గంజాయి డ్రగ్స్ మాదక ద్రవ్యాల వంటి జోలికి వెళ్లకండి – హెడ్ కానిస్టేబుల్ సంతోష్
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండండి..! పినపాక, మన న్యూస్ :- తెలియని వ్యక్తి ఫోన్లో ఓటిపి అడిగితే చెప్పకూడదని హెడ్ కానిస్టేబుల్ సంతోష్ అన్నారు. ఈ బయ్యారం క్రాస్ రోడ్ నందు పోలీసుల ఆధ్వర్యంలో గంజాయి డ్రగ్స్, సైబర్ నేరాల…
సీసీ రోడ్ నిర్మాణ పనులను పరిశీలించిన – కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి !!
గడ్డిఅన్నారం. మన న్యూస్ :- గడ్డిఅన్నారం డివిజన్ పరిధిలోని మధురపురి కాలనీలో జరుగుతున్న సీసీ రోడ్ నిర్మాణ పనులను గడ్డిఅన్నారం డివిజన్ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి పరిశీలించారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.కాలనీలో జరుగుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులు…
కొఠియా గ్రామాల సమస్యను పరిష్కరించాలి, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కొల్లి గంగనాయుడు
మన న్యూస్ సాలూరు జూలై 25:- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు మండలంలో కొఠియా సరిహద్దు సమస్య కు శాశ్వత పరిష్కారం చూపించాలని డిమాండ్ చేస్తూ మంత్రి కార్యదర్శికి ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ…
వచ్చే నెల 15 నుండి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం..
ఏడాది పాలనలో అమలు చేసిన పథకాలను ప్రజలకు వివరించాలి.- మంత్రి నిమ్మల రామానాయుడు.. మన న్యూస్,తిరుపతి :తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలను ఇంటింటికి వెళ్లి ప్రజలకు తెలియజేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ…
మంత్రి రామానాయుడు ను సన్మానించిన పులిగోరు
మన న్యూస్,తిరుపతి :తిరుపతి పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ను తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంకు మాజీ చైర్మన్ పులువూరు మురళీకృష్ణ రెడ్డి శుక్రవారం శాలువా తో ఘనంగా సత్కరించారు. ఆయనతోపాటు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ,…
కూటమి ప్రభుత్వము కొట్టియా సరిహద్దు సమస్య పరిష్కరించేయాలి
మన న్యూస్ సాలూరు జూలై 25:- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు మండలంలో కొట్టియా సరిహద్దు సమస్య కు శాశ్వత పరిష్కారం చూపించాలని డిమాండ్ చేస్తూ మంత్రి కి ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ…
గిరిసీమల్లో సుపరిపాలన తొలిఅడుగు – మండల టీడీపీ అధ్యక్షులు యుగంధర్
మన న్యూస్ పాచిపెంట,జూలై 25 :- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో కూటమి ప్రభుత్వమైన తెలుగుదేశం జనసేన పార్టీల తోనే అభివృద్ధి సాధ్యపడుతుందని పాచిపెంట తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గూడేపు యుగంధర్ పిలుపునిచ్చారు. శుక్రవారం నాడు ఆయన సారధ్యంలో గిరిశిఖర…
మార్కెట్ లోకి కియా కారెన్స్ క్లావిస్ ఈవి కారు ఆవిష్కరణ
మన న్యూస్,తిరుపతి,: తిరుపతి రూర ల్ మండల పరిధిలోని చెన్నై – బెంగుళూరు జాతీయ రహదారి లో ఉన్న హోషి ఆటో ప్రైవేట్ లిమిటెడ్ కియా కార్ షోరూంలో శుక్రవారం కియా కారెన్స్ క్లావిస్ ఈ వి కారు ఆవిష్కరించడం జరిగింది.…
కూటమి పాలనలో అన్ని వర్గాల ప్రజలకు లబ్ది…డాక్టర్ హరిప్రసాద్ ఇంటికి విచ్చేసిన మంత్రి రామానాయుడు…
మన న్యూస్,తిరుపతి : తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరు తోందని రాష్ట్ర హస్తకళల కార్పొరేషన్ అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరి ప్రసాద్ చెప్పారు. శుక్రవారం సుపరిపాలనలో తొలి అడుగు…
ఈవీఎం, వీవీప్యాట్ గోదాములకు పటిష్ట భద్రత..జిల్లా కలెక్టర్ షాన్ మోహన్
కాకినాడ, జూలై 25 మన న్యూస్ :– ఈవీఎం, వీవీప్యాట్ (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల)లకు పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్ వద్ద ఉన్న ఈవీఎం, వీవీప్యాట్ గోదామును శుక్రవారం…