థతో ఉరవకొండ వాసులకు తాగునీటి కష్టాలు. మంత్రి పయ్యావుల ఫైర్.-30 ఏళ్ల తాగునీటి సమస్యకు 6 నెలల్లో పరిష్కారం

నింబగల్లులో నీటి వ్యవస్థ నిర్వీర్యం.అడుగు మేరకు పేరకు పోయిన మురికి.వ్యవస్థను ప్రక్షాళన చేస్తా.ప్రతిభకు పట్టం, ఉరవకొండ ప్రజలు రాజనీతిజ్ఞులు. ఉరవకొండ మన న్యూస్: రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కేవలం 6నెలల్లోనే తాగునీటి ప్రాజెక్టు పూర్తి చేసి ప్రజలకు నీరందించిన ఘనత…

స్మార్ట్ మీటర్ల పై చంద్రబాబునాయుడు వైఖరి మార్చుకోవాలి

చిల్లకూరు మండలంలో పేదల సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలి, చిల్లకూరు సిపిఐ మండల మహాసభలో జిల్లా కార్యదర్శి పి మురళి డిమాండ్ గూడూరు, మన న్యూస్ :- రాష్ట్రంలో స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజలపై భారాన్ని మోపే ఆలోచనను చంద్రబాబు…

చిల్లకూరులో నేడే రొట్టెల పండుగ…

గూడూరు, మన న్యూస్ :- చిల్లకూరులోని శ్రీ సయ్యద్ అహ్మద్ షా, శ్రీ సయ్యద్ మొహమ్మద్ షా, దో షాహీద్ దర్గా వద్ద ఈనెల 8వ తేదీ మంగళవారం రొట్టెల పండుగను నిర్వహిస్తున్నట్లు దర్గా కమిటీ నిర్వాహకులు తెలియజేశారు.ఈ సందర్భంగా వారు…

You Missed Mana News updates

మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామిని మర్యాదపూర్వకంగా కలిసిన కలెక్టర్
పశువులకు విధిగా టీకాలు చేయించాలి – డిప్యూటీ డైరెక్టర్
జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు పాత సింగరాయకొండ హైస్కూల్ విద్యార్థులు
పాత సింగరాయకొండలో ‘పొలం పిలుస్తుంది’ కార్యక్రమం
9 వరద గేట్లను ఎత్తి వేత… దిగువకు 61 వేల 542 క్యూసెక్కుల నీటిని విడుదల
గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మోబిలిటీ లిమిటెడ్ ఆల్ న్యూ ఎల్ట్రా సిటీ XTRA ఆటో …..టెక్నాలజీ లేటెస్ట్, ట్రస్ట్ హైయెస్ట్