“గో గో కార్ డిటైలర్స్” షోరూమ్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

మహేశ్వరం. మన న్యూస్ :- మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని న్యూ మారుతి నగర్, పెద్దబావి మల్లారెడ్డి గార్డెన్ లైన్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన “గో గో కార్ డిటైలర్స్” షోరూమ్‌ను మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా…

చెంగారెడ్డి గారికి ఘన సత్కారం: వెదురుకుప్పం మండలం తిరుమల రాజుపురంలో బీజేపీ జెండా ఆవిష్కరణ,

వెదురుకుప్పం, Mana News,:– జూలై 13, 2025 :- ఈ రోజు వెదురురుకుప్పం మండలంలో తిరుమల రాజుపురంలో బీజేపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ గా ఎన్నికైన చెంగారెడ్డి అభినందన సభ మండల అధ్యక్షుడు బి. అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో…

ఇద్దరు మంత్రులకు నా సోదరుడు రాజా అని పరిచయం చేసిన ఎమ్మెల్యే డాక్టర్ థామస్…

ఎస్ఆర్ పురం, మన న్యూస్… గంగాధర్ నెల్లూరు మండలం గంగాధర్ నెల్లూరు మండల కేంద్రం పరిధిలో నూతన అన్న క్యాంటీన్ కు భూమి పూజ చేసిన చిత్తూరు జిల్లా ఇన్చార్జి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్…

ఇద్దరు మంత్రులను సన్మానించిన టిడిపి యువ నాయకుడు తాళ్లూరి శివ

ఎస్ఆర్ పురం, మన న్యూస్…. చిత్తూరు జిల్లా ఇన్చార్జి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ , విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రభుత్వం ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ఎంపీ దగ్గు మల్ల ప్రసాదరావును పాలసముద్రం మండలం టిడిపి యువ నాయకుడు ప్రకృతి…

బీసీలకు 42% రిజర్వేషన్ చారిత్రాత్మక నిర్ణయం : కొత్తకుర్మ మంగమ్మ శివకుమార్

తుర్కయంజాల్. మన న్యూస్ :- కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం లో భాగంగా క్యాబినెట్ లో స్థానిక సంస్థల ఎన్నికలలో బిసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ తుర్కయంజాల్ కూడలిలో మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు…

శ్రీ కర్మన్ ఘాట్ హనుమాన్ దేవస్థానములో ప్రత్యేక పూజలు ఎనుముల కొండల్ రెడ్డి

కర్మన్ ఘాట్ . మన న్యూస్ :- ప్రసిద్ధి చెందిన శ్రీ కర్మన్ ఘాట్ హనుమాన్ దేవస్థానమునకు తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి సోదరుడు శ్రీ ఎనుముల కొండల్ రెడ్డి శ్రీ స్వామి వారి దర్శనార్థము విచ్చేయగా వారికి ఆలయ వేద…

హబ్సిగూడ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఆధ్వర్యంలో ఆర్టిస్ట్రీ జువెలరీ ఆభరణాల ప్రదర్శన ప్రారంభం.

హబ్సిగూడ. మన న్యూస్ :- ప్రముఖ ఆభరణాల సంస్థ మలబార్ గోల్డ్ డైమండ్స్ హబ్సిగూడ శాఖలో ఆర్టీస్టి జ్యువెలరీ ఆభరణాల ప్రదర్శన ప్రారంభించారు. ఈ సందర్భంగా హబ్సిగూడ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ శాఖలో వినియోగదారులు శ్రేయోభిలశులు మలబార్ గోల్డెన్ డైమండ్స్…

వచ్చే నెల 15 నుండి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితం..

మన న్యూస్,తిరుపతి :– ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంలో వచ్చే నెల 15 నుండి రాష్ట్రంలోని మహిళలందరికీ ఆర్టిసి బస్సుల్లో ఉచిత ప్రయాణమని రాష్ట్ర గ్రీనరీ అండ్ బ్యూటీఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ మన్నూరు సుగుణమ్మ తెలిపారు. శనివారం 29వ డివిజన్…

22న నాయి బ్రాహ్మణ సేవా సంఘం నూతన కార్యవర్గ ఎన్నికలు..

మన న్యూస్,తిరుపతి, జులై 12 :– ఈనెల 22వ తేదీ తిరుపతి నగర నాయి బ్రాహ్మణ సంఘం నూతన కార్యవర్గ ఎన్నిక కోసం బ్యాలెట్ పద్ధతి ద్వారా ఎన్నికలు నిర్వహించినట్లు రాష్ట్ర నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు ఆవులపాటి బుజ్జిబాబు…

మామిడి రైతులపై జగన్ రెడ్డి కుట్రలు మరొకసారి బట్టబయలు…రైతుల ద్రోహి జగన్ రెడ్డి – రాష్ట్ర యాదవ కార్పొరేషత్ చైర్మన్ నరసింహ యాదవ్

మన న్యూస్,తిరుపతి :– వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మామిడి రైతులపై కుట్రపూరిత అనాలోచిత నిర్ణయాలు కర్ణాటక సాక్షిగా మరొకసారి బట్టబయలు అయ్యాయని రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ పేర్కొన్నారు. రేణిగుంట రోడ్ లోని పార్టీ కార్యాలయంలో…