మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటనకు 500 మందికి మాత్రమే అనుమతి…

ఎస్ఆర్ పురం, మన న్యూస్ … మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 9వ తేదీ చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం లో మామిడి కాయల యార్డ్ నందు మామిడి రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు ఈ కార్యక్రమానికి 500 మంది మాత్రమే…

ప్రసన్న కుమార్ రెడ్డి పై జగన్ రెడ్డి చర్యలు తీసుకోవాలి…మహిళలను కించపరిచే విధంగా మాట్లాడటం తగదు-మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ..

మన న్యూస్,తిరుపతి :– కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి పై జగన్ రెడ్డి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గ్రీనరీ అండ్ బ్యూటీఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ మన్నూరు సుగుణమ్మ తెలిపారు.…

చేబ్రోలు లో ఘనంగా వైస్సార్ 76 వ జయంతి వేడుకలు

గొల్లప్రోలు మన న్యూస్:- దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 76వ జయంతి వేడుకలు మంగళవారం చేబ్రోలు లో ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహానికి గొల్లప్రోలు జడ్పీటీసీ వులవకాయల నాగలోవరాజు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు పుప్పాల బాబులు, సర్పంచ్…

ఎన్నికల హామీలపై బాబు పవన్ లను నిలదీయాలిశాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స

గొల్లప్రోలు జూలై 9 మన న్యూస్ :– ఎన్నికలలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఏర్పాటై ఏడాది గడిచినా అమలు చేయకపోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లను ప్రజలు నిలదీయాలని శాసనమండలి ప్రతిపక్ష నేత, వైసిపి రీజినల్ కో…

సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

గూడూరు ,మన న్యూస్:- గూడూరు మండలం :- సూపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా 6వ రోజు, సంత దాసుపల్లి గ్రామం నందు డోర్ టూ డోర్ ప్రచారం లో పాల్గొని ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమల గురించి ప్రజలకు వివరిస్తూ…

నానో ఎరువులతో అధిక ప్రయోజనాలు – వ్యవసాయ శాఖ అధికారి కే తిరుపతిరావు

మన న్యూస్ పాచిపెంట జూలై 8:- రైతులు సాంప్రదాయ ఎరువులకు బదులుగా నానో ఎరువులను వాడుకుంటే అధిక ప్రయోజనాలు ఉంటాయని వ్యవసాయ అధికారి కే తిరుపతిరావు అన్నారు తాడూరు గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమంలో మాట్లాడుతూ రైతులు సాంప్రదాయ రసాయన ఎరువులైన…

కూటమి ప్రభుత్వంతోనే సూపరిపాలన – మండల టీడీపీ అధ్యక్షులు యుగంధర్

మన న్యూస్ పాచిపెంట,జూలై 8:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో కూటమి ప్రభుత్వంతోనే సుపరిపాలన సాధ్యమని, ఏడాది పాలనలో ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా ప్రభుత్వం పరుగులు తీస్తోందని పాచిపెంట తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు గూడెపు యుగంధర్ అన్నారు.…

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం

గూడూరు, మన న్యూస్ ;- గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న రేణుక వైద్య ఖర్చులకోసం రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు రాజనేని శ్రీనివాసులు నాయుడు దాతృత్వంతో 15.వేల రూపాయలను ట్రస్ట్ సభ్యులు ప్రజేంద్రరెడ్డి,భాస్కర్ ల ద్వారా మంగళవారం రేణుక…

దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి.సి.ఐ.టి.యు ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు బి.వి. రమణయ్య

గూడూరు, మన న్యూస్ :- తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్, మార్కెట్ సెంటర్, కుమ్మర వీధి సెంటర్,ఆదిశంకర కాలేజ్, రైల్వే స్టేషన్,విందూరు, మిఠాత్మకూరు, బద్దవోలు, ఆటో స్టాండ్ లలో మంగళవారం నాడు సి.ఐ.టి.యు ఆటో యూనియన్ తిరుపతి జిల్లా…

తిరుపతి రుయా హాస్పిటల్‌ చిన్నపిల్లల వార్డులో వసతి కొరతపై ఆందోళన

తిరుపతి, జూలై 8 : తిరుపతి నగరంలోని ప్రముఖ ప్రభుత్వ ఆసుపత్రిగా పేరుగాంచిన రుయా హాస్పిటల్ చిన్నపిల్లల వార్డులో వసతి సౌకర్యాల లేమి తీవ్ర ఆరోగ్య సమస్యలకు దారి తీసే పరిస్థితిని ఏర్పరుస్తోంది.సమీప రోజులలో జరిగిన పరిశీలనలో, చికిత్స పొందుతున్న శిశువులను…

You Missed Mana News updates

పశువులకు విధిగా టీకాలు చేయించాలి – డిప్యూటీ డైరెక్టర్
జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు పాత సింగరాయకొండ హైస్కూల్ విద్యార్థులు
పాత సింగరాయకొండలో ‘పొలం పిలుస్తుంది’ కార్యక్రమం
9 వరద గేట్లను ఎత్తి వేత… దిగువకు 61 వేల 542 క్యూసెక్కుల నీటిని విడుదల
గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మోబిలిటీ లిమిటెడ్ ఆల్ న్యూ ఎల్ట్రా సిటీ XTRA ఆటో …..టెక్నాలజీ లేటెస్ట్, ట్రస్ట్ హైయెస్ట్
ఓజోన్ పొర పరిరక్షణ అందరి భాద్యత : ప్రిన్సిపల్