రైతులకు అండగా బిజెపిదిగివచ్చిన కంపెనీలు ఉత్పత్తులను కొంటామని హామీకలెక్టరేట్ ధర్నాలో రైతులకు మద్దతుగా బిజెపి నాయకులు
గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జులై 17 :- జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల జిల్లా కేంద్రంలో నడిగడ్డలో సీడ్ ఉత్తనోత్పత్తిలో పత్తి రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని బిజెపి ప్రశ్నిస్తున్నది. వారం రోజుల క్రితం పత్తి రైతులకు జరుగుతున్న అన్యాయంపై పాత…
హస్తకళాకారులు తయారు చేసిన వస్తువులకు ప్రాముఖ్యత తీసుకొస్తాం – రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ హరిప్రసాద్..
మన న్యూస్,తిరుపతి :– ఏజెన్సీ ప్రాంతాలలోని హస్తకళాకారులు తయారుచేసిన వస్తువులకు ప్రాముఖ్యత తీసుకొని వస్తామని రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ తెలిపారు. గురువారం రంపచోడవరం, అరకు నియోజకవర్గాలలోని ఏజెన్సీ ప్రాంతాలు అయినా వేములవాడ పంచాయతీ సువర్లపాడు…
పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే సునీల్ కుమార్
గూడూరు, మన న్యూస్ :- చిట్టమూరు మండలం :- సూపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమం 12వ రోజు లో భాగంగా బురదగాలికొత్తపాలెం పంచాయతీ నందు డోర్ టూ డోర్ ప్రచారం లో పాల్గొని కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమాలను ఇంటింటికి తిరుగుతూ…
మున్సిపల్ యూనియన్ నుంచి ప్రధాన కార్యదర్శి గోపి బహిష్కరణ…….సి.ఐ.టి.యు జిల్లా సహాయ కార్యదర్శి డి.కోటేశ్వరరావు.
గూడూరు, మన న్యూస్ :- తిరుపతి జిల్లా ఏ.పీ.మున్సిపల్ అండ్ వర్కర్స్ యూనియన్ (సి.ఐ.టి.యు) అనుబంధం జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శి గోపి ని సి.ఐ.టి.యు యూనియన్ ప్రాథమిక సభ్యత్వం నుంచి బహిష్కరిస్తున్నట్టు, యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి డి. కోటేశ్వరరావు…
గ్రామీణ మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి విభాగంలో ప్రతిష్టాత్మక “సి యస్ ఆర్ టైమ్స్ అవార్డ్ 2025 ” అవార్డును అందుకున్న రాజన్న ఫౌండేషన్:
తిరుపతి, Mana News 17.07.2025 : అమర రాజా కంపెనీ సౌజన్యంతో నడిచే రాజన్న ఫౌండేషన్ మిషన్ కి వికాసిత్ భారత్ లో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పాత్ర 2047 లో భాగంగా, గ్రామీణ మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి విభాగంలో…
భారీ మద్యం డంప్ పై దాడి రెండు లక్షల విలువైన మద్యం స్వాధీనం.
ముగ్గురు అరెస్ట్ రిమాండ్ కి తరలింపు మన న్యూస్ సింగరాయకొండ:- ఇతర రాష్ట్రాల నుండి అక్రమంగా మద్యం రవాణా చేస్తూ సింగరాయకొండ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని పోటయ్యగారి పట్టపు పాలెం సమీపంలో నిల్వ ఉంచిన భారీ మద్యం డంప్ పై దాడి…
టిడ్కో లబ్దిదారులను జగన్ ప్రభుత్వం మోసం చేసింది, టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్
మన న్యూస్ సాలూరు జూలై 16:- పార్వతీపురం మన్యం జిల్లాసాలూరు మండలం చంద్రంపేటలో ఉన్న టిడ్కో గృహాలను పరిశీలించిన టిడ్కో చైర్మన్ గత వైసిపి ప్రభుత్వ హయాంలో 1248 టిడ్కో ఇళ్లను అయితే నిర్మించి లబ్దిదారులకు అప్పజెప్పారు. అంతవరకు బాగానే వుంది…
సీడ్ పత్తి రైతులకు తీవ్ర నిరసన… ఎకరాకు కేవలం రెండు క్వింటాలు మాత్రమే కోనుగోలు!
గద్వాల జిల్లా. మనన్యూస్ ప్రతినిధి జులై 16 :-జోగులాంబ గద్వాల జిల్లాలోని ఐజ మండలం బింగు దొడ్డి గ్రామంలో ఉదయము ఏడు గంటల నుండి 12:30 వరకు సుమారు ఐదు గంటల పాటు రైతులు వేలాదిమంది రాస్తారోకో నిర్వహించి ఆర్గనైజర్ల కంపెనీల…
బీసీ సంక్షేమ సంఘం తిరుపతి అధ్యక్షులుగా శేషాద్రి మొదలియార్…
మన న్యూస్,తిరుపతి :– ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం తిరుపతి నగర అధ్యక్షులుగా శేషాద్రి మొదలియార్ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధికార ప్రతినిధి ఆవులపాటి బుజ్జిబాబు చేతుల మీదుగా…
రాజీ మార్గమే రాజమార్గం — గూడూరులో లీగల్ సర్వీసెస్ అథారిటీ అవగాహన ర్యాలీ
గూడూరు, మన న్యూస్:– ఆంధ్రప్రదేశ్ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు, గూడూరు కోర్టు ప్రాంగణంలో మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో “మధ్యవర్తిత్వం — దేశం కోసం” అనే అంశంపై అవగాహన ర్యాలీ మరియు ప్రచార కార్యక్రమం నిర్వహించబడింది. ఈ…